Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
శ్రామికశక్తిని నిర్మించడంపై దృష్టి సారించిన తెలంగాణ
హైదరాబాద్: నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించి, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ యొక్క డిమాండ్లకు అనుగుణంగా తెలంగాణ తన విద్యా వ్యవస్థను తీర్చిదిద్దడానికి పరివర్తనాత్మక చర్యలు తీసుకుంటోంది. ఇటీవల విడుదలైన ‘బ్రిడ్జింగ్ ది...
తెలంగాణ చరిత్రకు వీరోచిత సంతకం
‘తెలంగాణ’ ఉమ్మడి రాష్ట్రంలో హద్దు నుండి సరిహద్దు వరకు నిలువు దోపిడీ, అనునిత్యం అవమానం, అణచివేతకు గురికాబడిన ప్రాంతం, తన తనువంతా పౌరుషం కలిగి ఉన్న ప్రాంతం. ఆది నుండి అంతం వరకు...
తెలంగాణలో కాంగ్రెస్-బిజెపి దోస్తీ: కెటిఆర్
హైదరాబాద్: కాంగ్రెస్, బిజిపి పార్టీలపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్రంగా విమర్శించారు.రెండు పార్టీలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు జరిగినా బిజెపి నాయకుల్లో ఒక్కరూ నోరుమెదపరని మండిపడ్డారు.
రాజకీయ లబ్ధి...
బిజెపి వైపు తెలంగాణ చూపు
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలిపారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ వైపు ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారని అన్నారు. బు...
60 ఏళ్ల తెలంగాణ ఉద్యమంపై చెరిగిపోని సంతకం కెసిఆర్
కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి తెలంగాణను విముక్తి చేయడానికి మరో సంకల్ప దీక్ష చేపట్టాల్సిన అవసరం ఉందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. 2009 నవంబర్ 29న కెసిఆర్ చేపట్టిన దీక్ష...
తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను పరిశీలించిన సిఎం రేవంత్ రెడ్డి
పనులు జరుగుతున్న తీరు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను సిఎం రేవంత్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. విగ్రహ ఏర్పాటు పనులు...
తెలంగాణకు ఉత్తమ అంతర్గత మత్స్యకారుల జాతీయ అవార్డు
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం 2024 సంవత్సరానికి ఉత్తమ అంతర్గత మత్స్యకారుల జాతీయ అవార్డును గెలుచుకుని గర్వంగా...
వణుకుతున్న ఉత్తర తెలంగాణ
రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉందని హైదరా బాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు వెల్లడించారు. రానున్న ఐదు రోజుల పాటు ఉత్తర...
డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ రెండో వారం నుంచి జరుగనున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తి కానున్న...
తెలంగాణలో ఢిల్లీ పరిస్థితి రావొద్దనే ఈవీ పాలసీ తెచ్చాం: మంత్రి పొన్నం
దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో తీవ్ర కాలుష్యంతో పాఠశాలలు బంద్ చేసే పరిస్థితి ఏర్పడిందని.. హైదరాబాద్, తెలంగాణలో అలాంటి పరిస్థితి...
క్వాంటమ్ కంప్యూటింగ్కి సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్గా తెలంగాణ: మంత్రి శ్రీధర్ బాబు
మన తెలంగాణ/హైదరాబాద్ః తెలంగాణాను త్వరలో క్వాంటమ్ కంప్యూటింగ్కు సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ గా మారుస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. ఇప్పటికే సాఫ్ట్ వేర్, ఫార్మా, లైఫ్ సైన్సెస్...
తెలంగాణలో రేవంత్రెడ్డి రాబందులా వ్యవహరిస్తున్నారు: కెటిఆర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. కష్టపడి సంపాదించుకున్న తెలంగాణలో రేవంత్రెడ్డి రాబందులా వ్యవహరిస్తున్నారని ఫైరయ్యారు. శుక్రవారం సంగారెడ్డి సెంట్రల్ జైలులో వికారాబాద్ కలెక్టర్ పై చేసిన నిందితులతో కెటిఆర్...
తెలంగాణ.. కాంగ్రెస్ పార్టీకి ఏటిఎంగా మారింది: కిషన్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి ఫైరయ్యారు. మాజీ సిఎ కెసిఆర్ బాటలోనే.. రేవంత్రెడ్డి ప్రయాణిస్తున్నారని కిషన్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ ల డిఎన్ఎ ఒక్కటేనని.. రెండు పార్టీలు...
తెలంగాణలో 99శాతం హామీలు అమలు కాలేదు: కిషన్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: ఆరు గ్యారెంటీలు, 420 సబ్ గ్యారెంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 99 శాతం హామీలను అమలే చేయలేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ...
కాంగ్రెస్ ఖజానా నింపుకునేందుకు తెలంగాణను ఏటిఎంగా వాడుతున్నారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో నారాయణపేట -కొడంగల్ లిఫ్ట్ పనులను మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్, మేఘా ఇంజినీరింగ్ సంస్థలకు కట్టబెట్టటంపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు....
తెలంగాణ ప్రభుత్వంపై మోదీ అసత్య ప్రచారం: సిఎం రేవంత్
తెలంగాణ ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిత్యం అబద్ధాలు చెబుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ ప్రచారం చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి ముంబై వెళ్లారు. అక్కడ...
నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ఎపి, తెలంగాణ అధికారుల మధ్య వివాదం
హైదరాబాద్: నాగార్జున సాగర్ వద్ద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారుల మధ్య వివాదం జరిగింది. నాగార్జున కుడి కాలువ వద్ద వాటర్ రీడింగ్ నమోదు చేసేందుకు తెలంగాణ అధికారులు వెళ్లారు. తెలంగాణ అధికారులను ఎపి...
సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహా ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు
సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహా ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతోపాటు సచివాలయంలో కొత్త రోడ్ల నిర్మాణం పనులను సైతం...
మనతెలంగాణ కథనానికి స్పందన…… కొత్తగా 14 ఎక్సైజ్ పోలీస్స్టేషన్ల ఏర్పాటు
జిఓ జారీ చేసిన ప్రభుత్వం
త్వరలోనే పలువురు అధికారులు, సిబ్బందికి పదోన్నతులు
మనతెలంగాణ/హైదరాబాద్: ఎక్సైజ్ శాఖలో కొత్తగా 14 పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ ఉత్తర్వులు జారీ...
తెలంగాణలో కులగణన దేశానికే ఆదర్శం: రాహుల్ గాంధీ
హైదరాబాద్: తెలంగాణలో జరిగే కులగణన దేశంలోనే ఆదర్శం కాగలదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. బోయినపల్లి గాంధీ తత్వ చింతన కేంద్రంలో కులగణనపై నిర్వహించిన సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. బిసి...