Monday, July 7, 2025
Home Search

తెలంగాణ - search results

If you're not happy with the results, please do another search

ఐదుగురు విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు

  మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా బుధవారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 94.9 శాతం విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 4,47,295 మంది విద్యార్థులకు 4,24,438 మంది హాజరుకాగా, 22,857(5.1 శాతం) గైర్హాజరయ్యారు. ఐదుగురు...

2 లక్షలకు చేరువలో ఎంసెట్ దరఖాస్తులు

ఈసారి ఎంసెట్‌కు పెరుగనున్న విద్యార్థులు   మన తెలంగాణ/హైదరాబాద్ : ఎంసెట్ దరఖాస్తుల సంఖ్య 1.80 లక్షలు దాటాయి. శుక్రవారం సాయంత్రం నాటికి మొత్తం 1,80,142 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ఎ.గోవర్ధన్...

మొదటి విడత జెఇఇ మెయిన్‌కు హాజరు తగ్గే అవకాశం

ప్రిపరేషన్‌కు తగిన సమయం లేకపోవడమే కారణం ఇంటర్ పరీక్షలపైనే విద్యార్థులు దృష్టి మనతెలంగాణ/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఐఐటి, ఎన్‌ఐటీలలో ప్రవేశాలకు నిర్వహించే జెఇఇ మెయిన్ మొదటి విడత పరీక్షలకు రాష్ట్రంలో విద్యార్థుల హాజరు తగ్గే...
Give opportunity in police jobs:Transgender

పోలీసు ఉద్యోగాల్లో అవకాశం ఇవ్వండి

మనతెలంగాణ/హైదరాబాద్ : పోలీసుల ఉద్యోగాలలో పురుషులు, మహిళలతో పాటు ట్రాన్స్ జెండర్స్‌కు అవకాశం కల్పించాలంటూ బుధవారం నాడు డిజిపి కార్యాలయం వద్ద ట్రాన్స్‌జెండర్స్ డిమాండ్ చేశారు. ఈక్రమంలో పోలీసు ఉద్యోగాలలో ప్రత్యేకంగా ట్రాన్స్...
Eid Milap celebrated in Water Board

జలమండలిలో ఘనంగా ఈద్ మిలాప్

హైదరాబాద్: జలమండలి కార్యాలయంలో బుధవారం ఈద్ మిలాప్ కార్యక్రమం ఘనంగా జరిగింది. హెచ్‌ఎండబ్లూఎస్‌ఎస్‌బీ మైనార్టీ ఎంప్లాయిస్ వెల్పేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమానికి మలక్‌పేట ఎమ్మెల్యే ఆహ్మద్ బిన్ అబ్దులా బలాలా, జలమండలి...
Next three days rain in AP and Telangana

అండమాన్ దీవుల్లో చురుగ్గా నైరుతి రుతుపవనాలు

  మనతెలంగాణ/హైదరాబాద్: అండమాన్ దీవుల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించిన చురుగ్గా కదులుతున్నాయి. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలు కాగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కాగా,...
CM support to Employees

ఉద్యోగులకు ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకోవడానికి సిఎం వెన్నంటే

రానున్న రోజుల్లో పెండింగ్ సమస్యలకు పరిష్కారం టిఎన్జీఓ సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ మనతెలంగాణ/హైదరాబాద్:  టిఎన్జీఓ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా టిఎన్జీఓ నాయకులు బల్కంపేట అమ్మవారికి బోనాలను సమర్పించారు....

ఈసారి నుంచే ఆన్‌లైన్ ఆడిటింగ్

15వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసుల అమలుకు పురపాలక శాఖ కార్యాచరణ పుర సంఘాలు, నగర పాలక సంస్థల గణాంకాలు ఆన్‌లైన్‌లో నమోదు ఆడిట్ రిపోర్టును ఆన్‌లైన్‌లో ఉంచితే బ్యాంకులతో పాటు ఆర్థిక సంస్థల నుంచి రుణాలు మనతెలంగాణ/హైదరాబాద్:  తెలంగాణలోని...
Public sector companies sale to corporates

ధరల పెరుగుదల… వామపక్ష పార్టీల రాష్ట్రవ్యాప్త నిరసనలు

ధరల పెరుగుదలకు నిరసనగా మే 25 నుండి 31 వరకు వామపక్ష పార్టీల రాష్ట్రవ్యాప్త నిరసనలు   మన తెలంగాణ/హైదరాబాద్ : పెరుగుతున్న నిత్యా వసర వస్తువుల ధరలతో పాటు భూముల రిజిస్ట్రేషన్, విద్యుత్, ఆర్టీసి ఛార్జీలపై...
TS Gurukul Junior College Entrance Examination on June 6

జూన్ 6న గురుకుల జూనియర్ కాలేజీల ప్రవేశ పరీక్ష

హైదరాబాద్ : తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు జూన్ 6న పరీక్ష నిర్వహిస్తున్నారు. తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థచే నడుపబడుతున్న 35 గురుకుల జూనియర్ కళాశాలల్లో 2022-23...
Grand Welcome To Minister KTR In London

లండ‌న్‏లో మంత్రి కెటిఆర్‏కు ఘ‌న‌స్వాగ‌తం

లండన్: యునైటెడ్ కింగ్‌డమ్‌, దావోస్ పర్యటన నిమిత్తం లండన్ చేరుకున్న మంత్రి కెటిఆర్ కు ఘనస్వాగతం లభించింది. లండన్ విమానాశ్రయంలో యుకెకి చెందిన టీఆర్ఎస్ పార్టీ విభాగంతో పాటు అనేక ఎన్ఆర్ఐ సంఘాలు,...
Transgender to Telangana DGP Office

డిజిపి ఆఫీసుకు ట్రాన్స్‌జెండర్స్‌…

హైదరాబాద్: నగరంలోని డిజిపి మహేందర్ రెడ్డి ఆఫీసుకు ట్రాన్స్‌జెండర్స్‌ బుధవారం వెళ్లారు. పోలీస్ ఉద్యోగాల్లో తమకు అవకాశం కల్పించాలని వినతి చేశారు. దరఖాస్తుల్లో పురుషులకు, మహిళలతో పాటు, ట్రాన్స్ జెండర్స్ కోటా ఇవ్వాలని...
Padma Shri Thimmakka meets CM KCR

పద్మశ్రీ తిమ్మక్కను ఘన సన్మానించిన సిఎం కెసిఆర్..

హైదరాబాద్: కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రకృతి పరిరక్షకులు, ప్రముఖ పర్యావరణ వేత్త, 110 సంవత్సరాల పద్మశ్రీ సాలుమరద తిమ్మక్క బుధవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుని మర్యాదపూర్వకంగా కలిశారు....
Change in Palle Pattana Pragathi Dates in Telangana

పల్లె-పట్టణ ప్రగతి తేదీల్లో మార్పు

హైదరాబాద్: వేసవి ఎండలు విపరీతంగా మండుతున్న నేపథ్యం లో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 20 నుంచి నిర్వహించ తలపెట్టిన పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలను జూన్ 3 నుంచి ప్రారంభించాలని పల్లెప్రగతి-...

అడిగే దమ్ముందా?.. బిజెపి నాయకులపై ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం..

హైదరాబాద్: ప్రభుత్వ సంస్థల అమ్మకంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులపై పలు పశ్నలతో ద్వజమెత్తారు. చత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్, కర్ణాటక, ఆదిలాబాద్ లో ఉన్న సిమెంట్...
Rajya Sabha candidates announced by CM KCR

కేంద్రం నేరుగా పల్లెలకు నిధులు పంపడం చిల్లర వ్యవహారం: కెసిఆర్

హైదరాబాద్: కేంద్రమే నేరుగా పల్లెలకు నిధులు పంపడం చాలా చిల్లర వ్యవహారంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలుపై బుధవారం ప్రగతి...
Minister KTR to attend World Economic Forum Conference

దావోస్‌కు కెటిఆర్

దారిలో మూడు రోజులపాటు లండన్ పర్యటన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొననున్న మంత్రి కెటిఆర్ లండన్‌లో, దాసోస్‌లో వివిధ కంపెనీల యజమానులు, సిఇఒలతో ప్రత్యేక సమావేశాలు దాసోస్‌లో రెండు రౌండ్‌టేబుల్ సమావేశాలు ఫార్మా,...

సిఎం కెసిఆర్ అధ్యక్షతన పల్లె, పట్టణ ప్రగతిపై నేడు ప్రగతిభవన్‌లో సమీక్ష

ఉదయం 11గంటలకు ప్రారంభం మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ నెల 20వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న ఐదవ విడత పల్లె, పట్టణ ప్రగతిపై బుధవారం ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్‌లో...
R. Krishnaiah and Lawyer Niranjan Reddy from AP to Rajya Sabha

ఎపి నుంచి రాజ్యసభకు ఆర్.కృష్ణయ్య, లాయర్ నిరంజన్‌రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు బిసి ఉద్యమ నాయకుడు ఆర్.కృష్ణయ్య, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్‌లకు చోటు కల్పించారు. విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశం...
Greenco Power Project with Krishna Waters without Water Board Permit

ఎపి మరో ఉల్లంఘన

నిబంధనలకు రెడ్‌కో జలసంఘం అనుమతి లేకుండానే కృష్ణా జలాలతో గ్రీన్‌కో పవర్ ప్రాజెక్టు కర్నూల్, నంద్యాల జిల్లాల సరిహద్దులో5410 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే లక్షంతో రూ.15వేల కోట్ల వ్యయంతో కొత్త ప్రాజెక్టు శంకుస్థాపన...

Latest News