Home Search
కలెక్టరేట్ - search results
If you're not happy with the results, please do another search
సిరిసిల్ల, వేములవాడలకు వరద నిరోధక ప్రణాళికలు
నాలాలపై అక్రమ నిర్మాణాలు తొలగించాలి చెడిపోయిన రోడ్ల కోసం రూ.కోటి 35 లక్షలు, బైపాస్రోడ్డులో రూ.38 కోట్లతో
డ్రైన్స్ ఏర్పాటు: సిరిసిల్ల వరద ముంపు ప్రాంతాలలో పర్యటించి ప్రకటించిన మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/సిరిసిల్ల:...
పడవలైన పట్టణాలు
పాఠశాలలకు సెలవులు కొట్టుకుపోతున్న వాహనాలు, ఇంటి
సామగ్రి మంత్రి కెటిఆర్ ఆదేశాలతో సిరిసిల్లకు డిఆర్ఎఫ్
బృందాలు పట్టణంలో ప్రత్యేక కంట్రోల్ రూం అధికారులు
అప్రమత్తంగా ఉండాలి : కెటిఆర్ జగిత్యాల జిల్లాలో...
తుది రక్తపు బొట్టుదాకా పోరాడుతా
తెలంగాణ కోసం ప్రాణ త్యాగానికి సిద్ధ పడినట్టే దళితబంధును విజయవంతం చేయడానికి గట్టిగా పట్టు పడతాను
దళితబంధుకు పరిమితి లేదు
ప్రతి దళిత కుటుంబం అభివృద్ధి చెందేవరకు పథకం
కొనసాగుతుంది ఇందుకోసం...
నా చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతా: కెసిఆర్
కరీంనగర్: ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విధంగానే దళితబంధు విజయవంతం కోసం కూడా అంతే గట్టిగా పట్టుబడతానని, "నా చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతా"నని ముఖ్యమంత్రి కె....
సిరినవ్వుల దళిత వదనం
దళితబంధు కింద హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన దళితులకు నాలుగు యూనిట్ల వాహనాలు
పంపిణీ కరీంనగర్ కలెక్టరేట్లో చరిత్రాత్మక ఘట్టం కెసిఆర్ సంచలన నిర్ణయం దళితబంధు పథకం
ప్రారంభించిన నెలలోనే లబ్ధిదారులకు వాహనాలందించడం...
దళిత బంధు… వాహనాలను పంపిణీ చేసిన మంత్రులు
దళితుల పేదరికం పోగొట్టేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ సంచలనాత్మక నిర్ణయం దళిత బంధు పథకం
దళితులకు వరం దళిత బంధు.. నిన్నటి వరకు డ్రైవర్... నేడు వాహన ఓనర్
ముఖ్యమంత్రి కెసిఆర్ సంచలన నిర్ణయంతో దళితుల్లో ఆనందం
దళిత...
ఈనెల 23న రిమాండ్ ఖైదీ మరణంపై విచారణ
మన తెలంగాణ,సిటీబ్యూరో: ఉస్మానియా ఆసుపత్రిలో మరణించిన రిమాండ్ ఖైదీ సురజ్కుమార్ ఘటనపై మెజిస్టీరియల్ ఏంక్వైరీ నిర్వహించనున్నట్లు జిల్లా స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కె.సూర్యలత ఒక ప్రకటనలో తెలిపారు. విచారణ ఈ నెల 23న...
నేటి నుంచి చిన్నారులకు న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ పంపిణీ: కలెక్టర్
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో నేటి నుంచి న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శర్మణ్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో డిఎంహెచ్ఓ వెంకటితో కలిసి మాట్లాడుతూ 6వారాల వయస్సున్న...
మువ్వన్నెల మురిపెం
వాడవాడల్లో రెపరెపలాడిన తివర్ణపతాకం
గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కెసిఆర్
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
అన్ని రాజకీయ, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో జెండా పండుగను చేసుకున్న అధికారులు, రాజకీయ నాయకులు
మన తెలంగాణ/సిటీ బ్యూరో: స్వాతంత్య్ర...
సిద్ధిపేట క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన హరీశ్ రావు
సిద్ధిపేట: 75వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.....
స్వాతంత్య్ర వేడుకలకు నగరం ముస్తాబు
విద్యుత్ దీపాలతో కార్యాలయాలు ధగధగ
మన తెలంగాణ/ సిటీ బ్యూరో: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు నగరం ముస్తాబైంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు మొదలు, బస్తీలు, కాలనీలు, విద్యాసంస్థలు ప్రజాసంఘాలు, రాజకీయపార్టీల కార్యాలయాలన్ని ప్రత్యేకంగా...
అర్హులందరికీ దళితబంధు పథకం: సిఎస్
కరీంనగర్: అర్హులందరికీ దళితబంధు పథకమిస్తామని సిఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో అధికారులతో సిఎస్ సోమేష్ కుమార్ సమావేశమయ్యారు. సిఎం కెసిఆర్ బహిరంగ సభ ఏర్పాట్లపై సోమేష్ కుమార్ సమీక్షించారు. హుజూరాబాద్లో...
కరీంనగర్ కలెక్టర్ కర్నన్ కు శుభాకాంక్షలు: వల్లూరు క్రాంతి
కరీంనగర్ జిల్లా నూతన కలెక్టర్ గా భాధ్యతలు స్వీకరించిన ఆర్.వి కర్నన్ ను నగరపాలక సంస్థ కమీషనర్ వల్లూరు క్రాంతి కలెక్టరేట్ కార్యాలయంలో కలిశారు. కలెక్టర్ ఆర్.వి కర్నన్ కు పూల మొక్కను...
యుపిఎస్సి పరీక్ష సజావుగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్
హైదరాబాద్: యూనియన్ పబ్లిక్ సర్వీసు కమీషన్ ద్వారా జూలై 16న నిర్వహించనున్న ఇండియన్ ఎకానమిక్ సర్వీస్, ఇండియన్ స్టాటికల్ సర్వీసు, కంబైన్డ్ జియో సైంటిస్టు పరీక్షల, ఇంజనీరింగ్ సర్వీసెస్ 2021 పరీక్షలు సజావుగా...
నిజామాబాద్పై కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా
రోహింగ్యాల పాస్పోర్ట్లపై ఆరా..!
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలో ఉగ్రవాదులకు ఉన్న లింకులపై కేంద్ర నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. స్థానిక పోలీసుల, ఇంటిలిజెన్స్ అధికారుల నిఘా లోపం కారణంగా నిజామాబాద్లో అసాంఘీక శక్తులకు అడ్డాగా...
ఎపితోనే కాదు, దేవుడితోనైనా కొట్లాడుతాం
ఎపితోనే కాదు, దేవుడితోనైనా కొట్లాడుతాం
ఉమ్మడి జిల్లా కృష్ణనీటి వాటాను ఒక్క బొట్టూ వదులుకోం
నారాయణపేటలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తూ మంత్రి కెటిఆర్
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 10 పడకల బాలల ఐసియు వార్డు ప్రారంభం
సమీకృత...
ఎవరెన్ని మాట్లాడినా.. కెసిఆర్ను ఆపలేరు
చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి, కార్యశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమే
త్వరలో రూ.5లక్షలతో చేనేత బీమా
దళితుల కోసం రూ.45 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం
కాళేశ్వరం గంగనే 500 మీటర్లు పైకి తెచ్చినం.. దళితులను పైకి తేలేమా!
వచ్చే నెల...
4న సిరిసిల్ల జిల్లాలో సిఎం కెసిఆర్ పర్యటన
మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ఈ నెల 4వ తేదీన సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులు తగు ఏర్పాట్లు...
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
సిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల నూతన కలెక్టరేట్ భవన సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. సిరిసిల్ల బైపాస్ రోడ్డు పైనుంచి బైక్పై వెళ్తున్న ఆర్ అండ్ ఆర్ కాలనీకి...
ధరణితో భూ సమస్యలు తీరిపోతున్నాయి: సిఎం కెసిఆర్
సిద్దిపేట: తెలంగాణలో ధరణి పోర్టల్ తో రైతుల భూ సమస్యలు తీరిపోతున్నాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా సిఎం కెసిఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని, పోలీస్...