Sunday, June 1, 2025

సెమీస్‌లో సాత్విక్, చిరాగ్ జోడీ

- Advertisement -
- Advertisement -

భారత్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రాంకి రెడ్డిచిరాగ్ శెట్టి జంట పురుషుల డబుల్స్ విభాగంలో సెమీ ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ జంట 2117, 2115తో వరల్డ్ నంబర్, మలేసియాకు చెందిన గో ఫినూర్ ఇజ్జుద్దీన్ జంటను ఓడించింది. 38 నిమిషాల పాటు సాగిన పోరులో సాత్విక్ జంట పూర్తి ఆధిపత్యం చెలాయించింది. నిలకడైన ఆటతో అగ్రశ్రేణి జంటను మట్టి కరిపించింది. వీరి ధాటికి మలేసియా జోడీ కనీస పోటీ కూడా ఇవ్వకుండానే చేతులెత్తేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News