Tuesday, July 8, 2025
Home Search

భక్తులు - search results

If you're not happy with the results, please do another search
Invitation

రేవంత్ రెడ్డికి యూపి కుంభమేళకు ఆహ్వానం

హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రయాగ్ రాజ్ కుంభమేళకు రావలసిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. జూబ్లీహిల్స్ నివాసంలో సిఎం రేవంత్ రెడ్డిని కలుసుకుని మరీ ఆహ్వానించారు. మహా కుంభమేళ...
Padmavati ammavaru on horse

అశ్వవాహనంపై మహారాణి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు

తిరుప‌తి: తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన గురువారం రాత్రి అమ్మవారు మహారాణీ అలంకారంలో అశ్వవాహనంపై దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో విహరించి...

ఆరు గ్యారంటీల ఆశ చూపి మోసం చేశారు

చేసింది చెప్పుకోవడంలో మేం ఫెయిల్ అయ్యాం వైఫల్యాలను ఎత్తిచూపుతున్నందుకే నాపై వ్యక్తిగత దూషణలు మా ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు చావుకైనా సిద్ధం తప్ప రేవంత్‌కు లొంగే ప్రసక్తే లేదు మన తెలంగాణ...
Tirumala Temple News

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని నాలుగు కంపార్టుమెంట్ లో భక్తులు వేచి ఉన్నారు. ఈ క్రమంలో టోకెన్...
PADMAVATI CHILLS AS DURBAR KRISHNA

చంద్రప్రభ వాహనంపై దర్బార్ కృష్ణుడి అలంకారంలో సిరుల తల్లి

తిరుపతి: తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన బుధవారం రాత్రి అమ్మవారు దర్బార్ కృష్ణుడి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల...

తిరుమల అలిపిరి గేట్ వద్ద యువతి హల్చల్

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఫోటో షూట్లు, రీల్స్ చేయడం వంటివి నిషేధించినా కొందరు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు వారి తీరు మార్చుకోవడం లేదు. తాజాగా, ఓ యువతి తిరుమల అలిపిరి గేట్...

తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ..

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కేవలం ఒక కంపార్టుమెంట్ లో భక్తులు వేచి ఉన్నారు. ఈ క్రమంలో...
Goddess Sri Padmavati ammavaru on Gaja Vahanam

గజ వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారి కటాక్షం

తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజు సోమవారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు గజ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు...
technical issue

తిరుమల శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం..

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని నాలుగు కంపార్టుమెంట్ లో భక్తులు వేచి ఉన్నారు. ఈ క్రమంలో టోకెన్ లేని...
Crowd Decreased at Tirumala Temple

తిరుమలలో రద్దీ.. భక్తులతో 20 కంపార్టుమెంట్లు ఫుల్

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 20 కంపార్టుమెంట్ లో భక్తులు వేచి ఉన్నారు. ఈ క్రమంలో టోకెన్ లేని...

తిరుమల శ్రీవారి దర్శనానికి 13 గంటల సమయం..

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. శుక్రవారం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 25 కంపార్టుమెంట్ లో భక్తులు వేచి ఉన్నారు. ఈ క్రమంలో టోకెన్...
Crowd Decreased at Tirumala Temple

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. గురువారం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని మూడు కంపార్టుమెంట్ లో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. ఈ క్రమంలో...
India constitution day

రాజ్యాంగ ముప్పు ఇప్పుడే ఎందుకొచ్చింది?

గత ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని సరిగా అమలు చేయలేదు. అన్ని రంగాల్లో విలువలు పతనమయ్యాయి. అవినీతి పెరిగింది. ఎన్నికల్లో ధనకండబలాలు పెరిగాయి. నేరరాజకీయీకరణ, రాజకీయ నేరమయం జరిగాయి. కులమత విభజన ధోరణు లు చొరబడ్డాయి....
Tirumala Temple News

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. ధర్శనానికి ఎంత సమయమంటే?

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ మళ్లీ తగ్గింది. సోమవారం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని రెండు కంపార్టుమెంట్ లో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. ఈ క్రమంలో...

శబరిమలకు 9 రోజుల్లో 6 లక్షల మంది రాక

కేరళ లోని శబరిమలలో మండల మకరవిళక్కు సీజన్‌లో భాగంగా మొదటి తొమ్మిది రోజుల్లోనే ఆరు లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారని దేవస్థానం (ట్రావెన్‌కోర్ దేవస్వాం) బోర్డు వెల్లడించింది. నవంబర్ 16న ఆలయం...
technical issue

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. శనివారం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 16 కంపార్టుమెంట్ లో భక్తులు వేచి ఉన్నారు. ఈ క్రమంలో టోకెన్...
Protest

షాద్ నగర్ లో ఉద్రిక్తత

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మండలం బసవ ఆలయంలో గురువారం రాత్రి విధ్వంసకులు శివ లింగాన్ని ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.  ఈ ఆలయం షాద్‌నగర్‌లోని జానపేటలోని వివేకానంద కాలనీలో ఉంది....

రామ్ చరణ్ పై అయ్యప్ప స్వాముల ఫిర్యాదు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పై శంషాబాద్ అయ్యప్ప స్వామి సొసైటీ సభ్యులు శంషాబాద్ ఆర్జిఐఎ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చెయ్యగా పోలీసులు కేసు నమోదు చేశారు. రామ్ చరణ్ ఇటీవలే కడప...
Crowd Decreased at Tirumala Temple

తిరుమల శ్రీవారి దర్శనానికి 5 గంటల సమయం..

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ భారీగా తగ్గింది ఉంది. గత రెండు రోజులుగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గింది. మంగళవారం వెంకన్నను దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఒక...
No Rush at Tirumala Temple

తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ..

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.  కార్తిక పున్నం సందర్భంగా గత రెండు రెజులు తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అయితే సోమవారం తిరుమలకు వచ్చే భక్తుల...

Latest News