Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
అమ్రాబాద్లో అరుదైన పక్షి
మనతెలంగాణ/ హైదరాబాద్ : అమ్రాబాద్ టైగర్ రిజర్వ్(ఎటిఆర్) ఫారెస్టులో బ్లాక్ బాజ పక్షి ప్రత్యక్షమైనట్లు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ రోహిత్ గోపిడి తెలిపారు. ఏప్రిల్ 9న నల్లమల అడవుల్లో బ్లాక్ బాజ కనిపించినట్లు...
ప్రైవేట్ పాఠశాలల్లో 50 శాతం రాయితీ ఇవ్వాలి…
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం లోని అన్ని జిల్లాల్లో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50 శాతం రాయితీనీ రాష్ట్రంలోని అన్ని జిల్లాలో అమలు జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతు తెలంగాణ...
గోదావరి బోర్డు సమావేశం వాయిదా
హైదరాబాద్ : గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం మరోసారి వాయిదాపడింది. ఆంధ్రప్రదేశ్ సభ్యుల ఉద్దేశ పూర్వకంగానే సమావేశానికి రాలేదని, దీంతో భేటీ వాయిదా పడిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన...
దార్శనిక నేత
తెలంగాణ హృదయ వీణను సవరించి
హరిత గీతాన్ని ఆలపిస్తూ రాష్ట్రాన్ని
దేశానికే తలమానికం చేసిన
ఎనిమిదేళ్ల కెసిఆర్ పాలనను ప్రశంసిస్తూ ఎన్డిటివి ప్రత్యేక కథనం
అనితర సాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి చూపించారు....
4వ వేవ్ రాకపోవచ్చు
రాష్ట్రంలో అదుపులోనే కరోనా.. అయినా జాగ్రత్తలు పాటించాలి
అర్హులైన వారందరూ బూస్టర్ డోస్
వేసుకోవాలి ప్రతి ఒక్కరూ
టీకాలు వేయించుకోవాలి
శుభకార్యాలు, విహారయాత్రల
నేపథ్యంలో 3నెలల పాటు
జాగ్రత్తలు తీసుకోవాలి
ప్రజలంతా మాస్కులు...
‘వానాకాలం పంటలు’ రైతుల ఇష్టం
వరిపై ఎలాంటి ఆంక్షలు ఉండవు
లాభసాటి పంటలు వేసుకోవాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష: మంత్రి నిరంజన్ రెడ్డి
మన : వానాకాలంలో ఏ పంట వేసుకోవాలనేది రైతుల ఇష్టమని, ఎలాంటి ఆంక్షలు ఉండవని రాష్ట్ర వ్యవసాయ...
కిషన్రెడ్డి విషం
రాష్ట్రం ఆత్మగౌరవం దెబ్బతినేలా
మిల్లులలో బియ్యం మాయం అనడం విడ్డూరంగా ఉంది
బియ్యం మాయమైతే భారం
రాష్ట్ర ప్రభుత్వంపై పడుతుంది
ఢిల్లీ వేదికగా అవగాహన
లేకుండా మాట్లాడారు 3 కోట్ల
57లక్షల గన్నీ బ్యాగులు
సిద్దంగా...
వర్షం కారణంగా విమానాల మళ్లింపు
ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావాల్సిన విమానాన్ని బెంగళూరుకు, ముంబై,
విశాఖ నుంచి వచ్చేవాటిని విజయవాడకు, బెంగళూరు విమానాన్ని
నాగ్పూర్కు మళ్లింపు వాతావరణం అనుకూలించలేదని అధికారుల వెల్లడి
మన తెలంగాణ/ శంషాబాద్ / హైదరాబాద్ :...
ఉపాధ్యాయ పదోన్నతులకు గ్రీన్సిగ్నల్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలోనే ఉపాధ్యాయులకు బదిలీలతోపాటు పదోన్నతులు కల్పించాలని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయ ఎంఎల్సిలు, సంఘ బాధ్యులతో గురువారం మంత్రి స మీక్షా సమావేశం నిర్వహించారు....
మహబూబాబాద్లో కౌన్సిలర్ హత్య
పట్టపగలు పలు కార్యక్రమాల్లో పాల్గొని ఇంటికి వెళ్తుండగా
ట్రాక్టర్తో ఢీకొట్టి, గొడ్డలితో తల నరికి హత్యచేసిన దుండగులు
వ్యాపార వివాదాలే హత్యకు కారణమని భావిస్తున్నట్లు
ప్రకటించిన ఎస్పి శరత్చంద్ర పవార్
మన తెలంగాణ/మహబూబాబాద్ ప్రతినిధి: పట్టపగలు...
టర్కీలో భారత మహిళా బాక్సర్లకు శిక్షణ
న్యూఢిల్లీ: భారత మహిళా బాక్సర్లకు టర్కీలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రానున్న ప్రపంచ మహిళా బాక్సింగ్ చాంపియన్షిప్తో పాటు ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ను దృష్టిలో పెట్టుకుని కేంద్ర క్రీడా మంత్రిత్వ...
ఉపాధి హామీ కూలీల వేతనాలు వెంటనే కేంద్రం విడుదల చేయాలి: బికెఎంయు
మన తెలంగాణ/సిటీ బ్యూరో: సామాజికంగా అట్టడుగు వర్గాల జీవనోపాధికి భరోసా కల్పిస్తున్న మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామి పథకం చట్టాన్ని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రద్దు చేసేందుకు కుట్రలు పన్నుతోందని తెలంగాణ రాష్ట్ర...
సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న గవర్నర్, తలసాని
మన తెలంగాణ/సిటీ బ్యూరో: సికింద్రాబాద్లోని శ్రీ స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆలయాన్ని గవర్నర్ తమిళసై సౌందర్రాజన్, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్లు దర్శించారు. ఈ సందర్భంగా గురువారం ఆలయంలో...
జలమండలికి మరో రెండు పిఆర్ఎస్ఐ అవార్డులు
మంత్రి శ్రీనివాస్గౌడ్ చేతుల మీదుగా అందుకున్న పీఆర్వో సుభాష్
హైదరాబాద్ : పబ్లిక్ రిలేషన్స్ రంగంలో జలమండలి రెండు పిఆర్ఎస్ఐ అవార్డులను గెలుచుకుంది. పబ్లిక్ రిలేషన్స్ ఆప్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ 50 సంవత్సరాలు...
రైతు బంధు, ఉచిత కరెంటు ఇవ్వాలని బండిని కలిసిన కర్నాటక రైతులు
మహబూబ్ నగర్: ప్రజా సంగ్రామ యాత్ర లో బిజెపి అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ ని రాయ్ చూర్ జిల్లా రైతులు కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అమలు చేయాలని...
మెట్రో ఫేజ్2లో శంషాబాద్ ఎయిర్పోర్టుకు మెట్రో సేవలు
రూ.5వేల కోట్లతో నిర్మాణానికి మెట్రో ప్రణాళికలు సిద్దం
అదనపు పెట్టుబడి కోసం ఈప్రాజెక్టులో భాగస్వాములయ్యేందుకు....
ఎవరైనా ముందుకు రావొచ్చు ః మెట్రో ఎండీ ఎన్వీఎస్రెడ్డి
పరేడ్గ్రౌండ్ మెట్రోస్టేషన్ వద్ద ఎలక్ట్రికల్ ఆటోలు ప్రారంభం
మన తెలంగాణ,సిటీబ్యూరో: మహానగరానికి మణిహారంగా...
బిజెపి నేతలు ఇప్పటికైనా బుద్ధి మార్చుకోవాలి: మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: వరిపై ఆంక్షలు కాదు, లాభసాటి పంటలు వేయమని చెప్తున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. వానాకాలం ఎవరిష్టం వారిది, ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపారు. రైతన్న పంటతో మార్కెట్ కు పోవడం...
మెడికల్ సీట్ల ‘బ్లాక్’ దందా!
దేశంలో మెడికల్ పిజి సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తయింది. రాష్ర్టంలో ఎప్పట్లాగే మెడికల్ పిజి సీట్ల బ్లాక్ దందా మొదలయింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలు నీట్ లో ర్యాంకు వచ్చిన ఇతర...
‘నామాట తప్పని రుజువు చేస్తే’ రాజీనామా చేస్తా
కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్నది గుండుసున్నా
తెలంగాణ నిధులతో బిజెపి
పాలిత రాష్ట్రాలకు సోకులు
ఏడేండ్ల కాలంలో రాష్ట్ర ప్రజల
చెమట, నెత్తురు ధారపోసి
కేంద్రానికి రూ. 3,65,797
కోట్లు పన్నుల ఇచ్చాం
అక్కడి నుంచి...
‘111’ జిఒ ఆంక్షల రద్దు
84గ్రామాల్లో అమలు
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ కొత్తగా
జిఓ 69 పురపాలక శాఖ
హిమాయత్సాగర్, ఉస్మాన్ సాగర్లలో
నీటి నాణ్యత దెబ్బతినరాదని ప్రభుత్వం షరతు
సిఎస్ ఆధ్వర్యంలో పలు శాఖల
కమిటీ ఏర్పాటు...