Home Search
పొన్నాల లక్ష్మయ్య - search results
If you're not happy with the results, please do another search
కాంగ్రెస్, కామ్రేడ్ల మధ్య పొత్తు ఖరారు..
ఆ నాలుగు సీట్లు లెఫ్ట్ పార్టీలకు!
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్, కామ్రేడ్ల మధ్య పొత్తు కుదిరింది. కాంగ్రెస్ పార్టీ నాలుగు సీట్లను లెఫ్ట్ పార్టీలకు కేటాయించింది. సిపిఐ, సిపిఎంలకు చెరో రెండు సీట్లను...
కాంగ్రెస్ తో డేంజర్
హస్తం వస్తే రైతులు, భూములకు రక్షణ ఉండదు
మన తెలంగాణ/జనగామ ప్రతినిధి : దేవాదుల ప్రాజెక్టు నీటిని వరంగల్ జిల్లాకే అంకితం చేశామని, మల్లన్నసాగర్, తపాస్పల్లి రిజర్వాయర్లను కాళేశ్వరానికి లింక్ చేసి జనగామ జిల్లాలో...
కమ్యూనిస్టులతో పొత్తు కాంగ్రెస్కు నష్టమే !
పొన్నాల పార్టీ మారడం బాధాకరం
కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రచారకమిటీ అధ్యక్షుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాద్: టికెట్లు రాని వారు పెద్ద మనసుతో టికెట్లు వచ్చిన వారికి సహకరించాలని కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రచారకమిటీ...
నేడు సిఎం కెసిఆర్ ఎన్నికల శంఖారావం
ప్రచార బరిలోకి గులాబీ దళపతి
మేనిఫెస్టో విడుదల ముహూర్తం : మ. 12.15
మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో ఎ న్నికల ప్రచారంలో బిఆర్ఎస్ వేగం పెంచిం ది. ఇప్పటికే ఓ వైపు మంత్రులు కెటిఆర్,...
కనకపు సింహాసనంపై రేవంత్!
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి రాజీమానా చేసిన మాజీ టిపిసిసి అధ్యక్షులు, మా జీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు బిఆర్ఎస్ నుంచి ఆహ్వానం అందించింది. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి.రామారావు శనివారం...
40కే దిక్కులేదు.. 70 ఎలా గెలుస్తారు?
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో 40చోట్ల అభ్యర్థులే లేని కాంగ్రెస్ పార్టీ 70 చోట్ల గెలుస్తామని ఎలా చెబుతోందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్, మంత్రి కె.టి.రామారావు ప్రశ్నించారు. మంత్రి కెటిఆర్ శుక్రవారం మీడియా ప్రతినిధులతో...
ఎన్నికల వేళ..కాంగ్రెస్ కు షాక్
మన తెలంగాణ/ హైదరాబాద్ : ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి భారీ షా క్ తగిలింది. పిసిసి మాజీ చీఫ్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆ పార్టీకి రాజీనామా చేశారు....
నమస్తే పెట్టినా రేవంత్ పట్టించుకోలేదు..
రెండు సంవత్సరాలుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై పిసిసి అధ్యక్షుడితో మాట్లాడడానికి పలుసార్లు అపాయింట్మెంట్ కోరినా ఇవ్వలేదని పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఎక్కడైనా కనిపించినా నమస్తే పెడితే కూడా స్పందించ లేదని...
గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత.. ఆ స్థానాలు తమకే కావాలంటూ డిమాండ్
హైదరాబాద్: తెలంగాణలో నవంబర్ 30, 2023న ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించగా, ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం నేతలు తర్జనభర్జనలు పడుతున్నారు. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో లంబాడీలు ప్రభావితమైన ఐదు జనరల్...
కాంగ్రెస్ మొదటి జాబితాలో బిసి నాయకుల పేర్లు గల్లంతు?
ఓసీలకే అధిక ప్రాధాన్యం !
అధిష్టానం ఎదుట తమ గళాన్ని వినిపించేందుకు సిద్ధమైన బిసి నాయకులు
అవసరమైతే ఓసీలను ఓడిస్తామని హెచ్చరిక
మన తెలంగాణ/ హైదరాబాద్: కాంగ్రెస్ మొదటి జాబితాపై బిసి నాయకులు గుర్రుగా ఉన్నారు. ఈ...
రాష్ట్రంలో బిసిలకు కనీసం 40 సీట్లు ఇప్పించాలి
సిఎల్పీ నేత భట్టి విక్రమార్కకు వినతిపత్రం అందించిన టిపిసిసి బిసి నేతలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో బిసిలకు కనీసం 40 సీట్లు ఇప్పించాలని, అప్పుడే కాంగ్రెస్ పార్టీ సులువుగా అధికారంలోకి వస్తుందని ఆ సామాజిక వర్గ...
బిసిలకు ఉపకోటా కల్పించకపోతే లక్ష మందితో ఎర్రకోట ముట్టడిస్తాం
సెప్టెంబర్ 19 బిసిలకు పీడదినం
బిసిల నిరసన కార్యక్రమంలో కేంద్రానికి జాజుల హెచ్చరిక
నిరసన దీక్షలకు అఖిలపక్ష నేతల సంఘీభావం
మన తెలంగాణ / హైదరాబాద్ : తాను బిసి వర్గానికి చెందిన వాడినని చెప్పుకుంటూ...
మొత్తం 8 కమిటీలను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ
మేనిఫెస్టో కమిటీ, ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీలతో పాటు...
పలువురు అసంతృప్తులకు చోటు
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కసరత్తు స్పీడ్ పెంచింది. ఇప్పటికే టికెట్ల కేటాయింపు కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి ఫైనల్ రిపోర్ట్ను...
ఎంపిక ఎలా చేశారు?
అభ్యర్థుల సెలక్షన్పై పిఇసి సభ్యులను ప్రశ్నించిన స్క్రీనింగ్ కమిటీ
23మంది సభ్యులను విడివిడిగా అడిగి తెలుసుకున్న కమిటీ
మొదటినుంచి పార్టీలో ఉన్నవారికే టికెట్లు ఇవ్వాలని స్క్రీనింగ్ కమిటీకి జగ్గారెడ్డి వినతిపత్రం
మాకూ టికెట్లు...
కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి పోటీ… టికెట్కు దరఖాస్తు
మన తెలంగాణ / హైదరాబాద్ : టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నారు. కొడంగల్ నుండి టికెట్ కేటాయించాలని ఆయన పార్టీ...
గద్దర్ అంత్యక్రియల్లో విషాదం…
తోపులాటలో సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ మృతి
హైదరాబాద్ : ప్రజాగాయకుడు గద్దర్ అంత్యక్రియల్లో విషాదం చోటు చేసుకుంది. కడసారి చూపుకోసం వచ్చిన అభిమానులతో ఆల్వాల్లోని గద్దర్ ఇంటివద్ద తోపులాట జరిగింది....
రాజ్భవన్లో గవర్నర్ను కలిసిన కాంగ్రెస్ ప్రతినిధి బృందం
హైదరాబాద్ : రాష్ట్ర మంగళవారం రాజ్భవన్లో గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్ను కలిసింది. రాష్ట్రంలో గత పదిరోజులుగా కురిసిన భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రంలో రైతులు, ప్రజలు తీవ్రంగా నష్టపోయారని వారిని...
వరదలు, పంట నష్టంపై గవర్నర్కు కాంగ్రెస్ వినతిపత్రం..
హైదరాబాద్ః రాజ్భవన్లో గవర్నర్ తిమిళిసైతో సిఎల్పి నేత భట్టి విక్రమార్క నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధుల బృందం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వరదలు, భారీ వర్షాలతో రైతులు నష్టపోయిన పరిస్థితులను గవర్నర్...
సిఎం కెసిఆర్ పాలనలోనే గ్రామ స్వరాజ్యం
మహాత్ముడి కలలు సాకరం చేస్తున్నాం
తెలంగాణలోని ప్రతి సంక్షేమ పథకం దేశానికి ఆదర్శం
అభివృద్ధిలో ముందుంది ‘కోహెడ మండలం’
రూ. 2 కోట్ల 66 అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో హుస్నాబాద్...
26 మందితో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ
హైదరాబాద్:కర్ణాటకలో విజ య బావుట మోగించిన కాంగ్రెస్ పార్టీ తెలం గాణలో స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ హస్తం పార్టీ అధికారమే లక్ష్యంగా ఎన్నికల కమిటీని తాజాగా నియమించింది. ఈ...