Friday, June 20, 2025

జిహెచ్‌ఎంసి మేయర్ విజయలక్ష్మితో మున్షీ భేటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్‌లోకి రావాలని మున్షీ ఆహ్వానించారని జిహెచ్‌ఎంసి మేయర్ విజయలక్ష్మి తెలిపారు. మేయర్ విజయలక్ష్మితో కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మున్షీ సమావేశం కావడంతో మేయర్ మాట్లాడారు. కార్యకర్తలతో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని వివరించారు. ఇప్పటికే ఖైరతాబాద్ ఎంఎల్‌ఎ దానం నాగేందర్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, చేవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News