Saturday, April 27, 2024

యాదాద్రి ఆలయానికి ఎస్‌బీఐ బ్యాటరీ వెహికల్స్ విరాళం

- Advertisement -
- Advertisement -

యాదాద్రి :  యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి 3బ్యాటరీ వెహికిల్స్‌ను ఎస్‌బీఐ సోమవారం విరాళంగా అందించింది. ఒక్కో వెహికిల్ విలువ రూ.7 లక్షలు కాగా మూడు వెహికిల్స్‌కు కలిపి రూ.21 లక్షలు అయినట్టు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News