Wednesday, September 17, 2025

లారీని ఢీకొట్టిన గ్యాస్ ట్యాంకర్: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

జైపూర్: రాజస్థాన్ రాష్ట్రం అజ్‌మేరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది బేవారు శివారులో జాతీయ రహదారిపై లారీని గ్యాస్ ట్యాంకర్ ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా క్రేన్ సహాయంతో రోడ్డు పై ఉన్న వాహనాలను పక్కకు తొలగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News