Sunday, April 28, 2024

పిల్లోనిగూడలో ప్రమాదం.. వాగులో పడి వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

person died after falling into stream in Rangareddy

శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పిల్లోనిగూడలో ఆదివారం ప్రమాదం జరిగింది. బైకుపై వెళ్తూ ఓ వ్యక్తి వాగులో పడి మృతిచెందాడు. మృతుడు రాంసింగ్ తండాకు చెందిన దేజ్యాగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరిలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News