Tuesday, May 30, 2023

ఉమ్మడి ఆదిలాబాద్ లో పులుల సంచారం…

- Advertisement -
- Advertisement -

International Tiger Day 2021

హైదరాబాద్: ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురంభీం జిల్లాలో పులులు సంచరిస్తున్నాయి. ఆయా జిల్లాల అటవీ ప్రాంతాల్లో స్థానికులకు పులులు కనిపించడంతో భయాందోళనకు గురవుతున్నారు. పులులు మహారాష్ట్ర నుంచి వచ్చినట్టు అధికారులు గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు గుంపుగా వెళ్లాలని అటవీ అధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News