Sunday, April 28, 2024

కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్ గా మే 15న రాజీవ్ కుమార్ బాధ్యతల స్వీకరణ

- Advertisement -
- Advertisement -

Rajiv Kumar

న్యూఢిల్లీ:   కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్ ఆదివారం (మే 15) బాధ్యతలు స్వీకరించనున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఒక ట్వీట్‌లో ఇలా అన్నారు: “రాజ్యాంగంలోని ఆర్టికల్ 324లోని క్లాజ్ (2) ప్రకారం, మే 15, 2022 నుండి ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా శ్రీ రాజీవ్ కుమార్‌ను నియమించడం పట్ల రాష్ట్రపతి సంతోషిస్తున్నారు.’’

మే 14న సుశీల్ చంద్ర పదవీ విరమణ చేసిన తర్వాత,  మే 15న ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని న్యాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News