Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
త్వరలో మరిన్ని బిసి పథకాలకు శ్రీకారం
ఎంబిసిలకు 60% సబ్సిడీతో ఇ-ఆటోరిక్షాలను పంపిణీ చేసిన మంత్రి గంగుల
పోటీ పరీక్షలకు ఎంబిసి విద్యార్థులకు ఫౌండేషన్ కోర్సులు : బుర్రా వెంకటేశం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం...
నా భర్తకు న్యాయం చేయండి
మన తెలంగాణ / ఉండవెల్లి : శ్రీరంగాపురం మం డల కేంద్రానికి చెందిన రామక్రిష్ణ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో గత 16 ఏళ్లుగా పని చే స్తున్నాడు. అయితే గత...
కొత్త స్థానాల్లో విధుల్లోకి టీచర్లు
శుక్రవారం సాయంత్రం కల్లా 21,800 మంది రిపోర్టు
జోనల్, మల్టీ జోనల్ కేడర్ పోస్టుల కేటాయింపు పూర్తి
కొత్త పోస్టింగ్లలో 13,760మంది ఇతర జిల్లా కేడర్ ఉద్యోగులు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రపతి ఉత్తర్వులు 2018 మేరకు రాష్ట్రంలోని అన్ని...
సెట్లకు కన్వీనర్ల నియమాకం
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ విద్యాసంవత్సరం వివిధ ప్రవేశ పరీక్షలు నిర్వహించే విశ్వవిద్యాలయాలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసినట్లు చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు. సెట్లకు సంబంధించి కన్వీనర్లను శుక్రవారం...
వనమా రాఘవేంద్రను కఠినంగా శిక్షించాలి
వనమా వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి
వనమా రాఘవ దిష్టిబొమ్మ దహనం
మన తెలంగాణ/మధిర : మల్లారం క్రాస్ రోడ్డు రామకృష్ణ కుటుంబం మొత్తం ఆ త్మహత్య చేసుకోవడానికి కారణమైన వనమా రాఘవేంద్ర రావు...
ఇంటర్ విద్యార్థులకు కనీస మార్కులతో మెమోలు జారీ
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు కనీస మార్కులు వేసినట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఇంటర్ బోర్డు వెబ్సైట్ ద్వారా రేపటి నుంచి మెమోలు...
ఎన్ఎస్డిపితో నగర ముంపు సమస్యకు చెక్
బేగంపేట్ నాలకు ఇరువైపుల రిటైనింగ్ వాల్
సిద్దం అవుతున్న ప్రణాళికలు
నగరవాసులపై సమస్యలపై
మంత్రి తలసాని ఉన్నతాధికారులపై సమీక్ష
మన తెలంగాణ/సిటీ బ్యూరో: గ్రేటర్లో వరద ముంపు సమస్యకు చెక్ పెట్టేందుకు యుద్ద ప్రాతిపదికన ప్రణాళికలు కొనసాగుతున్నాయి. నాలాల...
మైనార్టీలకు ప్రత్యేక స్మశాన వాటికలు
తుదిదశకు చేరిన స్థల సేకరణ ప్రక్రియ
మూడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక: కలెక్టర్ శర్మన్
మన తెలంగాణ/సిటీ బ్యూరో: గ్రేటర్లోని మైనార్టీ వర్గాలకు ప్రత్యేకంగా స్మశాన వాటికల ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి పురపాలక శాఖ...
సమస్యల వలయంగా మారిన సికింద్రాబాద్ రైతిఫిల్ బస్టేషన్
బస్పాస్ కావాలంటే
వృద్దులైన,వికలాంగులైన మెట్లు ఎక్కాల్సిందే
కాగితాలకే పరిమితమైన ప్రత్యేక కౌంటర్
మన తెలంగాణ,సిటీబ్యూరో: సికింద్రాబాద్లోని రైతిఫిల్ బస్టేషన్ సమస్యలకు చిరునామాగా మారింది. నష్టాల్లో ఉన్న ఆర్టిసికి ఆదాయం రావాలంటే ప్రయాణికులు ముఖ్యవనరుంటున్న అధికారులు వారిని ఆదాయ...
సిపిఎం కేంద్ర కమిటీ సమావేశాలు ప్రారంభం
రాజకీయ ముసాయిదాపై చర్చిస్తాం: ఏచూరి
హైదరాబాద్: మూడు రోజుల పాటుకొనసాగే సిపిఐ కేంద్ర కమిటీ సమావేశాలు హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి,...
అభ్యంతరకర పోస్టులు పెట్టొద్దు
బిజెపి ఎంపి అర్వింద్కు హైకోర్టు ఆదేశం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, ప్రభుత్వాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టొద్దని బిజెపి ఎంపి అర్వింద్కు శుక్రవారం నాడు హైకోర్టు ఆదేశాలు జారీ...
కరోనా థర్డ్వేవ్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి
వైద్యాధికారులు,సిబ్బందితో మంత్రి హరీష్రావు టెలీకాన్ఫరెన్స్
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని జిల్లాల వైద్యాధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు...
దసరాలోపు ఎస్టిపిలను పూర్తి చేయాలి
31 కొత్త ఎస్టిపిల పనులు సమీక్షా సమావేశంలో జలమండలి ఎండి దానకిషోర్
'
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో 100 శాతం మురుగు శుద్ది చేయడమే లక్షంగా సుమారు రూ.3800 కోట్లతో చేపడుతున్న 31 కొత్త ఎస్టీపీలను...
కిటికిట లాడుతున్న బస్టేషన్లు, రైల్వే స్టేషన్లు
హైదరాబాద్: నగరంలోని బస్టేషన్లు, రైల్వేస్టేషన్లు విద్యార్థులతో శుక్రవారం కిక్కిరిసి పోయాయి. రాష్ట్ర ప్రభుత్వం కరోనా నివారణ చర్యల్లో భాంగా ముందుస్తుగానే పాఠశాలలకు, విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులను ప్రకటించడంతో వారంతా సొంతూళ్ళకు పయనం అయ్యారు....
గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్: 70 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైన అడవి బిడ్డలను గుర్తించామని, గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్...
రైతుల కోసమే సిఎం కెసిఆర్ నిరంతర తపన: నిరంజన్ రెడ్డి
యాదాద్రి భువనగిరి: పల్లెపల్లెనా రైతుబంధు విజయోత్సవాలు జరుగుతున్నాయని.. తెలంగాణలో వ్యవసాయం నాడు-నేడు అని చిన్నారులు వ్యాసరచనలు, చిత్రలేఖన పోటీలలో చాటి చెబుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు....
దేశంలో 3వేలకు చేరిన ఒమిక్రాన్ కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా కేసులతోపాటు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా అధికమవుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఒమైక్రాన్ కేసుల సంఖ్య 3,007కి చేరింది. ఇందులో 1,199మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అత్యధికంగా...
మొబైల్ మెడికల్ యూనిట్ బస్సులు
ప్రారంభించిన సైబరాబాద్ సిపి స్టిఫెన్ రవీంద్ర
మనతెలంగాణ, సిటిబ్యూరోః మొబైల్ బస్సులు, డిజిటల్ మొబైల్ బస్సులను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర ప్రారంభించారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో గురువారం ఏర్పాటు చేసిన...
అక్రమ ఆయుధం కలిగిన వ్యక్తి అరెస్ట్
పిస్తోల్, ఆరు తూటాలు స్వాధీనం
మనతెలంగాణ, సిటిబ్యూరోః అక్రమ ఆయుధం కలిగిన వ్యక్తిని ఎల్బి నగర్ ఎస్ఓటి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి పిస్తోల్, ఆరు తూటాలను పోలీసులు స్వాధీనం...
సైబరాబాద్లో గ్రీవెన్స్ సెల్ సమీక్షా సమావేశం
నిర్వహించన సిపి స్టిఫెన్ రవీంద్ర
మనతెలంగాణ, సిటిబ్యూరోః గ్రీవెన్స్ సెల్కు వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అన్నారు. గచ్చిబౌలిలోని పోలీస్ కమిషనరేట్లో డిసిపిలతో కలిసి గురువారం సమీక్ష...