Friday, May 10, 2024

డేవిడ్ వార్నర్ ఔట్… ఆసీస్ 77/1

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: అరుణ్ జైట్లీ స్టేడియంలో బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆసీస్ 19 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 77 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. డేవిడ్ వార్నర్ 15 పరుగులు చేసి షమీ బౌలింగ్‌లో శ్రీకర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో ఉస్మాన్ ఖావాజా(40), మర్నాస్ లబుషింగే(12) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సిరీస్‌లో భారత్ 1-0తో ముందంజలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News