Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
పారితోషికం అమాంతం పెంచేసిన వర్ధమాన నటుడు విశ్వక్ సేన్
హైదరాబాద్: మొదట్లో చిన్నాచితక సినిమాలు చేసినా...ఎవరికీ అంతగా తెలియని వర్ధమాన నటుడు విశ్వక్ సేన్ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. వయస్సు ముదిరిపోతున్న బ్రహ్మచారిగా ఫీలయి, కనీసం...
కెసిఆర్ తో ముగిసిన అఖిలేశ్ భేటీ…
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సమావేశం ముగిసింది. ఢిల్లీలోని సిఎం కెసిఆర్ అధికారిక నివాసంలో వారి భేటీ జరిగింది. ఈ...
రూ.8వేల కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చాం: కవిత
కోరుట్ల: ప్రజలు కోరిన విధంగా కోరుట్ల, మెట్ పల్లి రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశామని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం కోరుట్ల నియోజకవర్గం టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత...
జన్నారంలో వన్యప్రాణుల సందడి
మనతెలంగాణ/ హైదరాబాద్ : కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోని జన్నారం అటవీ డివిజనలో వివిధ జంతువుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ అటవీ ప్రాంతంలో చిరుతలు, అడవి దున్నలు, అడవి కుక్కలు,ఎలుగు బంట్లు....
సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
మనతెలంగాణ/హైదరాబాద్: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సిసిఎల్) 155 క్లర్క్ (జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 2) పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. సింగరేణిలో ఇప్పటికే వర్కర్లుగా పనిచేస్తున్న అర్హులైన బడ్డీ...
పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఉచిత ప్రయాణం
దో తరగతి పరీక్షలకు హాజరయ్యే
విద్యార్థులకు ఉచితంగా ప్రయాణించే అవకాశం
ఆర్టీసి ఎండి సజ్జనార్ నిర్ణయం
మనతెలంగాణ/హైదరాబాద్: పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని ఆర్టీసి ఎండి కల్పించారు. ఆర్టీసి ఎండిగా బాధ్యతలు...
రెండు రోజుల పాటు పలు జిల్లాలో భారీ వర్షం
కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు,
హన్మకొండ, వరంగల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు
వాతావరణ శాఖ హెచ్చరిక
మన తెలంగాణ/హైదరాబాద్: ఉత్తర, దక్షిణ ద్రోణి...
బ్యాడ్మింటన్ క్రీడాకారులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందనలు
మన తెలంగాణ / హైదరాబాద్ : థామస్ కప్ను కైవసం చేసుకున్న భారత బ్యాడ్మింటన్ జట్టును రాష్ట్ర క్రీడా, ఆబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. హైదరాబాద్లోని పుల్లెల...
డిఎస్పి ఉద్యోగ అభ్యర్థులకు శుభవార్త : పల్లా
మనతెలంగాణ/ హైదరాబాద్ : గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలకు అభ్యర్థుల ఎత్తు అర్హతను సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని రాష్ట్ర రైతుబంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి...
పోలీసు శాఖ ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితి పెంపు
పోలీసు శాఖ ఉద్యోగ నియామకాల్లో...
అభ్యర్ధుల వయోపరిమితి మరో రెండేళ్ళు పెంపు
కీలక నిర్ణయం తీసుకున్న సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలీసు శాఖ ఉద్యోగ...
పట్టణ ప్రగతిలో అన్ని మున్సిపాలిటీలకు రూ.2,734.84 కోట్లు
ఇప్పటికే 85 శాతం నిధులను ఖర్చు చేసిన అధికారులు
ప్రతి నెలా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు రూ.112 కోట్లు
గ్రీన్బడ్జెట్ కింద 10శాతం నిధులు అదనంగా కేటాయింపు
మనతెలంగాణ/హైదరాబాద్: పట్టణాలను సుందరంగా, ఆహ్లాదకరంగా మార్చేందుకు ప్రభుత్వం తలపెట్టిన పట్టణ...
ప్రధాని పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్ల : సిఎస్
మనతెలంగాణ/ హైదరాబాద్ : నగరానికి ఈ నెల 26న రానున్న ప్రధాని నరేంద్రమోడీ పర్యటన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ సమీక్షించారు. శుక్రవారం డిజిపి మహేందర్రెడ్డి, వివిధ శాఖల కార్యదర్శులు,ఉన్నతాధికారులు...
వ్యాపారంలో వినియోగదారుడే కీలకం
వరల్డ్ మెట్రాలజీ డేలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఒక్కరి లాభం కోసం వేలాది మంది వినియోగదారులకు అన్యాయం చేసే వ్యాపారుల ఆలోచనలు సమాజానికి శ్రేయస్కరం...
మోడీ ప్రభుత్వం ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు: హరీష్ రావు
యాదాద్రి భువనగిరి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చి వెళ్లారు తప్పితే ఎయిమ్స్ కోసం కేంద్రాన్ని అడగరని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. యాదాద్రి జిల్లాలో మంత్రి...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
యాదాద్రి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో మూడోవంతు స్థానాల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతీ నియోజకవర్గంలో 5 వేల ఓట్లు ఉన్నాయని తెలిపారు. పవన్ వ్యాఖ్యలతో...
నేటి నుంచి సిఎం ఢిల్లీ టూర్
రాజకీయ పార్టీల ప్రముఖులు, ఆర్థికవేత్తలు, పాత్రికేయులతో సమావేశాలు
22న చండీగఢ్కు, రైతు ఉద్యమంలో అసువులుబాసిన 600 కుటుంబాలకు
పరామర్శ, ఆర్థికసాయం సిఎంలు కేజ్రీవాల్, భగవంత్మాన్లతో కలిసి చెక్కుల
అందజేత 26న బెంగళూరు పర్యటన మాజీ ప్రధాని దేవెగౌడతో...
‘ప్రపంచస్థాయి’ ఏరోనాటికల్ వర్శిటీ
రాష్ట్రంలో ఏర్పాటుకు క్రాస్ఫీల్డ్ సంస్థ సుముఖత
యుకె పర్యటన రెండో రోజున
పలు కంపెనీల ప్రతినిధులతో
మంత్రి కెటిఆర్ భేటీ
తెలంగాణలో పెట్టుబడులకు గల
అవకాశాలను వివరించిన మంత్రి
హెచ్ఎస్బిసికి చెందిన పాల్మెక్
పియార్సన్, బ్రాడ్హిల్ బర్న్లతో
కెటిఆర్ సమావేశం...
సగం రైతులకే పిఎం కిసాన్
రాష్ట్రంలో 30లక్షల మందికిపైగా ఎదురుచూపులు
మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగంలో రైతుల ఆదాయాన్ని 2022నాటికి రెట్టింపు చేస్తామన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడి కేంద్ర ప్రభుత్వ పధకాల అమలులో మాత్రం రైతుల పట్ల కఠిన వైఖరి వీడటం...
భారత్ ప్ర’పంచ్’
నిజామాబాద్ నిఖత్ జరీన్కు
వరల్డ్ బాక్సింగ్లో పసిడి
ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన 5వ బాక్సర్
52 కిలోల విభాగంలో ఫైనల్లో థాయ్లాండ్కు చెందిన జిట్పాంగ్పై 5-0తేడాతో ఘన విజయం
మనతెలంగాణ/హైదరాబాద్: భారత బాక్సింగ్ సంచలనం, తెలంగాణ ఆణిముత్యం...
విద్యాశాఖ కార్యదర్శిగా వాకాటి కరుణ
చేనేత జౌళి శాఖ కార్యదర్శిగా డా.జ్యోతిబుద్ధప్రసాద్
రవాణ శాఖ కమిషనర్గా అదనపు బాధ్యతలు
రాహుల్ బొజ్జాకు రిజిస్ట్రేషన్, స్టాంపులు విద్యాశాఖ
కార్యదర్శిగా వాకాటి కరుణ ఔషధ నియంత్రణ
కమిషనర్గా అలీ ముర్తుజా రిజ్వీ, వి.శేషాద్రికి జిఎడి
కార్యదర్శిగా...