Home Search
అంతర్జాతీయ విమానాశ్రయం - search results
If you're not happy with the results, please do another search
నాపై 24 కేసులు…. ఒవైసిపై ఒక్క కేసు లేదు ఎందుకు: రాహుల్
హైదరాబాద్: తెలంగాణలో దొరల సర్కార్ పోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం పిల్లర్లు కుంగిపోతున్నాయని మండిపడ్డారు. నాంపల్లిలో రాహుల్ ప్రసంగించారు. తనపై పిఎం మోడీ 24...
రాజేంద్రనగర్లో ద్విముఖ పోటీనే!
(పి.సూర్యనారాయణ/మన తెలంగాణ)
అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన మన రాజధానికి దక్షిణ ముఖ ద్వారం రాజేంద్రనగర్. ఇక్కడే అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉంది. పదుల సంఖ్యలో దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలో లేని విధంగా కేంద్ర...
పాలమూరు బిడ్డగా మీకు సేవచేస్తా
కాంగ్రెస్ విజయభేరి సభల్లో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
మన తెలంగాణ/ నాగర్కర్నూల్ ప్రతినిధి: తెలంగాణలో భారీ సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ పుణ్యమేనని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఎనుముల రేవంత్...
న్యూయార్క్ బయల్దేరిన విమానంలో సాంకేతిక సమస్య
న్యూఢిల్లీ : ముంబై నుంచి న్యూయార్క్ కు బయల్దేరిన విమానం సాంకేతిక సమస్య కారణంగా వెనక్కి తిరిగి వచ్చేసింది. ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ 119 విమానం మంగళవారం తెల్లవారు జామున 2.19...
ఆరు గ్యారెంటీలు పక్కాగా అమలు
పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ
మన తెలంగాణ/మేడ్చల్: తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలందరూ రానున్న ఎన్నికల్లో చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని...
తెలంగాణలో మార్పు కావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి: రేవంత్రెడ్డి
మేడ్చల్: తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలందరూ రానున్న ఎన్నికల్లో చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని టిపిసిసి అధ్యక్షులు ఎనుముల రేవంత్రెడ్డి విజ్ఞప్తి...
హైదరాబాద్ కొలంబో మధ్య ప్రత్యక్ష ఫ్లైట్ సేవలు..
హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి కొలంబోకు ప్రత్యక్ష విమాన సేవలను జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషన్ ఎయిర్పోర్ట్ ప్రారంభించింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 11: 50 గంటలకు ఇండిగో ఫ్లైట్ 6ఇ1181 బయలుదేరింది. ఈ...
మాల్దీవ్స్కు ఇండిగో విమాన సర్వీసులు పునఃప్రారంభం
మన తెలంగాణ/ హైదరాబాద్ : మాల్దీవ్స్కు ఇండిగో విమాన సర్వీసులను పునఃప్రారంభిస్తున్నట్లు జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రకటించింది. మాల్దీవులకు విహార యాత్రికుల నుండి పెరుగుతున్న డిమాండ్ను పూర్తి చేసేందుకు సేవలను పునరుద్ధరించినట్టు...
కర్నాటకలో ఇందిరా క్యాంటీన్లకు కాంగ్రెస్ మంగళం
నిధుల కొరత, నిర్వహణ లోపంతో 23 క్యాంటీన్లకు తాళాలు
విమాశ్రయం, ఆసుపత్రుల్లో ప్రారంభించేందుకు మరింత ఆలస్యం
రూ. 50 కోట్లు నిధులు అవసరమని బిబిఎంపీ అధికారులు వెల్లడి
మన తెలంగాణ/ హైదరాబాద్: కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా...
కరాచీలోఎయిరిండియా విమానం.. ప్రయాణికుడి చికిత్స కోసం ల్యాండింగ్
అమృత్సర్: దుబాయ్ నుంచి పంజాబ్లోని అమృత్సర్కు బయలుదేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం అత్యవసరంగా పాకిస్థాన్లోని కరాచీలో దిగాల్సి వచ్చింది. విమానం మార్గమధ్యంలో ఉండగా ఓ ప్రయాణికుడు అత్యంత తీవ్రస్థాయిలో అస్వస్థతతకు గురయ్యాడు. వెంటనే...
235 మంది భారతీయులతో ఇజ్రాయెల్ నుంచి రెండో విమానం
న్యూఢిల్లీ: ఆపరేషన్ అజయ్లో భాగంగా ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ నుంచి 235 మంది భారతీయులతో రెండడవ విమానం శనివారం ఉదయం న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంది. ఇజ్రాయెల్ నుంచి తరలించిన...
ఇజ్రాయెల్ నుంచి ముంబైకి సురక్షితంగా చేరుకున్న బాలీవుడ్ నటి
ముంబై : హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ సైన్యానికి మధ్య భీకర పోరు సాగుతున్న వేళ ఇజ్రాయెల్లో చిక్కుకున్న బాలీవుడ్ తార సుష్రత్ బరూచా క్షేమంగా ముంబైకి చేరుకున్నారు. ఇజ్రాయెల్లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు...
బెంగళూరు ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత..
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో కొలంబో నుంచి వచ్చిన నలుగురు ప్రయాణికులను తనిఖీ చేయగా.. వారి వద్ద...
కోయంబత్తూర్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత..
చెన్నై: తమిళ నాడులోని కోయంబత్తూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఆదివారం ఉదయం ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించగా సింగపూర్ ప్రయాణీకుల నుంచి రూ.80 లక్షల విలువైన 1.20...
దొంగలకే దొంగ ఆ పోలీసు
లూధియానా: దుబాయ్ నుంచి స్మగ్లింగ్ ద్వారా తెచ్చిన బంగారాన్ని లూటీ చేసి విక్రయిస్తూ ఓ పోలీసు అధికారి పట్టుబడ్డాడు. దాదాపు రూ. 1 కోటి విలువచేసే బంగారాన్ని తన నలుగురు సహచరులతో కలసి...
శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం అత్యవసర ల్యాండింగ్..
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఖతార్ ఎయిర్ లైన్స్ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. దోహా నుండి నాగపూర్ వెళ్లాల్సిన కత్తర్ విమానం శనివారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు దారి...
శ్రీలంక ప్రధాని దినేష్ గుణవర్ధనతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ భేటీ
తెలంగాణలో బుద్ధిజంకు ఇస్తున్న ప్రాధాన్యత గురించి వెల్లడి
మన తెలంగాణ / హైదరాబాద్ : శ్రీలంక దేశ ప్రధానమంత్రి దినేష్ గుణవర్ధనతో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం భేటీ అయ్యారు....
రన్వే నుంచి జారి ముక్కలయిన విమానం..
ముంబయి: ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నంనుంచి ముంబయికి బయల్దేరిన విఎల్ఆర్ వెంచర్స్కు చెందిన ఓ ప్రైవేటు (లియర్జెట్45) విమానం ల్యాండ్ అవుతుండగా ప్రమాదవశాత్తు రన్వేపైనుంచి జారి పక్కకు...
ఇండియా కూటమి పగ్గాలా ఓ మైగాడ్: మమత స్పందన
న్యూఢిల్లీ : ‘ ప్రతిపక్ష కూటమికి నాయకత్వమా? ఓరి దేవుడో ’ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమత బెనర్జీ వ్యాఖ్యానించారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శ్రీలంక అధ్యక్షులు రణీల్...
దుబాయ్ ఎయిర్పోర్టులో లంక నేతతో మమత భేటీ
న్యూఢిల్లీ : ‘ ప్రతిపక్ష కూటమికి నాయకత్వమా? ఓరి దేవుడో ’ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమత బెనర్జీ వ్యాఖ్యానించారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శ్రీలంక అధ్యక్షులు రణీల్...