Saturday, July 27, 2024

160 కేంద్ర బలగాలు, 60వేల మంది పోలీసులతో బందోబస్తు: సిఇఒ

- Advertisement -
- Advertisement -

ఎన్నికల బందోబస్తు కోసం రాష్ట్రానికి 160 కేంద్ర బలగాలు వచ్చాయని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. 60 వేల మంది రాష్ట్ర పోలీసులు విధుల్లో ఉన్నారన్నారు. 87 వేలకుపైగా బ్యాలెట్ యూనిట్లను వినియోగిస్తున్నామని చెప్పారు.

శనివారం మీడియాతో మాట్లాడిన వికాస్ రాజ్ .. సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. ఆ తరువాత నియోజకవర్గాల్లో నాన్ లోకల్స్ ఉండొద్దని చెప్పారు. రేపు, ఎల్లుండి  మీడియాలో  ప్రకటనలో ఇవ్వాలంటే పర్మిషన్ తప్పనిసరి చెప్పారు. ఈ రెండు రోజులు నిఘూ మరింత ఉంటుందని వెల్లడించారు. తనిఖిల్లో ఇప్పటివరకు 320 కోట్లు సీజ్ చేశామని వెల్లడించారు. ఎన్నికల విధుల్లో 90 వేల మంది ఉద్యోగులు పాల్గొంటారని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. మే 13న వేతనంతో కూడిన సెలవు ప్రకటిస్తున్నామని వికాస్ రాజ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News