Home Search
కలెక్టరేట్ - search results
If you're not happy with the results, please do another search
మన ఊరు మన బడి పనులను త్వరగా పూర్తి చేయాలి
ఆసిఫాబాద్ : మన ఊరు మన బడి కార్యక్రమం మొదటి విడతలో జిల్లాలో ఎంపికైన పాఠశాలలో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ చాహత్భాజ్పాయ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని...
అమరుల త్యాగఫలమే తెలంగాణ స్వరాష్ట్రం
సిరిసిల్ల: అమరుల త్యాగ ఫలమే తెలంగాణ స్వరాష్ట్రమని, అమరుల త్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్య క్షులు బోయినిపల్లి వినోద్కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో చివరి రోజైన...
రాబోయే ఎన్నికలకు ఈవీఎంలను సిద్ధం చేయాలి
కరీంనగర్: రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఈవీఎంలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ అన్నారు. గురువారం ఈవీఎం గోడౌన్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల ఫస్ట్లెవల్ చెకింగ్ (ఎఫ్ఎల్సీ)...
అమరుల కుటుంబాలకు ప్రభుత్వం అండ
పెద్దపల్లి: అమరుల త్యాగఫలంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ భాను ప్రసాద్ రావు అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం...
అమరుల త్యాగాల ఫలమే నేటి మన తెలంగాణ
నిర్మల్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేటి అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలోని కొత్త కలెక్టరేట్ భవనంలో తెలంగాణ ఉద్యమంలో ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల కుటుంబ సభ్యుల...
అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ ఏర్పాటుకు మూలం
నారాయణపేట : అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మూలమని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం అమరవీరులకు నివాళి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్యాల యంలో జరిగిన కార్యక్రమంలో...
అమరుల త్యాగాలు మరువలేనివి
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
మెదక్: తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలు మరువలేనివని, ముఖ్యమంత్రి ప్రతి కార్యక్రమం అమరులను తలచుకునే మొదలుపెడతారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా...
అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి
జనగామ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం జనగామ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. రాష్ట్ర పంచా యతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి...
అమరవీరులకు ఘన నివాళి
హన్మకొండ: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా హన్మకొండ కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. అమరుల కుటుంబాలను,...
బెతేస్తా ప్రార్థన మందిరంలో ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే గండ్ర
భూపాలపల్లి కలెక్టరేట్: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్కాలనీలోని బెతేస్తా ప్రార్థన మందిరంలో తెలంగాణ అవతరణ దశాబ్ద ఉత్సవాలలో భాగంగా క్రైస్తవ సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు బుధవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి...
యోగాసానాలతో సంపూర్ణ ఆరోగ్యం
భూపాలపల్లి కలెక్టరేట్: యోగాసానాలు వేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధ్దిస్తుందని భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ బళ్ళారి శ్రీనివాసరావు అన్నారు. అంతర్జాతీయ యోగా డేను అజ్మీర తుకారాం అధ్యక్షతన బుధవారం ఘనంగా నిర్వహించారు....
ఒలింపిక్ రన్ ప్రారంభించిన ఎమ్మెల్యే బిగాల
నిజామాబాద్ : ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలింపిక్ రన్ను అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, రూరల్ ఎంఎల్ఏ, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా...
ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలి
పెద్దపల్లి: పాఠశాలలోని చివరి విద్యార్థి వరకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు, విద్యా వ్యవస్థ నిరంతరం కృషి చే యాలని జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం...
వనపర్తిలో డబుల్ సంబరం
వనపర్తి : అర్హులైన వారికే డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి కలెక్టరేట్లో లబ్ధిదారులకు డబుల బెడ్...
చదువుతోపాటు సామాజిక సేవల పై అవగాహన పెంచుకోవాలి
యాదాద్రి భువనగిరి: చదువుతోపాటు సామాజిక సేవల పట్ల అవగాహన పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి,విద్యార్థులకు సూచించారు.మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో 10వ తరగతిలో పదికి...
విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే
ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్: విద్యార్థులను భావి భారతపౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని వికారాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో...
ఇసుక రీచ్లను సమర్థవంతంగా నిర్వహించాలి
ములుగు : ఇసుక అక్రమ రవాణా జరగకుండా పఠిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ క్రష్ణ ఆదిత్య సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ తన ఛాంబర్లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమీక్ష...
నాటిన మొక్కలను సంరక్షించుకోవాలి
ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్: హరితహారంలో నాటిన మొక్కలను కాపాడుకొని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వికారాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం తెలంగా ణ రాష్ట్ర అవతరణ...
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
ఆసిఫాబాద్: ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలో గల కలెక్టర్ చాంబర్లో...
ఓటు దరఖాస్తులను పరిష్కరించండి
ఖమ్మం : జిల్లాలో ఓటరు జాబితా కు సంబంధించి, దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్ అన్నారు. సోమవారం ఐడిఓసి లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి...