Home Search
భక్తులు - search results
If you're not happy with the results, please do another search
యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు
యాదగిరిగుట్టకు అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. కార్తీకమాసం, ఆదివారం సెలవుదినం కావడంతో ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. స్వామివారి దర్శనానికి భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. దీంతో...
కార్తీక మాసం ఎఫెక్ట్.. తిరుమలకు పోటెత్తిన భక్తులు
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. గతవా కార్తికమాసం సందర్భంగా తిరుమలలో అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. అదివారం కావడంతో తిరుమలకు పోటెత్తారు.ఈ క్రమంలో శ్రీవారిని దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ...
చార్మినార్ వద్ద దీపావళి వేడుకలు… భాగ్యలక్ష్మి దేవాలయానికి పోటెత్తిన భక్తులు
హైదరాబాద్: భాగ్యనగరంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యంగా చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం భక్తులు కిటకిటలాడారు. గురువారం ఆలయంలో అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. దీపావళి వేడుకలో భాగంగా అమ్మవారి ఖజానాకు...
తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ఆదివారం శ్రీవారిని దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల క్యూలైన్లో భక్తులు...
తిరుమలలో గరుడ సేవకు లక్షలాది భక్తులు
తిరుపతి: తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నేడు విశిష్టమైన గరుడ సేవ జరుగుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి మలయప్పస్వామి రూపంలో గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తున్నారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో...
ఆదివారం తిరుమల వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు..
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల క్యూలైన్లో భక్తులు వేచివున్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు...
తిరుమలలో రద్దీ.. 13 కంపార్టుమెంట్లలో భక్తులు..
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు శనివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 13 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12...
బీహార్ గుడిలో తొక్కిసలాట.. ఏడుగురు భక్తులు మృతి
బీహార్ గుడిలో తొక్కిసలాటలో మరో 16 మందికి గాయాలు
బాబా సిద్ధేశ్వర్ నాథ్ ఆలయంలో ఘటన
మృతుల్లో అధికులు కన్వరియాలు
జెహానాబాద్ : బీహార్ జెహానాబాద్ జిల్లాలో బాబా సిద్ధేశ్వర్ నాథ్ ఆలయంలో తొక్కిసలాటలో కనీసం ఏడుగురు...
శివుడికి జలాభిషేకం… ట్రక్కుకు కరెంట్ వైర్ తగిలి తొమ్మిది మంది భక్తులు మృతి
పాట్నా: దేవాలయానికి భక్తులు మినీ ట్రక్కులో వెళ్తుండగా విద్యుత్ వైర్లు తగలడంతో తొమ్మిది మంది మృతి చెందిన సంఘటన బిహార్లోని హాజీపూర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... పహలాజ ఘాట్కు చెందిన...
తిరుమల శ్రీవారి దర్శనం కోసం 10 కంపార్టుమెంట్లో భక్తులు..
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు బుధవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 10 కంపార్టుమెంట్లో భక్తులు వేచి చూస్తున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి...
నేడు తొలి ఏకాదశి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
నేడు తొలి ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ, వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. తెలంగాణలోని వేములవాడు, కొమురవెల్లి, యాదాద్రి వంటి ప్రముఖ ఆలయాలకు భక్తుల తాకిడి నెలకొంది. ఈ రోజు తెల్లవారుజాము...
రామభక్తులు ..విపక్ష రావణుల నడుమే ఈ ఎన్నికల పోరు
ఈ లోక్సభ ఎన్నికలు అయోధ్య రామభక్తులకు, వారిపై తూటాలకు దింపిన వారికి మధ్య పోటీగా మారాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారదశల్లో అత్యంత జాగ్రత్తగా మాట్లాడాలని ఎన్నికల...
వేములవాడ రాజన్నఆలయానికి పోటెత్తిన భక్తులు
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్నఆలయానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ఉండటంతోపాటు సోమవారం కావడంతో రాజన్న ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు రాజన్న...
తిరుమలలో రద్దీ.. 31 కంపార్టుమెంట్లలో భక్తులు ఫుల్
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు సోమవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో టోకెన్లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల...
తిరుమలకు పోటెత్తిన భక్తులు.. విఐపి బ్రేక్ దర్శనం రద్దు
తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకోవడంతో శ్రీవారిని దర్శించు కునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా క్యూలైన్లలో వచ్చిన భక్తులు సర్వదర్శనం కోసం నిరీక్షిస్తున్నారు. శ్రీవారి...
తిరుమలలో బారులు తీరిన భక్తులు
ఏడుకొండలపైన కొలువు తీరిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునేందుకు భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు కావడంతో, ప్రస్తుతం వర్షాలు పడి వాతావరణం చల్లబడడంతో, అంతేకాదు వారాంతం నేపథ్యంలో తిరుమల స్వామివారిని...
రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లన్ని నిండి బయట వరకు క్యూ లైనులో భక్తులు వేచివున్నారు. దీంతో టోకెన్లేని భక్తులకు...
శ్రీశైలంలో ఎలుగుబంటి సంచారం… భయాందోళనకు గురవుతున్న భక్తులు
అమరావతి: శ్రీశైలం దేవాలయానికి సమీపంలో ఎలుగుబంటి సంచారం కలకలం సృష్టించింది. శిఖరేశ్వరం చెక్ పోస్టు వద్ద రోడ్డుపై ఎలుగుబంటి భక్తులకు కనిపించింది. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎలుగుబంటి సంచారంతో భక్తులు తీవ్ర...
మహా శివరాత్రి శోభ… ఆలయాలకు పోటెత్తిన భక్తులు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో శివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహా శివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివలయాల్లో భక్తులు కిలో మీటర్ల మేర క్యూలో నిలబడ్డారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, కీసర...
శ్రీవారి దర్శనం కోసం 19 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులకు 15 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం భక్తులు దైవ దర్శనం కోసం 19 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. ఆదివారం 76,876...