Home Search
కాల్చి - search results
If you're not happy with the results, please do another search
గురుద్వారాలో మద్యం మహిళ కాల్చివేత..
పాటియాలా: పంజాబ్లో ఓ గురుద్వారా ఆవరణలో మద్యం సేవించిందని ఓ మహిళను కాల్చిచంపారు. ఈ విషయాన్ని సోమవారం పోలీసులు తెలిపారు. ఆదివారం పాటియాలాలోని దుఖ్ నివారణ్ సాహిబ్ గురుద్వారా వెలుపలి కోనేరు వద్ద...
గిరిజన నాయకుడిని కాల్చి చంపిన మావోయిస్టులు
ఫుల్బాని (ఒడిశా): ఒడిశా లోని కాంధమాల్ జిల్లా సౌలిపడ గ్రామంలో బుధవారం రాత్రి సుబల్ కన్హార్ అనే గిరిజన నాయకుడిని మావోయిస్టులు కాల్చి చంపారు. మృతుడు మాజీ సర్పంచ్. బుధవారం రాత్రి పది...
ఖలిస్తాన్ కమాండో చీఫ్ పరమ్జిత్ పంజ్వార్ పాకిస్థాన్లో కాల్చివేత
భారతదేశపు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న పంజ్వార్, సరిహద్దు ఆయుధాల స్మగ్లింగ్ మరియు హెరాయిన్ ట్రాఫికింగ్ ద్వారా ఆర్థికంగా సంపాదించడం ద్వారా ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ ని(కెసిఎఫ్) సజీవంగా ఉంచాడు.
లాహోర్:...
భూ వివాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురిని కాల్చి చంపారు..
భోపాల్ : మధ్యప్రదేశ్లోని మోరెనా జిల్లాలో దారుణం జరిగింది. రెండు కుటుంబాల మధ్య నెలకొన్న భూ వివాదాలు ఆరుగురి ప్రాణాలను బలి తీసుకున్నాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. మరో ఇద్దరు తీవ్రంగా...
బిల్లు చెల్లించమని అడిగినందుకు వంట మనిషి కాల్చివేత
లక్నో: హోటల్లో కబార్ రుచిగా లేకపోడంతో డబ్బులు అడిగినందుకు వంట మనిషిని కాల్చి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బరేలీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... ప్రేమ్నగర్లో అంకుర్ సబర్వాల్...
పిల్లల నిద్ర చెడగొట్టకు అన్నందుకు అమెరికాలో ఎనిమిది మంది కాల్చివేత
వాషింగ్టన్ : పిల్లలు నిద్రపోతున్నారు, అర్థరాత్రి ఈ కాల్పుల చప్పుళ్లు ఏమిటని అడిగిన పాపానికి అమెరికాలోని టెక్సాస్లో ఓ సాయుధుడు పొరుగింటికి చెందిన ఐదుగురిని కాల్చిచంపాడు. మృతులలో ఓ ఎనిమిదేళ్ల బాబు కూడా...
దారుణ ఘటన.. పట్టపగలే కాలేజీ విద్యార్థిని కాల్చివేత..
లక్నో: ఉత్తరప్రదేశ్లో సోమవారం పట్టపగలు అంతా చూస్తూ ఉండగానే ఓ యువతిని బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అతి సమీపం నుంచి గన్తో కాల్చి చంపారు. జలౌన్ జిల్లాలో కాలేజీ పరీక్ష రాసి...
ఆ నలుగురు జవాన్లను కాల్చింది సైనికుడే..
చండీగఢ్: పంజాబ్ లోని అత్యంత కీలకమైన బఠిండా సైనిక స్థావరంలో ఇటీవల చోటు చేసుకున్న కాల్పుల ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో దర్యాప్తు చేపట్టిన పంజాబ్ పోలీసులు సోమవారం...
ఢిల్లీలో బిజెపి నేత కాల్చివేత
న్యూఢిల్లీ: ఢిల్లీలో బిజెపి నేత సురేంద్ర మటియాలను ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. శుక్రవారం సాయంత్రం సురేంద్ర కార్యాలయం వద్ద ఆగంతకులు కాల్పులకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. మటియాల అతడి మేనల్లుడు...
నైజీరియాలో ఘోరం.. 47 మందిని కాల్చి చంపేశారు
హైదరాబాద్ : దుండగులు నరమేధానికి పాల్పడి 47 మందిని కాల్చి చంపిన ఘటన నైజీరియాలోని బెన్యూ రాష్ట్రం ఉమోగిడిలో చోటు చేసుకుంది. కొందరు సాయుధులు ఓ మార్కెట్ లోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు...
రైనా అత్తామామల మర్డర్…. నిందితుడిని కాల్చి చంపిన పోలీసులు
లక్నో: మాజీ క్రికెటర్ సురేష్ రైనా అత్తమామ, బావమరిది చంపిన నిందితుడిని పోలీసులు ఎదురుకాల్పుల్లో హతమైన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ముజఫర్నగర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... పఠాన్కోట్లో 2020లో...
మహిళా కానిస్టేబుల్ను కాల్చి చంపిన ప్రియుడు
పాట్నా: మహిళా కానిస్టేబుల్ను ఆమె ప్రియుడి గన్తో కాల్చి చంపిన సంఘటన బిహార్ రాష్ట్రం కతిహార్లో జరిగింది. ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం......
భజరంగ్ దళ్ కార్యకర్తను తుపాకీతో కాల్చి
జైపూర్: భజరంగ్ దళ్ కార్యకర్తను గుర్తు తెలియని వ్యక్తులు గన్తో కాల్చి చంపిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్పూర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... రాజు రాజేంద్ర పార్మర్ (38)...
రూ.80 కోసం ఓ వ్యక్తిని కాల్చిన జవాన్
పాట్నా: 80 రూపాయల కోసం ఆట బొమ్మలు అమ్మే వ్యక్తిని బిఎస్ఎఫ్ జవాన్ తుపాకీతో కాల్చిన సంఘటన బీహార్ రాష్ట్రం శివాన్ జిల్లా పోఖారా గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.......
మణిపూర్లో బిజెపి నేత కాల్చివేత..
ఇంఫాల్: మణిపూర్లోని తౌబాల్ జిల్లాలో మంగళవారం బిజెపి నేత లైష్రామ్ రామేశ్వోర్ సింగ్ కాల్పుల ఘటనలో మృతి చెందారు. సింగ్ బిజెపి అనుబంధమైన మాజీ సైనికోద్యోగుల విభాగం కన్వీనర్గా ఉన్నారు. మంగళవారం ఉదయం...
ఐదుగురిని కాల్చి… ఆత్మహత్య చేసుకున్న మాజీ సైనికుడు
టోబోలిసి: ఓ మాజీ సైనికుడు తన ఇంట్లోని బాల్కానీ నుంచి ఐదుగురిని తుపాకీతో కాల్చి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన జార్జియా దేశం టోబోలిసిలోని సాగరజో ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన...
ఢిల్లీ నడి వీధిలో తుపాకీతో కాల్చి… రూ.5 లక్షలు ఎత్తుకెళ్లారు…
న్యూఢిల్లీ: నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు బైక్లపై వచ్చి 42 ఏళ్ల వ్యక్తిని తుపాకీతో కాల్చి అతడి వద్ద నుంచి ఐదు లక్షల రూపాయలు ఎత్తుకెళ్లిన సంఘటన ఢిల్లీలోని శక్తి నగర్లో జరిగింది....
కారు యజమానిని తుపాకీతో కాల్చి….. కారుతో పరార్
లక్నో: గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు బైక్లపై వచ్చి కారు యజమానిని తుపాకీతో కాల్చి కారు అపహరించిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అలీగఢ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.......
నటి ఇషాను కాల్చి చంపిన దొంగలు…. భర్త అరెస్టు
రాంఛీ: నటి ఇషాను దోపిడీదారులు కాల్చి చంపిన ఘటనలో ఆమె భర్తను పోలీసులు అరెస్టు చేసిన సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఇషా తన భర్త ప్రకాశ్...
యువతను బాబు నక్సలైట్ల పేరుతో కాల్చిచంపారు…
హైదరాబాద్: టిడిపి అధినేత, ఎపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు యువతను నక్సలైట్ల పేరుతో కాల్చి చంపారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. గురువారం జరిగిన బిఆర్ఎస్ ఎల్పి సమావేశంలో ఆయన మాట్లాడుతూ... చంద్రబాబును...