Saturday, July 27, 2024

చెట్టుకు వేలాడదీసి దారుణంగా కొట్టి….

- Advertisement -
- Advertisement -

లక్నో: మొబైల్ ఫోన్ దొంగతనం చేశాడని ఓ వ్యక్తి దారుణంగా కొట్టిన సంఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం మిర్జాపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జైశంకర్ బహేలియా అనే యువకుడు మొబైల్ ఫోన్ చోరీ చేశాడనే అనుమానంతో అతడి కాళ్లకు తాడు తో కట్టి చెట్టుకు తలకిందులుగా వేలాడదీశారు. అనంతరం కర్రతో అతడిపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News