Friday, July 11, 2025
Home Search

తెలంగాణ - search results

If you're not happy with the results, please do another search
Farmers protest against BJP MP Arvind

బిజెపి ఎంపి అరవింద్‌కు ‘రైతుల’ నిరసన ‘సెగ’

వడ్లను కేంద్రమే కొనుగోలు చేయాలంటూ ఎంపి అరవింద్ ఇంటి ముందు ధాన్యం కుప్పలు పోసిన నిజామాబాద్ ఆర్మూర్ రైతులు పసుపు బోర్డు తెస్తానని మోసం చేసిన ఎంపికి ఈసారి వరి వేడి మన తెలంగాణ/...
Hyderabad is recognized as the 'Tree Cities of the World'

‘ట్రీ సిటీస్ ఆఫ్ ది వరల్డ్ ’గా హైదరాబాద్‌కు గుర్తింపు

హైదరాబాద్ : విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ నగరానికి మరో అరుదైన గుర్తింపు దక్కింది.“ ట్రీ సిటీస్ ఆఫ్ ది వరల్డ్ ”గా ఆర్బర్ డే ఫౌండేషన్, ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్...
Masses of people flock to Thirumala

తిరుమలలో తోపులాట

మన తెలంగాణ/హైదరాబాద్: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకశ్వరస్వామి దర్శనం కోసం తిరుమలకు భారీగా జనం తరలి వచ్చారు. ఈ క్రమంలో శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల కోసం క్యూలైన్ల వద్ద తోపులాట జరిగింది....

అక్బరుద్దీన్ కేసులో తీర్పు రేపటికి వాయిదా

  మనతెలంగాణ/హైదరాబాద్ : ఎంఎల్‌ఎ, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీర్పు బుధవారం నాటికి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి మంగళవారం నాంపల్లి కోర్టులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి....
Fire at Tesco godown in Warangal Dharmaram

టెస్కో గోడౌన్‌లో అగ్నిప్రమాదం

  మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర చేనేత సహకార సంఘం (టెస్కో) పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంలో దాదాపు రూ. 32.37 కోట్ల విలువైన చేనేత వస్త్రాలు కాలిపోయాయి. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారం...

ప్రతి రిజిస్ట్రేషన్‌పై గ్రీన్‌ఫండ్ చార్జీల వసూలు

  మనతెలంగాణ/హైదరాబాద్ : సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరిగే ప్రతి రిజిస్ట్రేషన్‌పై గ్రీన్‌ఫండ్ చార్జీలను వసూలు చేయాలని స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయించింది. అందులో భాగంగా జిఓ 35లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...

బిజెపి అంటే బుద్ది జ్ఞానం లేని పార్టీ: జీవన్ రెడ్డి

హైదరాబాద్: బిజెపి అంటే బుద్ది జ్ఞానం లేని పార్టీ గా మారిందని పియుసి చైర్మన్ ఎ జీవన్ రెడ్డి తెలిపారు. నిన్నటి ధర్నా తర్వాత బిజెపి నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రైతులు...

బండి సంజయ్ ను రైతులే నిలదీస్తారు: గువ్వల

హైదరాబాద్: నిన్న ఢిల్లీ లో రైతుల కోసం విజయవంతంగా ధర్నా నిర్వహిస్తే బిజెపి నేతలు ఓర్చుకోలేక పోతున్నారని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు మండిపడ్డారు. ధర్నా ద్వారా కేంద్రం మమ్మల్ని ఏం పీకుతుందో...

బండికి సిగ్గు, శరం ఉందా?: పల్లా

  హైదరాబాద్: రైతులు పండించిన ధాన్యం ఎప్పటి మాదిరిగా కేంద్రం కొనుగోలు చేయాలనే డిమాండ్ తో నిన్న ఢిల్లీ లో మేము చేసిన ధర్నా విజయవంతమైందని రైతు బంధు సమితి అధ్యక్షుడు ఎంఎల్ సి...
Center is making anti-farmer decisions:KCR

24గం. గడువిస్తున్నా…

వడ్ల సేకరణపై రైతుల డిమాండ్‌ను అంగీకరిస్తే సరే.. లేకుంటే కేంద్రం సంగతి చూస్తా మోడీజీ, నన్ను భయపెట్టుడు కాదు, నేనేందో మీరు తెలుసుకునేలా చేస్తా రైతులతో పెట్టుకున్నావ్.. ఇక మీకు కాలం చెల్లినట్టే సిఎంని జైల్లో...
It is not possible to buy boiled rice

బాయిల్డ్ రైస్ కొనలేం

  మనతెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సిఐ ద్వారా బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయటం సాధ్యం కాదని కేంద్ర ఆహార పౌరసరఫరాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాంశు పాండే వెల్లడించారు. సోమవారం ఆయన ఢిల్లీలో...
Suicide of two brothers in Nalgonda

నల్లగొండలో ఇద్దరు అన్నదమ్ముల ఆత్మహత్య

  మన తెలంగాణ, నల్గొండ క్రైమ్ : అప్పులు తెచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టి నష్ట పోవడంతో తెచ్చిన అప్పులు తీర్చలేక ఇద్దరు అన్నదమ్ములు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం...
Jyotiba phule birth anniversary

జ్యోతిబా ఫూలే ఆశయాలను సాధించాలి

ఫూలేకు ఘన నివాళులు అర్పించిన బిసి సంక్షేమ శాఖ మనతెలంగాణ/ హైదరాబాద్ : విద్యను ఆయుధంగా చేసుకుని అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన దార్శనికుడు మహాత్మా జ్యోతిబా పూలే అని రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్...
Asha Jyoti Mahatma Jyotirao Birth anniversary

సమాజంలో అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే: చాడ

  మన తెలంగాణ/హైదరాబాద్: సమాజంలో అణగారిన వర్గాల ఆశాజ్యోతి, వారి విద్యా అభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావ్ పూలే అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ చాడ...
Extension of deadline for admissions to Gurukul College

గురుకుల కళాశాల ప్రవేశాలకు గడువు పెంపు

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర గురుకుల జూనియర్ కళాశాలలో 2022- 23 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం మే 22న నిర్వహించే టిఎస్‌ఆర్‌జెసి -సెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 30వ తేదీ గడువును పొడిగిస్తూ...

బస్తీదవాఖానల్లో వైద్యుల నియామకాలు

తాత్కాలిక పద్దతిలో సిబ్బంది ఏర్పాట్లు 13 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన వైద్యశాఖ రోగుల సకాలంలో వైద్యం అందకపోవడంతో ప్రయత్నాలు వేగం మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో పేద ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్న బస్తీదవఖానల్లో తాత్కాలిక పద్దతిన...
Award to Kaparthi Janardhan in Acupuncture Therapy

ఆక్యూపంక్చర్ థెరపిలో కాపర్తి జనార్ధన్‌కు అవార్డు

మన తెలంగాణ/సిటీ బ్యూరో: మందులేని వైద్యం ఆక్యూపంక్చర్ థెరపీలో విశేష సేవలను అందిస్తున్న హీలర్, ఆక్యుపంక్చరిస్ట్ కాపర్తి జనార్ధన్ అవార్డు అందుకున్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భగా ఇటీవలహైదరాబాద్‌లో నిర్వహించిన పబ్లిక్ హెల్త్...
CM KCR strike for Farmers

కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటాం: కెసిఆర్

హైదరాబాద్: తెలంగాణలో ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని రైతులను తాము కోరామని సిఎం కెసిఆర్ తెలిపారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనాలని సిఎం కెసిఆర్ ఢిల్లీలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా...

ధాన్యాన్ని కేంద్రం కొనాల్సిందే: కెసిఆర్

ఢిల్లీ: తెలంగాణ పండిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనాలని ఢ్లిలీలో దీక్ష చేస్తున్నామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. దీక్ష ప్రాంగణం వద్ద డా బి ఆర్ అంబేడ్కర్ విగ్రహం, మహాత్మ...
TRS protest On grain purchases in Delhi

ఢిల్లీతో ‘లొల్లి’

తెలంగాణ భవన్‌లో మహాధర్నా నేడే కేంద్ర పాలకులు దిగొచ్చేలా మార్మోగనున్న తెలంగాణ రైతు సమరశంఖం ఢిల్లీలో భారీ ఏర్పాట్లు చేసిన టిఆర్‌ఎస్ శ్రేణులు ధాన్యం అంశాన్ని దేశ ప్రజల దృష్టికి తీసుకువెళ్లే విశేష ఘట్టం స్వయంగా హాజరవుతున్న...

Latest News