- Advertisement -
తల్లీ, కూతురు మృతిచెందిన సంఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. జగద్గిరిగుట్టకు చెందిన అరుణ(22) అనే యువతి డెలివరీ కోసం బాలానగర్లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. తర్వాత పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు గాంధీ ఆస్పత్రికి పంపించారు. గాంధీ ఆస్పత్రిలో వైద్యులు డెలివరీ చేయడంతో అరుణకు కూతురు పుట్టింది, తర్వాత పాప పుట్టిన కొద్ది సేపటికే అరుణ, పసిపాప మృతిచెందింది. బాలానగర్లోని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్షం వల్లే తల్లీ, కూతురు మృతిచెందిందని ఆమె కుటుంభ సభ్యులు ఆందోళన చేశారు.
- Advertisement -