Wednesday, September 17, 2025

ఉండవల్లి శ్రీదేవి సవాల్‌కు నేను రెడీ: నందిగం సురేశ్

- Advertisement -
- Advertisement -

బాపట్ల:  ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యలపై బాపట్ల ఎంపీ నందిగం సురేశ్  ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మిమ్మల్ని హ‌త్య చేస్తారేమోన‌ని భ‌య‌ప‌డి క‌నిపించ‌కుండాపోయి.. ప్రెస్‌మీట్ పెడుతున్నావా?’ అని ప్రశ్నించారు. ‘టిక్కెట్ ఇచ్చి గెలిపించుకున్న ఎమ్మెల్యేల‌ను.. తానే చంపుకునే అల‌వాటు సీఎం జగన్‌కు లేద‌మ్మా?’ అంటూ సెటైర్లు వేశారు. శ్రీదేవి విసిరిన సవాళ్లకు తాను సిద్ధం అని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News