Wednesday, July 9, 2025
Home Search

భక్తులు - search results

If you're not happy with the results, please do another search
Crowd Decreased at Tirumala Temple

తిరుమల వెంకన్న దర్శనానికి 20 గంటల సమయం..

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు అధిక సంఖ్యలో చేరుకుంటున్నారు.మంగళవారం శ్రీవారిని దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల...
technical issue

తిరుమలలో భక్తుల రద్దీ.. 20 కంపార్టుమెంట్లు ఫుల్..

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు అధిక సంఖ్యలో చేరుకుంటున్నారు. సోమవారం శ్రీవారిని దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 20 కంపార్టుమెంట్లలో భక్తులు...
bhag savari in tirumala

తిరుమలలో కన్నుల పండుగగా ”భాగ్‌ సవారి”

తిరుమల: శ్రీ వేంకటేశ్వరస్వామివారికి తిరుమలలో సంవత్సరంలో నిర్వహించే అనేకానేక ఉత్సవాలలో ఒకటైన ”భాగ్‌సవారి” ఉత్సవం ఆదివారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తి అయిన మరుసటిరోజు ”భాగ్‌సవారి” ఉత్సవం...
devaragattu bunny festival

’దేవరగట్టు’ కర్రల సమరంలో చిందిన రక్తం 

70 మందికి గాయాలు... ఇద్దరి పరిస్థితి విషమం మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలోని దేవరగట్టు కర్రల సమరంలో ఎలాంటి హింస జరగకుండా ఆపేందుకు పోలీసులు ముందస్తుగా చేపట్టిన చర్యలు, అధికారులు వేసిన ప్రణాళికలు ఫలించలేదు....
Karrala Samaram

నేటి అర్ధరాత్రి దేవరగట్టులో  కర్రల సమరం !

కర్నూలు: నేడు విజయదశమి సందర్భంగా అర్ధరాత్రి దేవరగట్టులో కర్రల సమరం జరుగనుంది.  ప్రతి ఏటా వందలాది మంది తలలు పగిలి రక్తం కారినా ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. ఈ ఉత్సవాలను చూసేందుకు...
Goddess statue vandalized at Nampally exhibition grounds

నాంపల్లి ఎగ్జిబిషన్  మైదానంలో అమ్మవారి విగ్రహం ధ్వంసం

హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్  మైదానంలో నెలకొల్పిన అమ్మవారి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ద్వంసం చేశారు.   దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతి సంవత్సరం అమ్మవారి విగ్రహాన్ని ఎగ్జిబిషన్ సొసైటీ, సిబ్బంది...

దుర్గాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. ఆలయానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని పులకించారు. దుర్గముడనే...

సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజైన బుధవారం కనకదుర్గమ్మ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలానక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి అలంకారంలో...

శబరిమలలో భక్తులకు స్పాట్ బుకింగ్ అమలు చేయాలి

తిరువనంతపురం: శబరిమలలోని అయ్యస్వామి ఆలయంలో రానున్న పవిత్ర మండలం-మకరవిళక్కు మాసంలో స్వామి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం స్పాట్ బుకింగ్ స్లాట్లను అమలు చేయాలని కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రతిపక్ష యుడిఎఫ్ కేరళ ప్రభుత్వాన్ని...
Pawan Kalyan visited Durgamma

కూతురుతో కలిసి దుర్గమ్మను దర్శించుకున్న పవన్ కల్యాణ్

విజయవాడ:  హోంమంత్రి అనిత, ఎంపి కేశినేని శివనాథ్, ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన కూతురు ఆధ్యతో కలిసి విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. పవన్ కల్యాణ్‌కు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో...
Crowd Decreased at Tirumala Temple

తిరుమలలో భక్తుల రద్దీ.. అన్ని కంపార్టుమెంట్లు ఫుల్

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. మంగళవారం శ్రీవారిని దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల క్యూలైన్‌లో భక్తులు...
Huge Crowd at Tirumala Temple

తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వెంకన్న స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. సోమవారం శ్రీవారి దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల క్యూలైన్‌లో భక్తులు వేచివున్నారు....
Today Tirumala Temple Information

తిరుమల శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు శనివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల క్యూలైన్‌లో భక్తులు వేచివున్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు...

ఇంద్రకీలాద్రిపై శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

కనకదుర్గమ్మ కొలువైన బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు గురవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువజామునే జగన్మాతకు స్నపనాభిషేకం, ఇతర పూజలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి అమ్మవారు బాలా త్రిపుర సుందరీ...
Stop removal of Sai Baba idols

సాయిబాబా విగ్రహాల తొలగింపును ఆపండి

మహారాష్ట్ర బిజెపి, కాంగ్రెస్ పిలుపు ముంబై: ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసిలో కొన్ని ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగించడాన్ని మహారాష్ట్రలోని కాంగ్రెస్, బిజెపి నాయకులు తీవ్రంగా విమర్శించారు. మహారాష్ట్రకు చెందిన 19వ శతాబ్దపుపు మహా...
SIT investigation break on Tirumala Laddu controversy

తిరుమల లడ్డూ వివాదంపై సిట్ దర్యాప్తునకు బ్రేక్ 

ఎపి ప్రభుత్వం కీలక నిర్ణయం మన తెలంగాణ/హైదరాబాద్ : తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వివాదంపై ఎపి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై సిట్ దర్యాప్తునకు తాత్కాలికంగా బ్రేక్ పడింది....
KA Paul

తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతం చేయాలి!

సుప్రీంకోర్టులో కెఏ. పాల్ పిటిషన్ తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ. పాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... తిరుమల లడ్డూ వివాదంపై...

దేవుళ్లనైనా రాజకీయాలకు దూరం పెట్టండి

న్యూఢిల్లీ: పూర్తి ఆధారాలు లేకుండా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్ర సాదంలో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ నె య్యిని ఉపయోగించారంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు...
Supreme Court

లడ్డూ వివాదంపై చంద్రబాబుకు సుప్రీంకోర్టు నిలదీత

పూర్తి ఆధారాలు లేకుండా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ నెయ్యిని ఉపయోగించారంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఎలా బహిరంగ ఆరోపణలు...
Suman

తిరుపతి లడ్డు కల్తీపై నటుడు సుమన్ వ్యాఖ్యలు

హైదరాబాద్: తిరుపతి లడ్డు కల్తీపై నటుడు సుమన్ ప్రతిస్పందించాడు. నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నారు. శ్రీవారి లడ్డును అపవిత్రం చేసిన వారిని ఉగ్రవాదుల తరహాలో శిక్షించాలని అన్నారు. లడ్డులో కల్తీ జరుగుతుంటే జరుగుతుంటే...

Latest News