Home Search
ఫేస్బుక్ - search results
If you're not happy with the results, please do another search
నాకు ప్రాణహాని ఉంది: వైఎస్ సునీత
సిటిబ్యూరో : తనను చంపేస్తానని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని వైఎస్ సునీత గచ్చిబౌలిలోని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. తన తండ్రి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని...
ముఖ్యమంత్రి ఆయనే… కూటమే కొత్తది
బిజెపి మద్దతుతో ప్రమాణస్వీకారం
కమలం నుంచి ఇద్దరు డిప్యూటీ సిఎంలు
మొత్తం మీద ఎనమండుగురితో కొలువు
ఘట్బంధన్తో తెంచుకుని రాజీనామా
కాషాయంతో వియ్యంతో పదవీస్వీకరణ
గంటల వ్యవధిలోనే మారిన రంగులో పీఠంపై
పాట్నా : ఆదివారం ఉదయం రాజీనామా,...
మదర్సాలో ఘర్షణ
బాలుడి మృతి
మన తెలంగాణ/సిటీ బ్యూరో: మదర్సాలో వి ద్యార్థుల మధ్య జరిగిన గొడవలో ఓ విద్యార్థి మృతిచెందిన సంఘటన నార్సింగి పోలీస్ స్టే షన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.....
అమిత్ షా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య కోటి పైమాటే
న్యూఢిల్లీ: ఇన్స్టాగ్రామ్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫాలోవర్ల సంఖ్య కోటిని దాటిపోయింది. క్రిమినల్ కోడ్, చట్టాలను ప్రక్షాళన చేస్తూ తీసుకువచ్చిన మూడు బిల్లులతో పాటుగా కొన్ని చరిత్రాత్మక బిల్లులకు పార్లమెంటు ఇటీవల...
నిందితులకు సాయపడిన చర్మకారుడి కోసం గాలింపు
యుపి పోలీసుల సాయం కోరిన ఢిల్లీ పోలీసులు
పార్లమెంట్ భద్రతా వైఫల్యం కేసులో దర్యాప్తు ముమ్మరం
న్యూఢిల్లీ: పార్లమెంట్ భద్రతా వైఫల్యం కేసులో నిందితులైన సాగర్ శర్మ, మనోరంజన్ డి తమ షూస్లో స్మోక్ బాంబులను...
సిఎం ప్రస్తుతం మీరు చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు
పోలీసు ఉద్యోగం తప్ప వేరే ఉద్యోగానికి నేను సరిపోను
నాకు ఉద్యోగం ఇవ్వడానికి బదులుగా
నా ధర్మ ప్రచారానికి ఉపయోగ పడేలా ఏదైనా సాయం చేయండి
సిఎం రేవంత్ రెడ్డికి మాజీ డీఎస్పీ నళిని బహిరంగ...
కదం తొక్కిన సోషల్ మీడియా
గతంలో ఎన్నికలు అంటే ప్రచార సభలు, పాదయాత్రలు, సమావేశాలు ఏర్పాటు చేసేవారు. ఇంటింటికీ తిరిగే కార్యక్రమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటును అభ్యర్థించేవారు. మారుతున్న కాలానుగుణంగా ఇది వరకు...
పాక్ నుంచి భారత్కు తిరిగి వచ్చిన అంజూ
న్యూఢిల్లీ : భర్త, ఇద్దరు పిల్లలను విడిచిపెట్టి ఎవరికీ చెప్పకుండా అకస్మాత్తుగా పాకిస్థాన్కు గత జులై 27న వెళ్లిపోయిన అంజు బుధవారం రాత్రి భారత్కు వచ్చేసింది. పాకిస్థాన్, పంజాబ్ సరిహద్దు లోని వాఘా...
ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియా కీలక పాత్ర
హైదరాబాద్: డిజిటల్ యుగంలో సోషల్ మీడియా తనదైన పాత్ర పోషిస్తున్నది. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా సోషల్ మీడియా నయా ట్రెండ్ సెట్ చేస్తోంది. ప్రతి పార్టీ,వారి అభ్యర్థి సోషల్ టీం ఏర్పాటు...
కొంప ముంచుతున్న అత్యాశ
హైదరాబాద్: బాధితులను అన్ని రకాలుగా దోచుకుంటున్న నేరస్థులు పెట్టుబడుల పేరుతో మోసం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, స్టాక్మార్కెట్పై పెట్టుబడిపెట్టే వారి సంఖ్య ఎక్కువ అవుతోంది. ఇలా సంప్రదించిన వారికి...
బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి 20 ఏళ్ల జైలు
హైదరాబాద్: బాలికను బెదిరించి అత్యాచారం చేసిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.10,000 జరిమానా విధిస్తూ నాంపల్లి పోక్సో కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం... బాలిక తన...
కమ్యూనిస్టుగా ఎలన్ మస్క్ కుమార్తె
కమ్యూనిజం విస్తరణకు అమెరికా ఇతర ధనిక దేశాలు ప్రచ్ఛన్న యుద్ద్ధం సాగించాయి. అనేక దేశాల్లో కుట్రలు చేశాయి. మిలిటరీ నియంతలను గద్దెలపై కూర్చోపెట్టాయి. సైనిక కూటములను ఏర్పాటు చేశాయి. వియత్నాం, లావోస్, కంపూచియా,...
నల్గొండలో సంచలనం రేపిన ఇద్దరి అమ్మాయిల ఆత్మహత్య..
నల్గొండ: గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఇద్దరు డిగ్రీ విద్యార్థులు చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్ పల్లి మండలం...
దేశ నాయకుడైతడు
కెటిఆర్ లాంటి దార్శనికుడు భారత దేశానికి చాలా అవసరం
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు తగ్గ తనయుడు
వారి పరిపాలనలో తెలంగాణ అభివృద్ధిలో పరుగులు పెడుతుంది
ప్రపంచ ఆర్థిక నిపుణులు, ఇన్వెంటర్ ఎండి కన్వాల్ రేఖీ ఫేస్బుక్లో...
ఫేస్బుక్ ప్రేమ ఎపికి వచ్చిన ఆ దేశం యువతి
అమరావతి: చిత్తూరు జిల్లా వి.కోట మండలం అరిమాకులపల్లెకు చెందిన ఓ యువకుడు ఫేస్బుక్లో పరిచయం ఏర్పడి బెలంగుడు ప్రాంతానికి చెందిన శ్రీలంక యువతిని పెళ్లి చేసుకున్నాడు. వివరాల ప్రకారం.. శ్రీలంకకు చెందిన విఘ్నేశ్వరి...
క్రికెట్కు తిరుమన్నే గుడ్బై
కొలొంబో: శ్రీలంక క్రికెటర్ లహిరు తిరుమన్నే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఫేస్బుక్లో తన ఖాతాలో ఈ విషయాన్ని తెలియజేశాడు వరల్డ్ కప్స్టార్. మరో మూడు నెలల్లో వన్డే వరల్డ్ కప్ ఉండటంతో...
క్రికెట్కు తిరుమన్నే గుడ్బై
కొలొంబో : శ్రీలంక క్రికెటర్ లహిరు తిరుమన్నే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఫేస్బుక్లో తన ఖాతాలో ఈ విషయాన్ని తెలియజేశాడు వరల్డ్ కప్స్టార్. మరో మూడు నెలల్లో వన్డే వరల్డ్ కప్...
హైదరాబాద్లో నూతన కార్ కేర్స్టూడియోలు ప్రారంభించిన టర్టెల్ వ్యాక్స్
హైదరాబాద్: చికాగో కేంద్రంగా కార్ కేర్ సేవలనందిస్తున్న, అవార్డులు గెలుచుకున్న కంపెనీ టర్టెల్ వ్యాక్స్, ఇంక్ నేడు తమ మూడు సరికొత్త కో బ్రాండెడ్ కార్ కేర్ స్టూడియోలను హైదరాబాద్లో జెనెక్స్, ఎక్స్ప్లోడర్,...
యుఎన్కు భారత్ మిలియన్ డాలర్ల విరాళం
న్యూయార్క్ : ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో హిందీ భాష వ్యాప్తి, వినియోగానికి సంబంధించి ఇతోధికంగా ప్రోత్సహించేందకు భారత్ స్వచ్ఛందంగా ఒక మిలియన్ డాలర్లను విరాళంగా అందజేసింది. ఒకరినొకరు హిందీలో సంభాషించడం, అర్ధం చేసుకోవడానికి...
పట్టువదలని భగీరథుడు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ నిరంతర పర్యవేక్షణ, మార్గనిర్దేశనంలో రెండేండ్లలో ఐదు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు సాధించామని సిఎం ఒఎస్డి శ్రీధర్రావు దేశ్పాండే వెల్లడించారు. ఈ ఐదు ప్రాజెక్టుల కేంద్ర ప్రభుత్వ అను...