Saturday, July 27, 2024

సర్వదర్శనానికి 12 గంటల సమయం

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిమరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 17 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. బుధవారం శ్రీవారిని 76,381 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి 33,509 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. మంగళవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.85 కోట్లుగా ఉందని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News