Tuesday, April 16, 2024

ముగ్గురు పిల్లలను వదిలేసి వెళ్ళిన తల్లి, ప్రియుడు

- Advertisement -
- Advertisement -

 

యాదాద్రిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తమకు అడ్డుగా ఉన్నారని పిల్లలను వదిలించుకునేందుకు తల్లి , ప్రియుడు కుట్ర పన్నారు. తల్లి లక్ష్మి, ప్రియుడు కలిసి ముగ్గురు పిల్లలను చేతులు, కాళ్లు కట్టేసి యాదాద్రికి తీసుకొచ్చి వదిలేశారు. గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ముగ్గురు పిల్లలను పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. బంధువులకు సమాచారమిచ్చిన సంబంధం లేదని బంధువులు వెళ్లిపోయారు. ప్రస్తుతం రాజేంద్రనగర్ బాలల సంరక్షణ కేంద్రానికి ముగ్గురు పిల్లలను తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News