Home Search
తలసాని శ్రీనివాస్ - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్ర పారిశ్రామిక విధానం ప్రపంచానికే ఆదర్శం: మంత్రి తలసాని
రాష్ట్ర పారిశ్రామిక విధానం ప్రపంచానికే ఆదర్శం
టిఎస్ బిపాస్ తో సులువైన పారిశ్రామల స్థాపనకు చర్యలు
దేశనికే తలమానికంగా తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మోడల్
ఫుడ్ ప్రాసెసింగ్ లో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది
పటిష్ట ల్యాండ్ ఆర్డర్...
విజయ డైరీది రూ.700 కోట్ల టర్నోవర్: తలసాని
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే నూతనంగా ఔట్ లెట్ లను పెద్ద మొత్తంలో ఏర్పాటు చేసి విజయ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో కి తీసుకవచ్చామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు....
బేగంపేట్లో నాలా బ్రిడ్జిని ప్రారంభించిన తలసాని
హైదరాబాద్: బ్రిడ్జి నిర్మాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. బేగంపేట్లో పికెట్ నాలా బ్రిడ్జిని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తలసాని మీడియాతో...
రాజగోపాల్ రెడ్డి స్వార్ధంతోనే మునుగోడు ఉపఎన్నిక: తలసాని
హైదరాబాద్: ప్రజలకు మేలు చేసే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, కెసిఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఎల్ బి నగర్ లోని పిండి పుల్లారెడ్డి గార్డెన్ లో హైదరాబాద్...
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బిజెపి: మంత్రి తలసాని
నల్గొండ: కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం ఆరోపించారు. మునుగోడ్ నియోజకవర్గ పరిధిలోని నాంపల్లిలో మంత్రి తలసాని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజాస్వామ్య...
కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా: మంత్రి తలసాని
హైదరాబాద్: ఫ్లోరైడ్ సమస్య పరిష్కరిస్తామని సిఎం కెసిఆర్ గతంలోనే చెప్పారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. చెప్పినట్లే మిషన్ భగీరథతో ఫ్లోరైడ్ సమస్యను అంతం చేశారని పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో పెండింగ్...
తెలంగాణలోనే అత్యధిక సంక్షేమ పథకాల అమలు: మంత్రి తలసాని
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక సంక్షేమ పథకాల అమలు అవుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంత్రి తలసాని శుక్రవారం కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు....
మునుగోడులో టిఆర్ఎస్సే గెలుస్తుంది: తలసాని
హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి మంచి మెజార్టీ సాధిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బిజెపి గెలిస్తే మూడు వేల రూపాయలు ఇస్తామని ఆ పార్టీ...
మునుగోడులో టిఆర్ఎస్ దే గెలుపు: తలసాని
మునుగోడు: మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయమని అని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్తం...
ఇప్పుడు మునుగోడు అభివృద్ధి గుర్తుకు వచ్చిందా?: తలసాని
మునుగోడు: ఫ్లోరైడ్ భూతం నుంచి శాశ్వత విముక్తి కల్పించిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని నాంపల్లి మండల కేంద్రంలో టిఆర్ఎస్ కార్యకర్తల...
మహేశ్బాబు తల్లికి నివాళులర్పించిన మంత్రి తలసాని
హైదరాబాద్: ప్రముఖ సినీ నటులు కృష్ణ సతీమణి, టాలీవుడ్ హీరో మహేష్ బాబు మాతృమూర్తి శ్రీమతి ఇందిరా దేవి కన్నుమూశారు. ఆమె మృతిపట్ల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రగాఢ...
గాంధీ విగ్రహాన్ని పరిశీలించిన మంత్రులు హరీశ్, తలసాని
హైదరాబాద్: గాంధీ ఆసుపత్రి ఎదుట ఏర్పాటు చేస్తున్న గాంధీ విగ్రహాన్ని మంత్రులు తన్నీరు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం పరిశీలించారు. మంత్రులతో పాటు డిఎంఈ ఎమెష్ రెడ్డి, ప్రిన్సిపాల్ సెక్రటరీ...
కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు వెలకట్టలేనివి: మంత్రి తలసాని
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు హైదరాబాద్ రవీంద్రభారతిలో మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ స్వాతంత్ర్య, నిజాం...
గాంధీ ఆసుపత్రి ముందు ఆక్టోబర్ 2న గాంధీ విగ్రహం ఆవిష్కరణ: మంత్రి తలసాని
మన తెలంగాణ/సిటీ బ్యూరో: గాంధీ ఆసుపత్రి వద్ద జాతిపిత మహత్మాగాంధీ విగ్రహం ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గాంధీ జయంతి ఆక్టోబర్...
750 కోట్ల టర్నోవర్ తో విజయ డెయిరీ నడుస్తోంది: తలసాని
హైదరాబాద్: దేశంలో నెంబర్ వన్ స్థానానికి విజయ డెయిరీని తీసుకెళ్తామని మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఎన్ టిఆర్ పార్క్, లుంబినీ పార్క్ ల వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన విజయ ఐస్...
నిజాంకు వ్యతిరేకంగా ఎంతో మంది పోరాడారు: తలసాని
మెదక్: నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మెదక్ జిల్లాలో ఎంతో మంది యోధులు ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మెదక్ కలెక్టరేట్ లో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల...
ఫిల్మ్నగర్లో కృష్ణంరాజు విగ్రహం ఏర్పాటు చేస్తాం: మంత్రి తలసాని
వివాదాలకు దూరంగా ఉండేవారు
కృష్ణంరాజు సంతాప సభలో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్
సినీ, రాజకీయ రంగాల్లో కృష్ణంరాజు మచ్చలేని వ్యక్తి : కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్...
ఆ విషయంలో కెసిఆర్ చరిత్రలో నిలిచిపోతారు: తలసాని
హైదరాబాద్: తెలంగాణాకు నిజమైన స్వతంత్రం సెప్టెంబర్ 17 నే వచ్చిందని అందుకోసమే దీనిని జాతీయ సమైక్యతా దినోత్సవంగా పాటిస్తున్నామని మంత్రి తలసాని తెలిపారు. పీపుల్స్ ప్లాజా లో తెలంగాణ జాతీయ సమైఖ్యత వజ్రోత్సవాల...
కెసిఆర్ సిఎం కావడం ప్రజల అదృష్టం: తలసాని
హైదరాబాద్: కులవృత్తులను కెసిఆర్ ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మునుగోడులో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి పర్యటిస్తున్నారు. మునుగోడు మండలం క్రిష్ణాపురం చెరువులో చేప...
ఫిష్ మార్కెట్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి తలసాని
హైదరాబాద్: మత్స్య రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శనివారం బేగం బజార్ లో...