Sunday, May 5, 2024

జడేజా హాఫ్ సెంచరీ… టీమిండియా 161/3

- Advertisement -
- Advertisement -

రాజ్‌కోట్: సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ మొదటి రోజు టీమిండియా 47 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 161 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. భారత బ్యాట్స్‌మెన్లలో యశస్వి జైస్వాల్ (10), రజత్ పాటీదర్(05), శుభమన్ గిల్(0) పరుగులు చేసి ఔటయ్యారు. రోహిత్, జడేజా మూడో వికెట్‌పై 128 పరుగుల భాగస్వామ్యం నెలకొలప్పారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ రెండు వికెట్లు, టామ్ హార్ట్ లే ఒక వికెట్ తీశారు.  ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(87), రవీంద్ర జడేజా(54) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News