Home Search
భక్తులు - search results
If you're not happy with the results, please do another search
ఎవరు జవాబుదారీ?
పూరీలో ఆదివారం వైభవోపేతంగా జరిగిన జగన్నాథుడి రథయాత్రలో తొక్కిసలాట జరిగిందంటూ వెలువడిన ప్రాథమిక సమాచారాన్ని చూసినవారి గుండెలు గుబగుబలాడి ఉంటాయి. ఏటా అంగరంగ వైభవంగా జరిగే జగన్నాథ రథయాత్రలో లక్షలాది భక్తులు పాల్గొనడం...
వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం
హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. కల్యాణ మహోత్సవానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. అమ్మవారికి ప్రభుత్వం తరఫున మంత్రి కొండా సురేఖ పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారిని 27 చీరలు, స్వామివారికి...
నారాయణపేటలో పూజల కోసం సమాధిలోకి..
పోలీసుల జోక్యంతో రివర్స్
మన తెలంగాణ / నారాయణపేట ప్రతినిధి : నేను పూజల కోసం సమాధిలోకి వెళ్తున్నాను. 5 రోజుల తర్వాత తిరిగి వస్తాను. అప్పటి వరకు మీరు ఈ ఐదురోజులు అఖండ...
అమ్మా బైలెల్లినాదో..!
గోల్కొండ బోనాలు షురూ.. పూనకాలు లోడింగ్
కుల వృత్తులు బ్రతకాలంటే అందరూ సహకరించాలి : మంత్రి పొన్నం
మట్టి పాత్రలను ఎక్కువగా వాడాలి : మంత్రి కొండా సురేఖ
మనతెలంగాణ/ హైదరాబాద్ : బోనాల పండుగ హైదరాబాద్...
తిరుమలలో భక్తుల రద్దీ.. 24 కంపార్టుమెంట్లు ఫుల్
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు ఆదివారం వీకెండ్ కావడంతో భారీగా భక్తులు తరలివస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 24 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామి వారిని దర్శించుకోవడానికి...
భాగ్యనగరంలో నేడే తొలి బోనం
డప్పు చప్పుళ్లు, తీన్మార్ దరువులు, శివసత్తుల ఆటలు, పోతురాజుల వీరంగాలతో
హోరెత్తనున్న నగరం
ఆగష్టు 4వ తేదీ వరకు బోనాల ఉత్సవాలతో హైదరాబాద్లో సంబురాలు
మనతెలంగాణ/హైదరాబాద్: ఆషాఢం వచ్చేసింది.... నేడే భాగ్యనగరం తొలి బోనం ఎత్తుకోనుంది. డప్పు...
తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే బోనాలు
భోజనం అనే సంస్కృత పదానికి వ్యావహారిక రూపమే బోనం. అమ్మవారికి సమర్పించే నైవేద్యమే బోనం. ఈ పండుగకు కొత్త కుండలను మాత్రమే వాడుతారు. శుచిగా, పవిత్రంగా అన్నం వండి, ఘటంలో అంటే కుండలో...
అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత
అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. భారీ వర్షాల కారణంగా జూలై 6వ తేదీ శనివారం గుహ మందిరానికి రెండు మార్గాల్లో అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. గత రాత్రి నుండి...
తిరుమల శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు శనివారం వీకెండ్ కావడంతో భారీగా భక్తులు తరలివస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 18 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామి వారి దర్శించుకోవడానికి...
బోనమెత్తేందుకు భాగ్యనగరం సిద్ధం
గోల్కొండలో ఆలయ మెట్లకు భక్తులు బొట్లు పెట్టి పూజలు
జగదాంబిక అమ్మవారికి తొలి బోనంతో జాతర ఆరంభం
ఈ నెల 7 నుంచి బోనాలు షురూ
విస్తృత ఏర్పాట్లు చేసిన తెలంగాణ ప్రభుత్వం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో...
హత్రాస్ ఘటనలో ఆరుగురి అరెస్టు
హత్రాస్(యుపి): హత్రాస్ జిల్లాలో 121 మంది భక్తులను బలిగొన్న తొక్కిసలాట ఘటనకు సంబధించి సత్సంగ్ నిర్వాహక కమిటీకి చెందిన ఆరుగురు సభ్యులను అరెస్టు చేసినట్లు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు గురువారం తెలిపారు. అరెస్టయిన...
ఎవరీ ‘భోలే బాబా’ ?
హథ్రాస్(లక్నో): నారాయణ్ సకార్ విశ్వ హరి లేక ‘భోలే బాబా’ అసలెవరు? ఇటీవల హథ్రాస్ లో జరిగిన తొక్కిసలాటలో అనేక మంది చనిపోవడానికి ఇతడు నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమమమే కారణం. ఆ తొక్కిసలాట...
తిరుమలలో తగ్గిన రద్దీ.. దర్శనానికి 6 గంటల సమయం
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు భక్తులు.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 8 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి...
ఉత్తర్ప్రదేశ్లో ఘోర దుర్ఘటన.. తొక్కిసలాటలో 116 మంది మృతి
హత్రాస్(యుపి): హత్రాస్ జిల్లాలోని పుల్రాయ్ గ్రామం మంగళవారం ఘోర దుర్ఘటన జరిగింది. ఒక మతపరమైన సత్సంగ్లో తొక్కిసలాట జరగడంతో 90 నుంచి వందలాది మంది గాయపడ్డారు. సత్సంగ్ ముగిసిన తర్వాత భక్తులు బయటకు...
హత్రాస్ జిల్లాలో ఆధ్యాత్మిక కార్యక్రమంపై మృత్యు పంజా
తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన భక్తులు
మృతుల్లో 23 మంది మహిళలు, ఒక చిన్నారి
హత్రాస్: ఉత్తరప్రదేశ్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. హత్రాస్ జిల్లాలోని రతిభాన్పూర్ లో జరిగిన శివారాధన కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 27...
కేదార్నాథ్ సమీపంలో భారీ హిమపాతం
రుద్రప్రయాగ్లో కేదార్నాథ్ ధామ్కు ఎగువన నాలుగు కిలోమీటర్ల దూరంలో గల గాంధీ సరోవర్ను అతిపెద్ద మంచుచరియ ఢీకొన్నది. చొరాబరి గ్లేసియర్ సమీపంలో సంభవించిన హిమపాతం అదే ప్రాంతంలో లోయలో పడింది. కానీ దాని...
జమ్మూ బేస్ క్యాంప్ నుంచి అమర్నాథ్కు మరో బృందం
జమ్మూ : కాశ్మీర్ హిమాలయాల్లో వార్షిక అమర్నాథ్ యాత్రలో చేరేందుకు 6619 మందితో మూడవ బృందం జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి రెండు వేర్వేరు వాహన సముదాయాల్లో బయలుదేరినట్లు అధికారులు...
అమర్ నాథ్: తొలి రోజున 14000 మంది దర్శనం
పహల్గాం: దక్షిణ కశ్మీర్ హిమాలయాలలో ఉన్న అమర్ నాథ్ గుహను దాదాపు 14000 మంది భక్తులు శనివారం దర్శించుకున్నారు. ఇంకా వేలాది మంది భక్తులు దర్శనానికి వేచి ఉన్నారు. భక్తులలో వృద్ధులు, మహిళలు ...
తొలి రోజు 1100 మంది భక్తులకు హిమలింగ దర్శనం
శనివారం మొదలైన అమర్నాథ్ యాత్రలో తొలి రోజు ఆదివారం 1100 మందికి పైగా భక్తులు అమర్నాథ్ గుహాలయం లోపల దర్శనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం సుమారు 11 గంటలకు 1100 మందికి పైగా...
నేడు మొదలైన అమర్ నాథ్ యాత్ర
జమ్ము: భక్తులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న అమర్ నాథ్ యాత్ర శనివారం మొదలయింది. పవిత్ర గుహలో శివలింగ దర్శనానికి భక్తులు భారీ ఎత్తున్న రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 48 కిమీ. నున్వాన్-పహల్గామ్ మార్గం, 14...