Home Search
భక్తులు - search results
If you're not happy with the results, please do another search
స్వాతంత్య్రోద్యమ నినాదాలు
భారత దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో ఎంతో మంది త్యాగధనులు తమ రక్తాన్ని, ప్రాణాన్ని ధారపోసి స్వాతంత్య్రాన్ని సాధించి పెట్టారు. దేశం స్వాతంత్య్రం సాధించి ఏడున్నర దశాబ్దాలు అయిన సందర్భాన్ని పురస్కరించుకొని భారత స్వాతంత్య్ర...
దేశాన్ని ప్రేమించే వాడిని… విద్వేషాలొద్దు: అమీర్ఖాన్
దేశాన్ని ప్రేమించే వాడిని ...విద్వేషాలొద్దు
లాల్సింగ్ ఛద్ధా సినిమా బాయ్కాట్ వివాదం
ఐదేళ్ల నాటి ట్వీటు తెచ్చిన చేటు
దేశమంటే నచ్చని వ్యక్తిగా ప్రచారం
ముంబై: బాలీవుడు నటుడు అమీర్ఖాన్ను 2015 నాటి మోడీ వ్యతిరేక...
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
తిరుపతి: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్ధీ సాధారణంగా ఉంది. ఉదయం 6 గంటల సమయానికి ఏడు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులకు సుమారు...
రెండు స్కూటర్లు ఢీకొని ఇద్దరు శివభక్తుల మృతి..
హరిద్వార్ : హరిద్వార్ ఢిల్లీ జాతీయ రహదారిపై బుధవారం రాత్రి రెండు స్కూటర్లు ఢీకొని ఇద్దరు శివభక్తులు మృతి చెందారు. ముగ్గురు గాయపడ్డారు. మృతులు రాహుల్ (సహరన్పూర్ నివాసి), శ్యామ్ ఠాకూర్ (ఘజియాబాద్)గా...
జ్ఞానవాపి పిటిషన్పై అక్టోబర్లో సుప్రీం విచారణ
న్యూఢిల్లీ: వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సర్వే చేయడానికి కోర్టు కమిషనర్ను నియమించడాన్ని సమర్థిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ జ్ఞానవాపి మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్పై అక్టోబర్...
సంస్కృతి సంప్రదాయాలను చాటేవి పండుగలే: మంత్రి తలసాని
హైదరాబాద్: మన సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెప్పేవి పండుగలేనని, స్వరాష్ట్రంలో వీటిని ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహిస్తోందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మొగల్ పురా పోలీస్...
మోడీ, యోగి ఫోటోలతో జాగ్రత్త!
మున్సిపల్ కార్మికుడు బాబీ బండిలో మోడీ, యోగి ఫోటోలు ఉండటాన్ని రాజస్తాన్లోని ఆళ్వారు నుంచి మధుర వచ్చిన ఇద్దరు భక్తులు గమనించారు. సదరు బండిని వీడియో తీశారు. అంతటితో ఆగలేదు. కార్మికుడిని నిలిపి...
సంతోషంగా పూజలు చేయడం లేదు: జోగిని స్వర్ణలత
హైదరాబాద్: తనకు మొక్కుబడిగా పూజలు చేస్తున్నారని జోగిని స్వర్ణలత తెలిపారు. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమంలో భాగంగా జోగిని స్వర్ణలత తన భవిష్యవాణి వినిపించారు. సంతోషంగా పూజలు చేయడం లేదన్నారు....
కోలాహలంగా లష్కర్ బోనాలు
భక్త జనసంద్రమైన ఉజ్జయిని
మహంకాళి ఆలయ పరిసరాలు
బంగారు బోనం సమర్పించిన
ఎంఎల్సి కవిత ప్రభుత్వం
తరఫున పట్టువస్త్రాలు అందజేసిన
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
మన తెలంగాణ/సిటీబ్యూరో: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర భక్తుల...
తిరుమలకు వెళ్లే ప్రయాణికులకు టిఎస్ ఆర్టీసి గుడ్న్యూస్..
మనతెలంగాణ/హైదరాబాద్: తిరుమల వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసి గుడ్న్యూస్ తెలిపింది. తిరుపతి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. బస్సు రిజర్వేషన్ సమయంలో శ్రీవారి దర్శనం టికెట్ను కూడా బుక్...
తిరుమల వెళ్లే ప్రయాణికులకు టిఎస్ ఆర్టీసి గుడ్న్యూస్
భక్తుల కోసం ప్రత్యేక సౌకర్యం
బస్సు రిజర్వేషన్ సమయంలో శ్రీవారి దర్శనం టికెట్ బుకింగ్
హైదరాబాద్: తిరుమల వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసి గుడ్న్యూస్ తెలిపింది. తిరుపతి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక సౌకర్యం కల్పించాలని...
ఈ ఏడాది ఘనంగా బోనాలు: మంత్రి తలసాని
హైదరాబాద్: తెలంగాణ సంస్కృతికి ప్రతిబింభమైన బోనాల ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. శుక్రవారం పరేడ్ గ్రౌండ్ లో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన...
మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో వరదల పోటు
నాసిక్ జిల్లాలో ఆరుగురు గల్లంతు
గొండియాలో ఇద్దరు గల్లంతు
గుజరాత్లో 14 మంది మృతి
నాసిక్/అహ్మదాబాద్ : మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని వర్షాలతో వాగులు, నదులు ఉప్పొంది వరదలు ముంచెత్తుతున్నాయి. మంగళ, బుధవారాల్లో అనేక...
రామసేతుపై జులై 26న సుప్రీంలో విచారణ..
న్యూఢిల్లీ: రామసేతును జాతీయ వారసత్వ చిహ్నంగా ప్రకటించాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ బిజెపి నాయకుడు డాక్టర్ సుబ్రమణియన్ స్వామి దాఖలు చేసిన పిటిషన్పై జులై 26న విచారణ చేపట్టడానికి సుప్రీంకోర్టు బుధవారం అంగీకరించింది....
మహారాష్ట్రలో భారీ వర్షాలు
మహారాష్ట్రలో భారీ వర్షాలు
గోదారి ఉధృతితో దెబ్బతిన్న నాసిక్ జిల్లా
పుణ్యక్షేత్రాల జలదిగ్బంధంతో భక్తుల విలవిల
గడ్చిరోలిలో ముగ్గురు మృతి పలువురు గల్లంతు
తాకిడి ప్రాంతాలకు సిఎం డిప్యూటీ సిఎం
ముంబై: మహారాష్ట్రలో వరుసగా కుండపోత...
అధికారులు అందుబాటులో ఉండాలి: కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగాన్ని మంత్రి కెటిఆర్ అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పిలతో ఫోన్ లో...
అ’టెన్షన్’
రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వానలు
ఉత్తర తెలంగాణలో అతి భారీ వర్షాలు
పలు గ్రామాలకు, జిల్లాలకు నిలిచిపోయిన రాకపోకలు
నేలకొరిగిన స్థంభాలు, చెట్లు...విద్యుత్ సరఫరాకు అంతరాయం
కూలిన ఇళ్లు...ఇబ్బందుల్లో ప్రజలు
అత్యవసరం అయితే బయటకు రావాలని ప్రభుత్వం సూచన
మరో...
భక్తుల బతుకుల్లో వరద సుడులు
16కు చేరిన అమర్నాథ్ మృతుల సంఖ్య
చిక్కుపడ్డ 15000 మంది తరలింపు
సైనిక సిబ్బంది అవిశ్రాంత సహాయ చర్యలు
శిథిలాలు కింద పలువురు బందీ
జమ్మూ : అమర్నాథ్ యాత్ర సందర్భంగా తలెత్తిన ఆకస్మిక...
ఒకవేళ రాష్ట్రపతిగా ఎన్నికైతే కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం: యశ్వంత్ సిన్హా
శ్రీనగర్: విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్నారు. ఆయన జులై 18న జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు మద్దతును కూడగట్టుకునే ప్రయత్నంలో నేడు జమ్మూకశ్మీర్ను సందర్శించారు. “ఒకవేళ నేను రాష్ట్రపతిగా...
అమర్నాథ్ యాత్ర… 16కు చేరిన మృతులు
శ్రీనగర్ : కురిసిన కుంభవృష్టితో అమర్నాథ్ క్షేత్రానికి సమీపంలో భారీగా వరద రావడంతో మృతుల సంఖ్య 16కు చేరుకోగా 40 మంది వరకు గల్లంతయ్యారు. రెస్క్యూ సిబ్బంది, ఎన్ డిఆర్ఎఫ్, సిఆర్ పిఎఫ్,...