Sunday, July 6, 2025
Home Search

భక్తులు - search results

If you're not happy with the results, please do another search
recommendation letters from Telangana ministers and MPs

టిటిడి దర్శనాలకు తెలంగాణ మంత్రుల, ఎంపిల సిఫార్సు లేఖలకు అనుమతి ఇవ్వండి

టిటిడి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయండి ఎపి సిఎం చంద్రబాబుకి లేఖ రాసిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మనతెలంగాణ/హైదరాబాద్: టిటిడి దర్శనాలపై ఎపి సిఎం చంద్రబాబుకి దేవాదాయ శాఖ మంత్రి కొండా...

శ్రీవారి దర్శనం కోసం ఎంత సమయం పడుతుందంటే?

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 13 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం 12 గంటల సమయం పడుతుంది.  మంగళవారం శ్రీవారిని...

శబరిమలలో భక్తులకు దర్శన రూట్‌లో మార్పు

శబరిమలలో భక్తుల సౌకర్యార్థం దర్శనం రూట్ మార్చబోతున్నారు. చాలా కాలంగా ఉన్న ఈ డిమాండ్‌ను ట్రావంకోర్ దేవస్థానం బోర్డు (టిడిబి) పరిశీలిస్తోంది. అయ్యప్ప స్వామి భక్తులు సన్నిధానం వద్ద పవిత్ర 18 మెట్లు...
Sri Kodandaramaswamy Brahmotsavam

శ్రీకోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ

శ్రీకోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లు, ఒంటిమిట్ట ఆలయ చరిత్ర కరపత్రాలను ఆవిష్కరించిన టిటిడి చైర్మన్ శ్రీ బీ ఆర్ నాయుడు ఒంటిమిట్ట / తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల...

కుంభమేళా ముగిసినప్పటికీ ‘సంగం’కు భక్తుల రాక

ప్రయాగ్‌రాజ్: మహా కుంభమేళా అధికారికంగా ముగిసినప్పటికీ భక్తులు ఇంకా వస్తూనే ఉన్నారని, కనుక కొన్ని ఏర్పాట్లను ఏడాది పొడవునా కొనసాగించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన కల్నల్‌గంజ్ నివాసి నీరజ్ కేసరివనీ ‘మహాకుంభమేళాకు...
Rope Way to be Constructed in Kedar Nath

కేదార్‌నాథ్ యాత్రికులకు కేంద్రం శుభవార్త

న్యూఢిల్లీ: ప్రముఖ శైవ క్షేత్రం కేదార్‌నాథ్‌కు వెళ్లే భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. కేదార్‌నాథ్‌లో రోప్‌వే నిర్మాణానికి కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన క్యాబినేట్...

తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో మరోసారి చిరుత కలకలం

రెండేళ్ల కిందట తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో ఆరేళ్ల బాలికను చిరుతపులి చంపేసిన ఘటన తర్వాత కాలి నడకన కొండపైకి వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తరచుగా అలిపిరి నడక...

అయోధ్య రామాలయం దర్శనం వేళలు పొడిగింపు

అయోధ్యలోని రామ మందిరంలో దర్శనం వేళలను పొడిగించారు. ఆలయాన్ని ఇక ఉదయం 7 గంటలకు బదులుగా 6 గంటలకే తెరుస్తారు. సవరించిన హారతి సమయాలతో సహా కొత్త షెడ్యూల్ సోమవారం నుంచి అమలులోకి...
sathyabama sametha venugopala swamy on swara bhoopala vahanam

సర్వభూపాల వాహనంపై రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి అలంకరణలో శ్రీవారు

హైద‌రాబాద్ / తిరుపతి: జూబ్లీహిల్స్ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో శ‌నివారం రాత్రి సర్వభూపాల వాహనంపై రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి అలంకారంలో స్వామివారు ద‌ర్శ‌న‌మిచ్చారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు....
Telangana Cultural Society members visit Shivalayam

సింగపూర్ లో తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్ర

హైదరాబాద్: తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారు గత మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న మహా శివరాత్రి శివాలయాల సందర్శన యాత్రను ఈ మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మూడవసారి నిర్వహించడం జరిగింది ....

కుంభమేళాలో అసౌకర్యానికి గురైతే క్షమించండి

న్యూఢిల్లీ : ప్రపంచం లోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా ఘనంగా ముగిసింది. 45 రోజుల పాటు సాగిన ఈ కుంభమేళా విశేషాలను ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తన బ్లాగ్‌లో రాశారు. ఇంత...

దేవాదాయశాఖ పరిధిలోకి భాగ్యలక్ష్మి ఆలయం

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ పా తబస్తీలో చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయ నిర్వహ న దేవాదాయశాఖ పరిధిలోకి రానున్నది. ఈ మే రకు దేవాదాయ శాఖను ట్రిబ్యూనల్ ఆదేశిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం...

దేశవ్యాప్తంగా వైభవంగా మహాశివరాత్రి

మహాశివరాత్రి సందర్భంగా పరమ శివుని పూజించి, ఆశీస్సులు పొందేందుకు లక్షలాది మంది భక్తులు ‘ఓమ్ నమః శివాయ’, ‘హర హర మహాదేవ’ నినాదాల నడుమ బుధవారం దేశవ్యాప్తంగా ఆలయాలను సందర్శించారు. ఉత్తర ప్రదేశ్‌లో...

మహా కుంభమేళాలో అంతిమ ‘స్నానం’

మహాకుంభ్ నగర్ : ‘హర హర మహాదేవ’ నినాదాల మధ్య లక్షలాది మంది భక్తులు బుధవారం మహా శివరాత్రి సందర్భంగా త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు. 45 రోజులుగా సాగుతున్న మహా...
Union Minister Ramdas Athawale Says To ban Rahul And Uddav

కుంభమేళకు రాని ఆ ఇద్దరిని నిషేధించాలి: కేంద్రమంత్రి

న్యూఢిల్లీ: ప్రయాగ్‌రాజ్ వేదికగా జరుగుతున్న మహాకుంభమేళ ముగింపు దశకు చేరుకుంది. బుధవారం, మహా శివరాత్రితో ఈ ఉత్సవం ముగుస్తుండటంతో పెద్ద ఎత్తున భక్తులు పవిత్రస్నానాలు చేసేందుకు తరలివస్తున్నారు. ఇప్పటికే 60 కోట్లకు పైగా...
Katrina Kaif Gets Mobbed While Taking Holy Dip In Triveni Sangam

మహా కుంభమేళ.. స్టార్ హీరోయిన్‌కి చేదు అనుభవం

ప్రయాగ్‌రాజ్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళ బుధవారంతో ముగియనుంది. ఇఫ్పటిక 60 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేశారని.. ఉత్తర్‌ప్రదేశ్ సర్కార్ వెల్లడించింది. అయితే సామాన్య...
Maha Shivaratri: Lord Shiva Lingodbhava Story

మహాశివరాత్రి: లింగోద్భవ సమయంలో శివుడిచ్చిన సందేశమేంటి?

సర్వేశ్వరుడైన ఈశుడు లింగస్వరూపుడూ అందులోనూ తేజో లింగస్వరూపుడై అవతరించిన మరుక్షణంలోనే మానవాళికి గొప్ప సందేశాన్ని ఇచ్చాడని వివరించే ఈ కథా సందర్భం శివపురాణంతో పాటు ఇతర పురాణాలలో కూడా ప్రస్తావితమై ఉంది. ఒక్క...

ఆఖరి ‘అమృత స్నానానికి’ త్రివేణి సంగమం సిద్ధం

లక్నో : ఈ విశ్వంలో అతిపెద్ద మతపరమైన ఉత్సవం మహా కుంభమేళా పరిసమాప్తి దశకు చేరుకుంటున్న తరుణంలో బుధవారం మహా శివరాత్రి సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో కడపటి ‘అమృత స్నానం’ కోసం...
UP Government new restrictions in kumbh mela

కుంభమేళ.. కొత్త ఆంక్షలు విధించిన యోగి సర్కార్

ప్రయాగ్‌రాజ్: 144 సంవత్సరాలకు వచ్చిన మహాకుంభమేళలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ 60 కోట్ల మందికి పైగా ఈ వేడుకలో పాల్గొని పవిత్రస్నానాలు...
andhra Pradesh State Annamaiah

ఎపిలో ఏనుగుల దాడి: ఐదుగురు మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లె ప్రాంతం గుండాల కోన గ్రామ శివారులో ఏనుగులు బీభత్సం చేశాయి. శివరాత్రి సందర్భంగా వై కోటకు చెందిన భక్తులు ఆలయానికి వెళ్తుండగా వారిపై ఏనుగులు...

Latest News