Home Search
కలెక్టరేట్ - search results
If you're not happy with the results, please do another search
డబుల్ బెడ్ రూమ్ ఇప్పిస్తానని మోసం
17 మంది నుంచి రూ.20లక్షలు వసూలు చేసిన నిందితుడు
రంగారెడ్డి కలెక్టరేట్లో పనిచేస్తానని బురిడీ
అరెస్టు చేసిన నార్త్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు
మనతెలంగాణ, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబడిన డబుల్ బెడ్ రూమ్...
సాహసోపేత పాలనా సంస్కరణలు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత సాహసోపేతంగా పరిపాలనా సంస్కరణలు అమలు చేసింది. ఏకకాలంలోనే పరిపాలనా విభాగాల పునర్విభజన చేపట్టింది. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడం కోసం కొత్త పరిపాలనా విభాగాలను ఏర్పాటు...
కాంగ్రెస్ నేతలు రైతు వ్యతిరేకులు: జగదీశ్ రెడ్డి
యాదాద్రి: కాంగ్రెస్ నేతలు నియంత్రిత సాగు విధానాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ రైతు వ్యతిరేకులుగా మారారని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. యాదాద్రిభువనగిరి కలెక్టరేట్లో నియంత్రిత సాగుపై మంత్రి జగదీష్ రెడ్డి సమీక్షలు జరిపిన...
ఆకలితో ఉండొద్దని బియ్యంతో పాటు నగదు: జగదీష్ రెడ్డి
సూర్యాపేట: కరోనా సమయంలో సిఎం కెసిఆర్ పేదలను ఆదుకున్నారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో అధికారులతో మంత్రి జగదీష్ రెడ్డి సమావేశమయ్యారు. కరోనా పరిస్థితులు, ధాన్యం కొనుగోళ్లపై ప్రధానంగా చర్చ జరిగింది....
తరుగు తీస్తే క్రిమినల్ కేసులు.. లైసెన్స్ రద్దు: ప్రశాంత్ రెడ్డి
కామారెడ్డి: సిఎం కెసిఆర్ సూచనలు మేరకు మే 7 వరకు లాక్డౌన్ పాటించాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో కరోనా కట్టడి, ధాన్యం కొనుగోలుకు తీసుకుంటున్న చర్యలపై మంత్రి వేముల...
రేషన్ షాప్ దగ్గర శానిటైజర్లు, నీటిని అందుబాటులో ఉంచాలి: హరీష్ రావు
హైదరాబాద్: లాక్డౌన్తో ఆస్పత్రుల్లో ఇతర రోగులకు ఇబ్బంది కలగకూడదని మంత్రి హరీష్ రావు వైద్య సిబ్బందికి సూచించారు. లాక్డౌన్ నేపథ్యంలో మెదక్ కలెక్టరేట్లో మంత్రి హరీష్ రావు సమీక్షలు జరిపారు. ఈ సందర్భంగా...
నిబంధనలు అతిక్రమిస్తే… శిక్షార్హులు
మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప రాత్రి ఏడు నుంచి ఉదయం 6 వరకు బయటకు రావొద్దు
సాయంత్రం 6.30 గంటల నుంచి అన్నీ బంద్.. ఆసుపత్రులు, మెడికల్ షాప్లకు మినహాయింపు
నిత్యావసర వస్తువులు అందుబాటులో...
లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే శిక్షార్హులు
మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప రాత్రి ఏడు నుంచి ఉదయం 6 వరకు బయటకు రావొద్దు
సాయంత్రం 6.30 గంటల నుంచి అన్నీ బంద్.. ఆసుపత్రులు, మెడికల్ షాప్లకు మినహాయింపు
నిత్యావసర వస్తువులు అందుబాటులో...
రాష్ట్రంలో 16 కేసులు.. కరీంనగర్ లో హైఅలర్ట్
ఇండోనేషియా బృందం తిరిగిన ప్రాంతాలను గుర్తిస్తున్న అధికారులు, కలెక్టరేట్ వద్ద ఇంటింటా వైద్య పరీక్షలు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గురువారం మరో మూడు కొత్త కేసులు నమోదుకావడంతో...
రయ్.. రయ్..
రోడ్లు, భవనాలకు రూ. 3493.67 కోట్లు
గత ఏడాది రూ. 1411.94 కోట్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రోడ్ల, రవాణాభివృద్ధికి 2020_21 వార్షిక బడ్జెట్లో రూ. 3493.67 కోట్లుగా కేటాయింపులు జరిపారు. గత ఏడాది...
బడ్జెట్ 2020-21 కేటాయింపుల వివరాలు
తెలంగాణ బడ్జెట్ 2020-21కి రూ.1,82,914.42 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.1,38,669.82 కోట్లు
2020-21 సంవత్సరానికి కేపిటల్ వ్యయం రూ.22,061.18 కోట్లు
బడ్జెట్ అంచనాలతో రెవెన్యూ మిగులు రూ.4482.12 కోట్లు
ఆర్థిక లోటు 33191.25 కోట్లు
పథకాలు
కేటాయింపులు
పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి
రూ.23005 కోట్లు
మున్సిపల్ శాఖ
రూ.14809...
యాదాద్రి ఇఒగా ఇక ఐఎఎస్ అధికారి..?
ఈ నెలాఖరులో ప్రస్తుత ఇఒ పదవీ విరమణ
ఆలయానికి పెరుగుతున్న భక్తుల రద్దీ
ఉన్నత స్థాయి అధికారిని కోరుకుంటున్న భక్తులు
యాదాద్రి : సిఎం కెసిఆర్ మహా సంకల్పంతో మహా క్షేత్రంగా అభివృధ్ధి చెందుతున్న యాదాద్రి పుణ్య...
ఉగాది తర్వాత కొత్త రేషన్ కార్డులు
హైదరాబాద్: నగరంలో నివశించే నిరుపేద ప్రజలకు కొత్త ఆహార భద్రతకార్డులు అందజేసేందుకు పౌరసరఫరాల అధికారులు అర్హుల జాబితాను సిద్దం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఉగాది పండుగ తరువాత అర్హులపై పేదలకు కార్డులు మంజూరుచేసేందుకు...
శభాష్ కలెక్టర్.. పింఛన్ కోసం వచ్చిన వృద్ధురాలిపై కలెక్టర్ కనికరం
హైదరాబాద్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్కు బుధవారం ఓ వృద్ధురాలు వచ్చింది. మెట్లపై కూర్చొని అధికారుల కోసం చాలా సేపు వేచి ఉంది. అంతలో విధులకు హాజరైన కలెక్టర్ మహ్మద్ అబ్దుల్...
ఎసిబి వలకు చిక్కిన డిప్యూటీ తహసీల్దార్
హైదరాబాద్ ః నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీసులో ఎన్నికల విధులకు సంబంధించిన సి సెక్షన్ ఇన్ఛార్జిగా ఉన్న డిప్యూటీ తహసీల్దార్ విజయలక్ష్మి రైతు నుంచి లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడింది. జిల్లాలోని...
530 టిఎంసిలు ఎత్తిపోయాలి
అధికారులు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలి
11 సర్కిళ్లుగా ఇంజనీరింగ్ వ్యవస్థ
అన్ని విభాగాలను ఒకే గొడుగు కిందికి తేవాలి
సర్కిల్ అధిపతిగా ఒక చీఫ్ ఇంజినీర్ ఉండాలి
జూన్ నెలాఖరులోగా ఇరిగేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలన్నీ భర్తీ...
నేడు సిఎం కాళేశ్వరం ప్రాజెక్టుల సందర్శన
తెలంగాణ భవన్ వద్ద సందడి... సిఎంను కలిసిన ప్రముఖులు
నేడు ప్రాజెక్టుల పరిశీలన... ఏర్పాట్లు చేసిన అధికారులు
మన తెలంగాణ/కరీంనగర్ ప్రతినిధి : కాళేశ్వరం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బుధవారం రాత్రి...
కలెక్టర్లకు, అడిషనల్ కలెక్టర్లకు సిఎం కెసిఆర్ దిశానిర్దేశం
దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి
సివిల్ సర్వీస్ అధికారులకు దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి
అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలి
నేటి యువ ఐఎఎస్లే రేపటి కార్యదర్శులు,
శాఖాధిపతులు
కలెక్టర్లకు వైర్లెస్ సెట్లు, అదనపు కలెక్టర్లకు శిక్షణ తరగతులు
స్థానిక సంస్థల అదనపు...
క్రీడా పోటీల్లో విషాదం.. జూనియర్ పంచాయతీ కార్యదర్శి మృతి
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో విషాదం చోటుచేసుకున్నది. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ మైదానంలో శుక్రవారం మధ్యాహ్నం సమయంలో మెంట్రాజ్పల్లి జూనియర్ పంచాయతీ కార్యదర్శి సురేశ్ (29)...
ఈనెల 26వరకు బేటి బచావో బేటి పడావోపై అవగాహన సదస్సులు
హైదరాబాద్ : జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకుని బేటిబచావో, బేటి పడావో కార్యక్రమంలో భాగంగా ఈనెల 20 నుండి 26వ తేదీవరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ జి.రవి సంబంధిత...