Home Search
కాంగ్రెస్ పార్టీకి - search results
If you're not happy with the results, please do another search
కెసిఆర్ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, మన రాష్ట్రంలో అందుతున్న రైతు సంక్షేమ పథకాలు దేశంలో మరే ఏ రాష్ట్రంలో అందడం లేదని చెన్నూరు ఎమ్మెల్యే బాల్క...
ఈశాన్య మంటలు మీ పుణ్యమే
న్యూఢిల్లీ: ఈశాన్య మంటలు మీ పుణ్యమేనంటూ ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీపైన,ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ విమర్శించిందని ఆయన...
కెసిఆర్ కు పిండం పెడతానంటవా?: రేవంత్ పై జగదీశ్ రెడ్డి ఫైర్..
రేవంత్ రెడ్డి ప్రజలకు పిండాలు పెట్టిన టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వాడు కనుకే పిండాల గురించి మాట్లాడుతున్నాడని,
కేసీఆర్ కు పిండం. తద్దినం పెట్టడం గురించి మాట్లాడుతున్నాడని, కేసీఆర్ కు ఎందుకు పిండం...
సీనియర్లపై చిర్రుబుర్రు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. సీనియర్ల మద్య విభేదాలు పార్టీకి ఇబ్బందికరంగా మారిన పరిస్థితుల్లో వీటిని చక్కదిద్దేందుకు ప్రధాన కార్యదర్శి...
బిఆర్ఎస్కు గడ్డుకాలమే : కిషన్రెడ్డి
హైదరాబాద్ : మరోసారి బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. తెలంగాణ అన్ని రంగాల్లో తిరోగమన దిశలో వెళ్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి అన్నారు. శనివారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో...
లోక్సభలో ఢిల్లీ అధికారాల బిల్లు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో రూపొందించిన బిల్లును కేంద్రం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. ఓ వైపు మణిపూర్ అంశంపై పార్లమెంటు ఉభయ...
‘ఇండియా’ దృష్టిలో మణిపూర్
మణిపూర్ను చూసొచ్చిన ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ కు చెందిన ఎంపిల బృందం మెజారిటీ, మైనారిటీలనే తేడా చూపకుండా అక్కడి పరిస్థితి ఇంకా అదుపు తప్పి వుందని గవర్నర్ అనుసూయియా ఉయికేకి సమర్పించిన వినతి...
అల్పసంఖ్యాకులకు పెద్దపీట
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గం గవర్నర్ కోటాలో ఇద్దరు ఎంఎల్సి అభ్యర్థులను ఖరారు చేసింది. గవర్నర్ కోటా ఎంఎల్సి అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను ప్రకటించారు. వీ రు పేర్లను ప్రతిపాదిస్తూ...
ఉత్తర తెలంగాణలో బిజెపి బలం పుంజుకుంటుంది
బిజెపిలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు చేరిక
ఉమ్మడి ఆదిలాబాద్లో 10 సీట్లు గెలుచుకుంటాం: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
హైదరాబాద్ : రాష్ట్ర బిజెపిలోకి వివిధ పార్టీలకు చెందిన నేతల వలసల పర్వం ప్రారంభమైంది. మొన్నటి వరకు...
తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి ‘ప్రజా శాంతి పార్టీ’తోనే సాధ్యం
మణిపూర్ ఘటన నిరసన కార్యక్రమంలో కెఏపాల్ వెల్లడి
హైదరాబాద్ : ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభివృద్ది ప్రజాశాంతి పార్టీతో సాధ్యమని ఆపార్టీ అధ్యక్షులు కె.ఏ.పాల్ పేర్కొన్నారు. ఆదివారం మణిపూర్ సంఘటనపై చేపట్టిన నిరసన కార్యక్రమంలో...
మణిపూర్కు ‘ఇండియా’ ప్రతినిధుల బృందం
రెండు రోజు పాటు పర్యటించనున్న పార్లమెంటు సభ్యులు
హైదరాబాద్ : మణిపూర్ జరుగుతున్న పరిస్థితులను పరిశీలించేందుకు రెండు రోజుల పాటు ప్రతిపక్ష కూటమి ఇండియా తరుపున పార్లమెంటు సభ్యుల ప్రతినిధి బృందం వెళ్లుతుంది. శుక్రవారం...
వరద బాధితులకు అండగా ఉందాం
భోజనం, తాత్కాలిక వసతి, బట్టలు పంపిణీ చేద్దాం
టి టిడిపి శ్రేణులకు కాసాని జ్ఞానేశ్వర్ పిలుపు
మన తెలంగాణ / హైదరాబాద్ : వరుస వానలతో వరద బాధితులకు అండగా ఉందామని, బాధితులకు భోజనం,...
హస్తం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ !
బిజెపి పార్టీలోని అసంతృప్త నాయకులకు గాలం
రహస్య మంతనాలతో నిరంతరం టచ్లో...
వేరే రాష్ట్రాల్లో మాటామంతీ
మనతెలంగాణ/హైదరాబాద్: బిజెపి పార్టీలో నెలకొన్న అసంతృప్తులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఆ పార్టీలో...
‘భారత్ బ్రాండ్’తో ఎరువుల అమ్మకాలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రధాని కిసాన్ సేవ కేంద్రాలుగా ఎరువుల రిటైల్ షాపులను మార్చుతున్నామని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బుధవారం...
అర్వింద్.. 24 గంటల సమయం ఇస్తున్నా: కవిత
నిజామాబాద్ : బిజెపి ఎంపి అర్వింద్ తనపై చేస్తున్న ఆరోపణలను 24 గంటల్లో రుజువు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పూలాంగ్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని...
రిజర్వ్డ్ నియోజకవర్గాలపై బిఎస్పీ ఫోకస్
కాంగ్రెస్,బిజెపికి దీటుగా ప్రచారానికి ప్రణాళికలు
ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమాలు
గ్రామ స్థాయి నుంచి బలోపేతం కోసం బాధ్యులు నియమాకం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలపై ప్రజలకు వివరణ
హైదరాబాద్ : రాష్ట్రంలో...
రైతును రాజుగా మార్చడమే కెసిఆర్ ధ్యేయం
సూర్యాపేట: రైతును రాజుగా మార్చడంమే కెసిఆర్ ధ్యేయంమని కోదాడనియోజవర్గ ఎమ్మెల్యే బొల్లంమల్లయ్య యాదవ్,అన్నారు.శుక్రవారంచిలుకూరు మండలంలోని బేతవోల్ గ్రామంలో ఫంక్షన్హాల్లో జరిగిన రైతుల సమావేశానికి వారు పాల్గొనిమాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలు చాలా సంతోషంగా...
అరవింద్ నాపై చేసిన ఆరోపణలను రుజువు చెయ్
నిజామాబాద్ : బిజెపి ఎంపి అరవింద్ తనపై చేస్తున్న ఆరోపణలను 24 గంటల్లో రుజువు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పూలాంగ్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని...
ఇండియన్ ఏర్పాటు శుభపరిణామం
సూర్యాపేట:దేశంలో 26 ప్రతిపక్ష పార్టీలతో ఇండియన్ కూటమి ఏర్పడటం శుభపరిణామమని సిపిఐ రాష్ట్రకార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. గురువారం హుజూర్నగర్లోని శ్రీలక్ష్మీనరసింహా ఫ ంక్షన్హాల్లో జరిగిన సిపిఐ జిల్లా సమితి రాజకీయ శిక్షణ...
మూడు గంటల ముసలం
కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే కారు చీకట్లో మగ్గాల్సి వస్తుందనే భయం ఊరూరా వెంటాడుతున్నది. నాటి పాముకాటు మరణాలు, తేలు కాటు చావులు, అర్థరాత్రి బాయిల కాడ నిద్రలు తదితర భయానక అనుభవాలను...