Home Search
ప్రభుత్వ రంగ - search results
If you're not happy with the results, please do another search
20 నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారంగా రాగిజావ
హైదరాబాద్ : రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్బంగా ఈ నెల 20వ తేదీన నిర్వహించే తెలంగాణ విద్యా దినోత్సవం నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అల్పాహారంగా రాగిజావను అందించనున్నట్లు...
హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం: మేయర్
హైదరాబాద్: హైదరాబాద్ను విశ్వ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా గ్రేటర్ అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. బంజారాహిల్స్ లో రూ. 1.21 కోట్ల వ్యయంతో చేపట్టినున్న...
ప్రభుత్వరంగ సంస్థల దీనస్థితి
జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, పివి నరసింహారావు తమ పరిపాలనలో దేశంలో వందల సంఖ్యలో ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొల్పి, జాతి అభివృద్ధిలో తమ వంతు కృషి...
ప్రభుత్వరంగ బ్యాంకుల లాభాలు!
ప్రభుత్వరంగ బ్యాంకులు లాభాల బాట పడుతున్నాయని మన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మురిసిపోతూ చెబుతున్నారు. ముఖ్యంగా 2017-18లో రూ. 6,547 కోట్ల నికర నష్టం వచ్చిన దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు...
మోడీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది: ఖర్గే
హైదరాబాద్: ఇప్పుడు ఐదో సారి తాను పోటీలో ఉన్నానని కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి మల్లికార్జున ఖర్గే తెలిపారు. ప్రచారం నిమిత్తం మల్లికార్జున ఖర్గే తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. చాలా మంది సీనియర్లు...
ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఉద్యోగుల కొరత
నెలవారీ రిక్రూట్మెంట్ ప్లాన్తో రండి
నేడు బ్యాంక్ ఉన్నతాధికారులతో కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ సమావేశం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు భారీగా సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నాయి. దీని వల్ల బ్యాంకుల పనితీరుపైనా ప్రభావం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర...
మా ప్రభుత్వంలో పవర్ షేరింగ్ లేదు
కర్నాటక తరహాలో ఎలాంటి
ఒప్పందాలు లేవు అందరం
కలిసి టీమ్ వర్క్ చేస్తున్నాం
హెచ్సియులో రోహిత్ వేముల
ఆత్మహత్యకు పరోక్ష కారణమైన
రాంచందర్రావుకు బిజెపి ప్రమోషన్
ఇవ్వడం దారుణం రాష్ట్రంలో
డబుల్ సర్కార్...
నిర్మాణ రంగంలో ఫుల్జోష్
మన తెలంగాణ / హైదరాబాద్ : ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్మాణ రంగం 11.97 శాతం వృద్ధి రేటును నమోదు చే సిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్...
రంగంలోకి కెసిఆర్
కుదుటపడిన బిఆర్ఎస్ అధినేత
ఆరోగ్యం నేడు మరోసారి వైద్య
పరీక్షలకు.. పరామర్శకు వచ్చిన
నేతలతో రాజకీయ పరిణామాలపై
చర్చ రైతన్నల అరిగోసపై ఆందోళన
ప్రభుత్వాన్ని నిలదీసేందుకు
కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచన
మన తెలంగాణ/హైదరాబాద్:...
కార్పొరేట్ రంగానికి కేంద్రం జీహుజూర్!
కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి నాయకత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వం, దాని సైద్ధాంతిక భూమిక అయిన ఆర్ఎస్ఎస్ ఆదేశాల ప్రకారం కార్పొరేట్ పెట్టుబడిదారీ శక్తుల అనుకూల పరిపాలన సాగిస్తున్నది.2019లో రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని...
ప్రభుత్వ పథకాల్లో జర్నలిస్టులను భాగస్వామ్యం చేస్తాం:మంత్రి శ్రీధర్బాబు
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్ట్లను ప్రభుత్వ పథకాల్లో భాగస్వాములను చేస్తామని ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా, మంథని ప్రెస్క్లబ్...
వసతి గృహాల్లో పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది: చెల్లుబోయిన
అమరావతి: విద్యార్థుల సంక్షేమాన్ని కూటమి సర్కారు పట్టించుకోవడం లేదని వైఎస్ఆర్ సిపి మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ (Srinivasa Venugopala Krishna) అన్నారు. కూటమి పాలనలో వ్యవస్థలు ధ్వంసమయ్యాయని విమర్శించారు....
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: సబిత
మనతెలంగాణ/కందుకూరు: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 19 నెలలు గడుస్తున్న ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామిలను అమలు చేయడంలో విఫలమయ్యారని మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యులు పి. సబితాఇంద్రారెడ్డి అన్నారు....
కాళేశ్వరం… కూలేశ్వరంగా మారింది: సీతక్క
నిజామాబాద్: బిఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన మూడేళ్లకే కాళేశ్వరం కూలేశ్వరంగా మారిందని ఇంఛార్జీ మంత్రి సీతక్క ఎద్దేవా చేశారు. మంగళవారం నిజామాబాద్, జహీరాబాద్ పార్లమెంట్ ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో...
జూరాలకు సమాంతరంగా మరో బ్రిడ్జి
నూతన వంతెన నిర్మాణానికి
రూ.100కోట్లు ప్రాజెక్టుకు
ముప్పు లేదు ప్రజల్లో
గందరగోళం సృష్టిస్తున్న ప్రతిపక్షాలు
పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో
భ్రష్టుపట్టిన ఇరిగేషన్ శాఖ
ర్యాలంపాడు నిల్వ సామర్థం
పెంపు : మంత్రి ఉత్తమ్కుమార్
మన...
ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఆంక్షలు
మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఉన్నందున సిఎం ఆమో దం లేకుండా బదిలీలు చేయవద్దని ప్రభుత్వం ఉ త్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గురువారం...
సాగురంగంలో ఎఐ వినియోగం
ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చేయూతతో రాష్ట్ర వ్యవసాయరంగాన్ని ఆధునికీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా గురువారం నెదర్లాండ్ దేశానికి చెందిన...
జిఒ 49తో ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీలను కాంగ్రెస్ ప్రభుత్వం వంచిస్తోంది
కవ్వాల్, తడోబా టైగర్ జోన్ పరిరక్షణ పేరిట తెచ్చిన జిఒ 49తో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీలను కాంగ్రెస్ ప్రభుత్వం వంచిస్తోందని బిఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. ఈ జిఒ అనేక తప్పుల...
అవకాశాలు వస్తే మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరు : సిఎం రేవంత్ రెడ్డి
ఆర్టిసి తొలి మహిళా డ్రైవర్ సరితను అభినందించిన సిఎం
మన తెలంగాణ / హైదరాబాద్ : ఆర్టిసిలో తొలి మహిళా డ్రైవర్గా చేరిన వాంకుడోతు సరిత, అవకాశాలు వస్తే మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని...
అంగరంగ వైభవంగా గద్దర్ అవార్డుల వేడుక
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దివంగత ప్రజా గాయకుడు గద్దర్ పేరు మీదుగా ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులు’(టిజిఎఫ్ఎ) అందజేసింది. 14...