Saturday, August 16, 2025

అన్‌స్టాపబుల్ లో మంత్రి కెటిఆర్, రామ్ చరణ్?

- Advertisement -
- Advertisement -

నందమూరి బాలకృష్ణ హోస్ట్ల్గా చేస్తున్న అన్ స్టాపబుల్ షోలో మరో క్రేజీ కాంబో సందడి చేయబోతోందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తరువాత రాబోతున్న ఎపిసోడ్లో మంత్రి కెటిఆర్, రామ్ చరణ్ ఉంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సంక్రాంతికి పవన్ కళ్యాణ్ షో ముగిసిన తరువాత వీరి ఎపిసోడ్ ఉంటుందని సమాచారం. ఇక సీజన్-3లో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కలిసి వస్తారని ప్రచారం జోరందుకుంది. దీనిపై ఆహా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News