Monday, April 29, 2024

క్రిశాంక్ పై కేసు.. స్పందించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

- Advertisement -
- Advertisement -

బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ పై కేసు విషయమై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. క్రిశాంక్ పై అక్రమ కేసు పెట్టి సెల్ ఫోన్ సీజ్ చేశారని ప్రవీణ్ కుమార్ తెలిపారు. కుంభకోణం ఆరోపణలు వస్తే ఆధారాలతో నిరూపించాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు క్రిశాంక్ పై అక్కమ కేసు పెట్టారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News