Wednesday, September 17, 2025

వేంనరేందర్ రెడ్డిని కలిసి పొన్నం, వెలిచాలా

- Advertisement -
- Advertisement -

హైదారాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాన సలహాదారు వేంనరేందర్ రెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాలా రాజేందర్ రావు తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News