Tuesday, July 1, 2025
Home Search

భక్తులు - search results

If you're not happy with the results, please do another search

తిరుమలకు పోటెత్తిన భక్తులు.. రద్దీ ఎలా ఉందంటే?

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆదివారం సెలవుదినం కావడంతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో స్వామివారి ఉచిత దర్శనం కోసం వస్తున్న...
Break for two days to visit Tirumala

తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో సోమవారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్ మెంట్లు నిండి, శిలాతోరణం వరకు క్యూ...
Huge Devotees to visit Tirumala Temple

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. రికార్డు స్థాయిలో దర్శించుకున్న భక్తులు

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సెలవుదినం కావడంతో తిరుమలకు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉచిత దర్శనం కోసం వైకుంఠం క్యూ...
Break for two days to visit Tirumala

తిరుమలకు పోటెత్తిన భక్తులు.. 31 కంపార్టుమెంట్లు ఫుల్

తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం వెంకన్న సర్వదర్శనం కోసం తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో స్వామివారి దర్శనం కోసం వైకుంఠ కాంప్లెక్స్...
Devotees rush in tirumala tirupati

తిరుమలకు పోటెత్తిన భక్తులు

భక్తులకు ఆరోగ్యశాఖ విస్తృత సేవలు నిరంతరాయంగా అన్నప్రసాదాల పంపిణీ, తాగునీరు పంపిణీ శ్రీవారి సేవకుల ద్వారా విశేష సేవలు జూన్ 2 నుంచి 10 వరకు శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 29న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం మన...
Huge Devotees to visit Tirumala Temple

తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి ఎన్ని గంటలు పడుతుందంటే?

తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆదివారం సెలవుదినం కావడంతో వెంకన్న సర్వదర్శనం కోసం తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో స్వామివారి దర్శనం...

యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తారు. శనివారం యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహా స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.  సమ్మర్ హాలీడేస్ మరికొన్ని రోజుల్లో ముగుస్తుండటంతో ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. దీంతో లక్ష్మీనరసింహా...
Simhachalam incident today

సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో కూలిన గోడ… 8 మంది భక్తులు మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ పట్నం జిల్లాలో సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. గాలి వానకు భారీ గోడ కూలిపోవడంతో 8 మంది భక్తులు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు పురుషులు,...
Crowd Decreased at Tirumala Temple

తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి ఎంత సమయమంటే?

తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సెలవుదినం తిరుమలకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో వెంకన్న సర్వదర్శనం కోసం వైకుంఠ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ...
Huge Devotees to visit Tirumala Temple

తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శుక్రవారం అధిక సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం తరలివస్తున్నారు. దీంతో వైకుంఠ కాంప్లెక్స్ లోని 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఈ క్రమంలో...

తిరుమలలో పెరిగిన భక్తులు

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు 23 కంపార్టుమెంట్లలో వేచివున్నారు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. సోమవారం శ్రీవారిని 70,169 మంది భక్తులు దర్శించుకోగా...

త్రివేణి సంగంలో 40 కోట్లకు పైగా భక్తులు పుణ్య స్నానం ఆచరించారు

మహాకుంభ్ నగర్: మహాకుంభమేళాలో శుక్రవారం వరకు 40 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానం ఆచరించారని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. త్రివేణి సంగం(గంగ, యమున,సరస్వతి నదుల సంగమం)లో శుక్రవారం 48 లక్షల మంది భక్తులు...

ఏడుపాయలకు భారీ పోటెత్తిన భక్తులు

మాఘ అమావాస్య సందర్భంగా మెదక్ జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయలకు భక్తులు బుధవారం పోటెత్తారు. ఆలయ అర్చకులు తెల్లవారుజామున పూజలకు శ్రీకారం చుట్టారు. ఏడుపాయలలో ఉత్తర వాహినిగా ప్రవహించే మంజీరా నదిలో పవిత్ర...
More devotees in Kumbhmela

ఆ రోజున మహా కుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు

మహాకుంభ్ నగర్(యూపి) : పవిత్ర మౌని అమావాస్య జనవరి 29న రానున్నది. ఈ సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తుతున్నారు. వారంతా త్రివేణి సంగంలో పుణ్య స్నానం చేయడానికి పెద్ద సంఖ్యలో...

తిరుమలలో తొక్కిసలాట.. ఆరుగురు భక్తులు దుర్మరణం

తిరుమలవైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీలో అపశృతి చోటు చేసుకుంది. వైకుంఠ దర్శన టికెట్ల కోసం భక్తులు ఎగబడడంతో తొక్కిసలాట జరిగి నలుగురు భక్తులు మృతిచెందారు. టికెట్ల కోసం భక్తులు పెద్దఎత్తున రావడంతో...

శబరిమలకు పోటెత్తిన అయ్యప్ప భక్తులు..

కేరళ రాష్ట్రంలోని శబరిమలకు అయ్యప్ప భక్తులు పోటెత్తారు. 24 గంటల్లో లక్ష మందికి పైగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతం అయ్యప్పస్వామి సర్వదర్శనానికి 10 గంటలు సమయం పడుతుందని, స్పాట్‌...

శబరిమల అయ్యప్ప దేవాలయానికి పోటెత్తిన భక్తులు

కేరళలో ప్రసిద్ధి చెందిన శబరిమల అయ్యప్ప దేవాలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఇరుముడితో శబరిమలలో అయ్యప్ప భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. డిసెంబర్ 19 (గురువారం) ఒక్కరోజే 96,000పైగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నట్లు అధికారులు...
Huge Crowd at Tirumala Temple

తిరుమలలో భక్తుల రద్దీ.. 21 కంపార్టుమెంట్లలో భక్తులు..

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శుక్రవారం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున్న తిరుమలకు భక్తులు చేరుకుంటున్నారు. దీంతో శ్రీవారిని దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 21...

కార్తీక సోమవారం.. శివాలయాలకు పోటెత్తిన భక్తులు

కార్తీక మాస చివరి సోమవారం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. దీంతో భక్తులతో పలు శైవక్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. కీసర, యాదగిరి గుట్ట, వేములవాడ రాజన్న, కురుమూర్తితోపాటు తెలంగాణలోని పలు...

శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు

తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో భారీగా భక్తులు తరలి వచ్చారు. పుణ్యస్నానాలు ఆచరించిన మహిళలు కార్తీక దీపాలు వదిలారు. ముక్కంటిని దర్శించుకుని భక్తులు కార్తీక దీపాలు...

Latest News