Home Search
నివాళులు - search results
If you're not happy with the results, please do another search
వ్యవసాయరంగంలో డా. స్వామినాధన్ సిఫార్సులు సజీవం
రైతుల ఆదాయం రెట్టింపుతోనే నిజమైన నివాళి
మద్దతు ధరలకు చట్టం అమలు చేయాలి
మనతెలంగాణ/హైదరాబాద్: ఆయన పరిశోధనలు వ్యవసాయరంగానికి దిక్సూచిగా నిలిచాయి.. దేశ ఆర్ధిక ప్రగతికి బాటలు వేశాయి. కోట్లాదిమంది ప్రజలకు ఆహారభద్రత కల్పించాయి. హరిత...
స్వామినాథన్కు రైతు సంఘం సంతాపం
ప్రపంచానికి అన్నం పెట్టిన మహనీయుడు హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్
మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రపంచానికి అన్నం పెట్టిన తమిళనాడుకు చెందిన స్వామినాథన్ మన దేశంలో హరిత విప్లవాన్ని తీసుకొచ్చారని సిపిఐ...
ఎంఎస్ స్వామినాథన్కు సిపిఎం సంతాపం
హరిత విప్లవాన్ని కొనసాగించి ఆహార ఉత్పత్తిలో దేశాన్ని స్వయంసమృద్ధం చేశారు
మన తెలంగాణ / హైదరాబాద్ : ఎం.ఎస్ స్వామినాథన్ (98) మృతికి సిపిఐ(యం) తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తున్న దని...
వీరనారి చాకలి ఐలమ్మ సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక: జిహెచ్ఎంసి కమిషనర్
హైదరాబాద్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక అని జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్రోస్ కొనియడారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 128వ...
చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలు: కలెక్టర్ అనుదీప్
హైదరాబాద్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలు అని ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరు స్పూర్తిగా తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదిప్ దురిశె ట్టి...
ఢిల్లీలో 72 అడుగుల దీన్దయాళ్ విగ్రహం
న్యూఢిల్లీ : జనసంఘ్ సహ వ్యవస్థాపకులు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 72 అడుగుల విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఆవిష్కరించారు. ఇక్కడి బిజెపి ప్రధాన కార్యాలయం ఎదుట పార్కులో ఈ...
హరీశ్వర్రెడ్డికి అంతిమ వీడ్కోలు
మనతెలంగాణ/హైదరాబాద్ : పరిగి మాజీ ఎంఎల్ఎ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ ఉపసభాపతి కొప్పుల హరీశ్వర్ రెడ్డి శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కొప్పుల హరీశ్వర్రెడ్డి ఇటీవలే కోలుకుని...
అక్టోబర్ 13 నుంచి డిజైన్ డెమోక్రసీ 2023
హైదరాబాద్: దేశపు ప్రీమియర్ డిజైన్ ఫెస్టివల్, డిజైన్ డెమోక్రసీ 2023, అక్టోబర్ 13 నుండి 15, 2023 వరకు జరుగనుంది. ఈ కార్యక్రమం హైదరాబాద్లోని ఎన్ కన్వెన్షన్లో జరుగనుంది. ఇది డిజైన్, ఆర్ట్,...
ప్రగతి నిరోధకులకు పరాజయమే
తెలంగాణ ప్రగతి రథచక్రాలు
మునుముందుకు దూసుకుపోతున్నాయి
ఇప్పుడు దేశంలో తెలంగాణ మోడల్ మార్మోగుతున్నది
తెలంగాణ ఆచరిస్తున్నది.. దేశం అనుసరిస్తున్నది.. ఇది అక్షర సత్యం
దళితుల నుంచి బ్రాహ్మణుల వరకు అందరికీ సంక్షేమ ఫలాలు
దేశం మొత్తం కాగడా...
తెలంగాణ వీరులకు వందనాలు : అమిత్ షా
కనుల పండువగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : నిజాంపై అలుపెరుగని పోరాటం అచంచల దేశభక్తికి నిదర్శనమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆదివారం...
సాయుధ పోరులో స్త్రీల పాత్ర
నేడు దేశంలో మహిళ సాధికారత కోసం అనేక సంస్ధలు విశేషమైన కృషి చేస్తున్నవి. మహిళలు నేడు అనేక రంగాల్లో ఉజ్వలమైన అభివృద్ధి సాధించారు. పార్లమెంటులో సైతం మేమేంతో మాకంత సమాన వాటా, అవకాశాల...
సైనికుడిని కాపాడేందుకు ప్రాణత్యాగం చేసిన శునకం
న్యూఢిల్లీ : ఉగ్రవాదుల దాడిలో సైనికుడిని రక్షించే సమయంలో ఇండియన్ ఆర్మీకి చెందిన కెంట్ అనే ఆరేళ్ల శునకం ప్రాణాలు కోల్పోయింది. మంగళవారం జమ్ముకశ్మీర్ లోని రాజౌరీలో సెర్చ్ ఆపరేషన్ చేపడుతున్న బృందం...
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వార్షికోత్సవాలు
ట్యాంక్ బండ్ పై ఎర్ర కవాతు...పాల్గొన్న సిపిఐ జాతీయ కార్యదర్శులు నారాయణ, అజీజ్ పాషా
మన తెలంగాణ/హైదరాబాద్ : భూమి కోసం, భుక్తికోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం నిజాం రాచరిక పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు...
కాళోజి తెలంగాణ భాష మాధుర్యాన్ని చాటిన మహనీయులు
టిఎస్ఎస్పిడిసిఎల్ సీఎండి రఘుమారెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్: ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజి నారాయణ రావు జయంతి వేడుకలు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రధాన కార్యాలయం లో ఘనంగా జరిగాయి. ఈ...
సహజమైన కంటెంట్తో హ్యాండ్వాష్ పోర్ట్ ఫోలియోను ప్రారంభించిన
మహమ్మారి తర్వాత, వినియోగదారుల ఆలోచనల్లో మార్పులు వచ్చాయి. అంతేకాకుండా సిక్స్త్ సెన్స్ బృందం గుర్తించిన డిజిటల్ ట్రెండ్ల ద్వారా కూడా అభివృద్ధి చెందుతున్న భారతీయ వినియోగదారు యొక్క మారుతున్న అవసరాలను వారు గమనించారు....
దళిత, గిరిజన అభ్యున్నతి కెసిఆర్ ఊపిరి
చేవెళ్ల సభలో కాంగ్రెస్ ఎస్సి, ఎస్టి డిక్లరేషన్ ప్రకటించిన సందర్భంగా మల్లికార్జున్ ఖర్గేకి శ్రవణ్ దాసోజు బహిరంగ లేఖ
గౌరవనీయులైన శ్రీ మల్లికార్జున్ ఖర్గే జీ
తెలంగాణలోని చేవెళ్ల బహిరంగ సభలో మల్లికార్జున ఖర్గే...
బనారసీ చేనేత చీరలో అలరించిన నీతా అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 46వ వార్షిక సమావేశంలో రిలయన్స్ కుటుంబాన్ని ఉద్దేశించి రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ శ్రీమతి నీతా అంబానీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె నీతా ముఖేశ్ అంబానీ సాంస్కృతిక...
కృష్ణారావు కుటుంబ సభ్యులకు దత్తాత్రేయ పరామర్శ
మనతెలంగాణ/ హైదరాబాద్ : జర్నలిస్టు కృష్ణారావు కుటుంబ సభ్యులను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పరామర్శించారు. ఇటీవల జర్నలిస్టు సిహెచ్విఎం కృష్ణారావు మృతి చెందగా.. మంగళవారం గోపన్పల్లిలోని జర్నలిస్ట్స్ కాలనీలో కృష్ణారావు నివాసంలో...
చేవెళ్ల సభలో 12 అంశాల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ను ప్రకటించిన రేవంత్రెడ్డి
చేవెళ్ల: చేవెళ్లలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో 12 అంశాలతో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ను టిపిసిసి అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రకటించారు. దళితులు, గిరిజనులను ఆదుకోడానికి ఈ డిక్లరేషన్ ప్రకటిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంబేడ్కర్...
2023 మంగళ కలెక్షన్ ను ప్రారంభించిన రకుల్ ప్రీత్ సింగ్..
హైదరాబాద్లోని టిబిజెడ్-ది ఒరిజినల్ యొక్క ప్రఖ్యాత పంజాగుట్ట స్టోర్లో నిర్వహించిన వరలక్ష్మి వ్రతం వేడుకలో ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ అద్భుతమైన "2023 మంగళ కలెక్షన్"ని ఆవిష్కరించడంతో ఒక క్షణం వైభవం...