పటాన్చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని పాశమైలారం పారిశ్రామికవాడ జరిగిన పేలుళ్లలో మృతుల సంఖ్య 37కు చేరింది. ప్రస్తుతం 35 మంది చికిత్స పొందుతున్నారని, మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని కలెక్టర్ ప్రావిణ్య తెలిపారు.
57...
మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది ఆరోగ్యంగా ఉండడానికి అనేక ఖర్చులు చేస్తున్నారు. ఆహారంలో తాజా కూరగాయలు, పండ్లు భాగం చేసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. కూరగాయల...