Saturday, July 19, 2025

శ్రీవారి దర్శనం కోసం 19 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులకు 15 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం భక్తులు దైవ దర్శనం కోసం 19 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. ఆదివారం 76,876 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 23,424 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.2 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News