Home Search
తుపాకీ - search results
If you're not happy with the results, please do another search
బిజెపి మునుగోడులో మనీనే నమ్ముకుంది: భాను ప్రసాద్
హైదరాబాద్: దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని ఎంఎల్ సి భాను ప్రసాద్ మండిపడ్డారు. సోమవారం టిఆర్ఎస్ఎల్ పి కార్యాలయం నుంచి భాను ప్రసాద్ మాట్లాడారు. వ్యవస్థలను బిజెపి...
పెట్రోల్ బంక్లో యువకుల వీరంగం
మనతెలంగాణ, హైదరాబాద్ : పెట్రోల్ కోసం వచ్చిన ఓ యువకుడు వీరంగం సృష్టించిన సంఘటన బహదుర్పుర పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...బహదూర్పుర పరిధిలోని ఇండియన్ ఆయిల్...
మెక్సికోలో కాల్పులు.. 12 మంది మృతి
మెక్సికో : మెక్సికో లోని ఓ బార్లో ఆదివారం ఓ సాయుధుడు కాల్పులు జరపడంతో 12 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు. ముగ్గురు గాయపడ్డారు. నిందితుడి కోసం గాలింపు...
కాల్పులు జరిపిన బాలుడు: ఐదుగురు మృతి
న్యూయార్క్: బాలుడు కాల్పులు జరపడంతో ఐదుగురు మృతి చెందిన సంఘటన అమెరికాలోని ఉత్తర కరోలినాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాలీ నగరంలోని నీస్ వద్ద గ్రీన్ వే ప్రాంతంలో బాలుడు...
ఉగ్రవాదులతో పోరాడిన ఆర్మీ వీర జాగిలం “జూమ్” మృతి
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో తీవ్రంగా గాయపడిన ఆర్మీ వీర జాగిలం జూమ్ మృతి చెందింది. ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న...
నక్సలైట్ అవుతా అనుకోలేదు: కన్నీళ్లు పెట్టుకున్న సీతక్క
మన తెలంగాణ/హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ములుగు ఎంఎల్ఎ సీతక్క డాక్టరేట్ అందుకున్నారు. తన పిహెచ్డి పట్టా సమర్పించి డాక్టరేట్ అందుకున్న క్షణాలను సోషల్ మీడియా వేదికగా ఆమె ప్రజలతో, అభిమానులతో పంచుకున్నారు....
అనంతనాగ్ జిల్లాలో ఎన్కౌంటర్… ఇద్దరు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో లష్కర్ ఇ తొయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఆపరేషన్లో ఇద్దరు సైనికులతోపాటు ఆర్మీకి చెందిన జాగిలం గాయపడింది....
థాయ్ల్యాండ్ నరమేధం.. సిఎన్ఎన్ బృందం కవరేజిపై పోలీస్ దర్యాప్తు
యుధాయ్ సవన్ (థాయ్ల్యాండ్) : థాయ్ల్యాండ్ ఈశాన్య గ్రామీణ ప్రాంతంలో చిన్నపట్టణం యుధాయ్ సవన్ లోని డేకేర్ సెంటర్లో ఇటీవల దాదాపు 20 మంది కన్నా ఎక్కువ సంఖ్యలో చిన్నారులపై నరమేధం జరిగింది....
కశ్మీరీ యాపిల్పై ట్రాఫిక్ పంజా
అందమైన సరస్సులు, సుందరమైన హిమాలయాలు, వాటి సానువుల్లో ఎత్తైన దేవదారు వృక్షాలు, లోతైన పచ్చని లోయలు, వాటిలో యాపిల్ తోటలు, కుంకుమ తోటలు, పండ్ల తోటలు, ఓహ్.. ఒక భూతల స్వర్గం కశ్మీరం;...
సెంట్రల్ టెక్సాస్ కాల్పులలో ఐదుగురి మృతి
మెక్గ్రెగర్(అమెరికా): సెంట్రల్ టెక్సాస్లోని ఒక నివాస ప్రాంతంలో గురువారం ఐదుగురు వ్యక్తుల మృతదేహాలు లభించినట్లు అధికారులు తెలిపారు. వ్యాకో నగరానికి సుమారు 32 కిలోమీటర్ల దూరంలోని మెక్గ్రెగర్లో పోలీసు అధికారులు పెద్ద సంఖ్యలో...
అత్యాచారం కేసు… సాక్షిని కాల్చి చంపిన జవాన్
నాగ్పూర్: సోదరుడి అత్యాచారం కేసులో సాక్షిగా ఉన్న వ్యక్తి జవాన్ తుపాకీతో కాల్చి చంపిన సంఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... భారత్ రామచంద్ర కాంబ్లే అనే...
బైక్పై వచ్చి కాల్పులు: ఒకరు మృతి, 11 మందికి గాయాలు
పాట్నా: ఇద్దరు అగంతకులు బైక్పై వచ్చి కాల్పులు జరిపడంతో ఒకరు మృతి చెందగా 11 మంది గాయపడిన సంఘటన బీహార్ రాష్ట్రం బెగుసరాయ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపన వివరాల ప్రకారం.. బెగుసరాయ్...
ఇండియా గేట్ వద్ద అమర్జవాన్ జ్యోతి ఎక్కడ ?
స్పష్టంగా కనిపించక సందర్శకుల నిస్పృహ
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఇండియాగేట్ను రైసినా హిల్ కాంప్లెక్సు నుంచి విస్తరించి, కర్తవ్య పథ్గా పేరు మార్చి, అందంగా తీర్చిదిద్దినప్పటికీ అక్కడ ఇదివరకుండే యుద్ధ స్మారక...
12, 13 తేదీల్లో అసెంబ్లీ
బిఎసిలో నిర్ణయం
అజెండా ఖరారు
తొలి రోజు మల్లు స్వరాజ్యం,
జనార్దన్రెడ్డిలకు
అసెంబ్లీ సంతాపం
అనంతరం సోమవారానికి
వాయిదా పడిన సభ
మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ నెల 12,13 తేదీల్లో శాసనసభ సమావేశాలు జరపాలని బిఎసి (...
అన్నా హజారే లేఖపై కేజ్రీవాల్ తీవ్ర ఆగ్రహం
న్యూఢిల్లీ : అవినీతి వ్యతిరేక ఉద్యమ నేత అన్నాహజారే తనకు రాసిన లేఖపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీపార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా మండిపడ్డారు. విలేకర్లతో కేజ్రీవాల్ మాట్లాడుతూ బీజేపీ అన్నాహజారే భుజాలపై...
స్వాతంత్ర్య దినోత్సవం గౌరవ వందనంలో తొలిసారి ఉపయోగించిన ‘మేడ్-ఇన్-ఇండియా’ గన్
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం రోజున... చారిత్రాత్మకమైన ఎర్రకోట వద్ద త్రివర్ణ పతాకానికి 21-షాట్ల గౌరవ వందనం కోసం 75 సంవత్సరాలలో, మొదటిసారిగా భారతదేశంలో తయారు చేసిన గన్ ని ఉపయోగించారు. ఇప్పటి వరకు,...
ఉన్మాది కాల్పులకు 10 మంది బలి
మాంటెనీగ్రోలో దారుణ ఘటన
సెటింజె(మాంటెనీగ్రో): నగర వీధుల్లో శుక్రవారం ఒక వ్యక్తి విచక్షణారహితంగా జరిపిన కాల్పులలో ఇద్దరు పిల్లలతోసహా 10 మంది మరణించారు. కాగా.. అక్కడే ఉన్న ఒక పౌరుడు జరిపిన కాల్పులలో హంతకుడు...
మహిళా నిరసనకారులపై తాలిబన్ల దాడి
కాబూల్ : తినడానికి తిండి, చేయడానికి పని కావాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగిన 40 మంది మహిళలపై తాలిబన్లు ఉక్కుపాదం మోపారు. గాలి లోకి కాల్పులు జరుపుతూ భయభ్రాంతుల కు గురి...
మాంటినిగ్రో దేశంలో కాల్పులు: 11 మంది మృతి
సెంటింజో: మాంటినిగ్రో దేశంలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ వ్యక్తి ఇంట్లో నుంచి బయటకు వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 11 మంది దుర్మరణం చెందారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు....
ఎంఎల్ఎపై హత్యాయత్నం కేసు.. నలుగురి అరెస్ట్
మనతెలంగాణ/హైదరాబాద్: ఆర్మూర్ ఎంఎల్ఎ జీవన్ రెడ్డిని హత్య చేసేందుకు యత్నించిన కేసులో మరో నలుగురిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రసాద్కు సహకరించిన సంతోష్, సుగుణ, సురేందర్,...