Sunday, September 14, 2025
Home Search

తెలంగాణ - search results

If you're not happy with the results, please do another search
Life Sentenced to 2 men for Raping Minor

12మంది బాలికలపై అత్యాచారం కేసు: నిందితులకు యవజ్జీవ శిక్ష

మనతెలంగాణ/హైదరాబాద్: 12 మంది బాలికలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితులు రమావత్ హరీష్ నాయక్, శ్రీనివాసరావులకు గురువారం నల్గొండ జిల్లా పొక్సో కోర్టు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు పది వేల రూపాయల...
IT Raids in Real estate firms in Telugu States

రియల్‌ ఎస్టేట్ సంస్థలపై కొనసాగుతున్న ఐటి దాడులు..

మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలోని మూడు రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించిన కార్యాలయాలపై ఐటి అధికారులు ఎపి, తెలంగాణ, కర్ణాటక గత 48 గంటలుగా సోదాలు చేపడుతున్నారు. ఈక్రమంలో మూడు రాష్ట్రాలలో 25 చోట్ల ఐటి...

సంక్రాంతి స్పెషల్.. ఇంటి వద్దకే బస్సులు

మన తెలంగాణ/హైదరాబాద్: ఆర్‌టిసి అధికారులు సంస్థ ఆదాయాన్ని పెంచడమే కాకుండా ప్రయాణికులు సౌకర్యాలపై కూడా దృష్టి సారించారు. ఇందులో భాగంగా సంక్రాంతి పండుగకు సొంతూళ్ళకు వెళ్ళే విద్యార్థుల కోసమే కాకుండా సొంతూళ్ళకు కాలనీల...

ఆశా వర్కర్లకు శుభవార్త

నెలవారీ పోత్సహకాలు రూ.9,750కి పెంపు హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఆశా వర్కర్లకు శుభవార్త చెప్పింది. నెలవారీ ప్రోత్సాహకాలు (ఇన్సెంటివ్‌లు) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇన్సెంటివ్‌లను 30 శాతం పెంచుతూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు...
WCD Ministry invites Application for Nari Shakti Award 2021

‘నారీ శక్తి పురస్కార్’కు దరఖాస్తుల స్వీకరణ..

మనతెలంగాణ/హైదరాబాద్: మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2021 సంవత్సరానికి ‘నారీ శక్తి పురస్కార్’ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దేశంలో వివిధ రంగాల్లో మహిళల సాధికారతకు, వారి అబివృద్ధికి కృషి చేసిన మహిళలకు,...
Collector Sharman visit Vaccination Centres in Lakdikapul

టీనేజర్లు కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలి

మన తెలంగాణ/హైదరాబాద్: జిల్లాలోని నాంపల్లి వనిత మహా విద్యాలయం, లక్డీకాపూల్‌లోని తపస్య కళాశాల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్లను కలెక్టర్ శర్మన్ సందర్శించారు. గురువారం 15 నుంచి 18 సంవత్సరాల లోపు పిల్లలందరూ...
CM Jagan meet with Employee Union

ఉద్యోగ సంఘాలు ప్రాక్టికల్ గా ఆలోచించాలి: జగన్

అమరావతి: పిఆర్‌సిపై రెండు మూడు రోజుల్లో ప్రకటన చేస్తామని సిఎం జగన్ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో ఉద్యోగ సంఘాల భేటీ ముగిసింది. ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడారు. ఉద్యోగ...
There will be no lockdown in Telangana

90 శాతం మందిలో లక్షణాలు లేవు: డిహెచ్

  హైదరాబాద్: కరోనా పాజిటివ్ వస్తే వైద్యులు ఇచ్చిన మందులు తీసుకోవాలని డిహెచ్ శ్రీనివాసు రావు తెలిపారు. ఈ సందర్భంగా డిహెచ్ మీడియాతో మాట్లాడారు. స్వల్ప లక్షణాలు ఉంటే ఏడు రోజులు హోమ్ ఐసోలేషన్‌లో...
Good news for Asha workers

ఆశా వర్కర్లకు శుభవార్త

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆశా వర్కర్లకు శుభవార్త చెప్పింది. నెలవారీ ప్రోత్సాహకాలు (ఇన్సెంటివ్‌లు) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇన్సెంటివ్‌లను 30 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కమిషనర్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌...

రైతు బాంధ‌వుడు సిఎం కెసిఆర్

రైతుబంధు వారోత్సవాల్లో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి నిర్మ‌ల్: రాష్ట్రంలో రైతు బంధు ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టి సిఎం కెసిఆర్ ప్ర‌తీ రైతుకు బంధువు అయ్యార‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్...
KCR picture in an area of ​​1000 feet

1000 అడుగుల విస్తీర్ణంలో కెసిఆర్ చిత్రపటం…

ఖమ్మం: ఎఎంసి చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, మంత్రి పువ్వాడ అజయ్ పిఎ సిహెచ్ రవికిరణ్ ఆధ్వర్యంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ నందు నాయకులు రైతులు, ప్రజల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ ముఖచిత్రాన్ని...

‘మోడీది సిగ్గులేని ప్రభుత్వం.. నడ్డాను ఎర్రగడ్డకు పంపాలి’: మంత్రి కెటిఆర్

హైదరాబాద్: బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా చాలా చిల్లరగా మాట్లాడారని, నడ్డాను ఎర్రగడకు పంపించాలని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు....

ఎంపి ధర్మపురి అర్వింద్ పై కేసు నమోదు

హైదరాబాద్: నిజామాబాద్ బిజెపి ఎంపి ధర్మపురి అర్వింద్ పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.  ముఖ్యమంత్రి కెసిఆర్ ఫోటోలను మార్ఫింగ్ చేసి, అసభ్యకర పోస్ట్ చేసినందుకు ఎంపి అర్వింద్ పై... 504,...
Cotton rate is Ten Thousand rupees

 రికార్డు స్థాయిలో పత్తి ధర….

రూ.10వేలు పలికిన పత్తి.. హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు పత్తితో అభిషేకం చేసిన రైతులు మంత్రి పువ్వాడ ఆదేశాల మేరకు ఘనంగా సంబరాలు నిర్వహించిన రైతులు, వ్యాపారులు హైదరాబాద్: తెలంగాణలోని వ్యవసాయ...
Farmers more develop in KCR ruling

కెసిఆర్ పాలనలో రైతుల అభివృద్ధి

రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి జిల్లాలో 1,68,375 రైతులకు రైతుబంధు ద్వారా యాసంగికి రూ. 226 కోట్లు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మన తెలంగాణ/నర్సాపూర్ (జి): రైతుల సంక్షే మం కోసం...
Govt not development of parks

ఉద్యానవనాల అభివృద్ధిలో అధికారుల నిర్లక్ష్యం

నిధులు మంజూరు చేసినా కొనసాగని పనులు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన పాపిరెడ్డినగర్ పార్కు పార్కు కోసం ప్రజల నిరీక్షణ మనతెలంగాణ/ కూకట్‌పల్లి: అధికారుల నిర్లక్ష్యంతో ఉద్యానవనాలు అ భివృద్ధికి నోచుకోవడంలేదు. ప్రజా ప్రతినిధులు కోట్లాది రూపాయ...
Man dead with Illegal relationship

ప్రాణం తీసిన అక్రమ సంబంధం…

  మన తెలంగాణ/వనస్థలిపురం : అక్రమ సంబంధం వద్దని హెచ్చరించినందుకు ఇరువురు కలసి ఓవ్యక్తిని హత్య చేసి చెట్ల పొదల్లో దుప్పట్ల్లో కప్పి పడేసిన సంఘటనలో ఇరువురి నిందితులను వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేసి...

సన్నగిల్లుతున్న సమాఖ్య స్ఫూర్తి!

భారత రాజ్యాంగంలో మన దేశం ప్రస్తావన, రాష్ట్రాల సమాఖ్యగా ఉంటుంది. అందుకే మన రాజ్యాంగం సమాఖ్య వ్యవస్థకు పెద్ద పీట వేసింది. భారత రాజ్యాంగ వ్యవస్థలో కేంద్ర -రాష్ట్ర సంబంధాలు దేశ పరిపాలనలో...
Telangana Report 1052 Corona Cases in 24 hrs

రాష్ట్రంలో కొవిడ్ ప్రతాపం

రాష్ట్రంలో కరోనా, ఒమిక్రాన్ ఉద్ధృతి ఒక్కరోజులో 1052 కరోనా, 10 ఒమిక్రాన్ కేసులు అత్యధికంగా జిహెచ్‌ఎంసి పరిధిలో 659 ఆరు నెలల అనంతరం పెరిగిన కరోనా కేసులు మనతెలంగాణ/హైదరాబాద్ ః రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో...
Hyderabad Police denied JP Nadda Rally

నడ్డాకు నై

ర్యాలీకి అనుమతి లేదన్న పోలీసులు సికింద్రాబాద్‌లో గాంధీ విగ్రహానికి నివాళి అర్పించిన బిజెపి జాతీయ అధ్యక్షుడు కొవిడ్ నిబంధనల మేరకు నడుచుకున్న పోలీసులు మనతెలంగాణ/హైదరాబాద్:బిజెపి జాతీయాధ్యక్షుడు జెపి నడ్డా పోలీసుల ఆంక్షల నడుమే శంషాబాద్...

Latest News

ఉపపోరు తప్పదు