Saturday, May 4, 2024

కళాకారుడు గిద్దె రామ్ నర్సయ్యను పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నిమ్స్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొంది డిశ్చార్జ్ అయి మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో తన ఇంటికి చేరుకున్న పాటల రచయిత, ప్రముఖ కళాకారుడు గిద్దె రామ్ నర్సయ్యను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అతనికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News