Monday, May 6, 2024

కొడంగల్ కు పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నాం: పట్నం మహేందర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

నారాయణపేట: వెనకబడిన కొడంగల్ కు పెద్ద ఎత్తున నిధులను సిఎం కెసిఆర్ కేటాయించారని మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. నారాయణపేట జిల్లా కోస్గిలో జరిగిన బహిరంగా సభలో మంత్రి పట్నం మాట్లాడారు. నరేందర్ రెడ్డి ఎంఎల్ఎగా గెలిచాక ఇంకా చాలా నిధులు వచ్చాయని, మోడీ వేస్తే వాళ్ళ నాయకులే రాలేదని ఎద్దేవా చేశారు. మూడోసారి చంద్రశేఖర్ రావును ముఖ్యమంత్రిని చేద్దామని పట్నం మహేందర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బిజెపి లను ఎవరు నమ్మొద్దని సూచించారు.

Also Read: ఆయిల్ ఫామ్ తో ఏడాదికి రూ.2 లక్షల ఆదాయం: కెటిఆర్

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News