Home Search
భక్తులు - search results
If you're not happy with the results, please do another search
కొండగట్టులో పెరిగిన భక్తుల రద్దీ
జగిత్యాల: హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టులో భక్తుల రద్దీ పెరిగింది. కొండగట్టుకు దీక్షాపరులు, భక్తులు తరలివస్తున్నారు. ఇవాళ్టి నుంచి కొండగట్టులో అఖండ హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతోంది. కొండగట్టు అంజన్న సేవా సమితి...
ప్రారంభమైన తెలంగాణ అమర్నాథ్ యాత్ర
సలేశ్వరం దర్శనానికి నిర్ణీత వేళల్లో వాహనాలకు అటవీశాఖ అనుమతి
మనతెలంగాణ/ హైదరాబాద్ : నల్లమల అభయారణ్యంలోని సలేశ్వరం దర్శనానికి పగటి పూటనే వాహనాలకు అటవీశాఖ అనుమతి ఇచ్చింది. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా సలేశ్వరం జాతర...
మంచిర్యాల జిల్లా అర్జునగుట్టలో ప్రాణహిత పుష్కరాలు
మంచిర్యాల జిల్లా అర్జునగుట్టలో పుణ్యస్నానం ఆచరించి, నదీ హారతి ఇచ్చిన దేవాదాయ శాఖ మంత్రి
మన తెలంగాణ/హైదరాబాద్ : దేవాదాయ శాఖ మంత్రిగా గతంలో గోదావరి, కృష్ణ పుష్కరాల్లో, ప్రస్తుతం ప్రాణహిత పుష్కరాల్లో పుణ్యస్నానం...
నల్లమలలో ఆ నిబంధనలు ఎత్తివేయాలి…
మనతెలంగాణ/ నాగర్ కర్నూల్: నల్లమల అడవిలో ఫారెస్ట్ నిబంధనల పేరుతో దారి దోపిడి జరుగుతుందని యువసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ మండిపడ్డారు. ఫారెస్ట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం...
తిరుమలలో తోపులాట
మన తెలంగాణ/హైదరాబాద్: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకశ్వరస్వామి దర్శనం కోసం తిరుమలకు భారీగా జనం తరలి వచ్చారు. ఈ క్రమంలో శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల కోసం క్యూలైన్ల వద్ద తోపులాట జరిగింది....
నగరంలో ప్రశాంతంగా శోభాయాత్ర
పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
కోవిడ్ వల్ల రెండేళ్లు వాయిదా పడిన శోభాయాత్ర
7,000ల మందితో భారీ బందోబస్తు
హైదరాబాద్: రెండేళ్ల తర్వాత చేపట్టిన శ్రీరాముడి శోభాయాత్ర హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఆదివారం ప్రశాంతంగా ముగిసింది....
కరోనా ఇంకా అంతరించిపోలేదు: ప్రధాని మోడీ
పుడమి తల్లిని రక్షించుకోడానికి ప్రకృతి వ్యవసాయం
ప్రతి జిల్లాలో 75 అమృత్ సరోవర్లు ( చెరువుల తవ్వకం)
చెరువుల పూడిక తీయడంతో జలసంరక్షణ
గుజరాత్ మహాపటోత్సవ్ కార్యక్రమంలో మోడీ సూచనలు
అహ్మదాబాద్ : కరోనా వైరస్...
సీతారాముల కళ్యాణం…పచ్చని పొరక శోభాయాత్ర
మన తెలంగాణ/ఉట్నూర్ రూరల్: పట్లణంలోని శ్రీసాయిగురుదత్త మందిరంలో నేడు నిర్వహించనున్న సీతారాముల కాళ్యాణ మహోత్సవానికి భక్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం ఎడ్లబండ్ల ద్వారా పచ్చని పొరక శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు....
శ్రీరామ నవమికి ఆర్టిసి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు
నగరం నుంచి భద్రాచలానికి 70 ప్రత్యేక బస్సులు
హైదరాబాద్: శ్రీరామ నవవి పురస్కరించుకుని ఆర్టిసి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు, ఆదివారం భద్రాచలంలో జరగనున్న శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్...
తిరుమల ఆలయ సమాచారం..
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. మంగళవారం తిరుమల శ్రీవారిని 66,381మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి,...
భద్రాచలం స్థల పురాణ కథ..
మన తెలంగాణ/హైదరాబాద్: దక్షిణాది అయోద్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీరామనవమి సందర్భంగా భక్తులతో పోటెత్తనుంది. అందుకు రెండు శాస్త్రీయ కారణాలున్నాయని అర్చకులు చెబుతున్నారు. అవే రాములవారిపై ప్రజలకున్న భక్తి, భద్రాచల స్థల పురాణ శక్తి....
గుట్టంతా భక్తజనం
మన తెలంగాణ/యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహుని సన్నిధికి వచ్చే విఐపిలకు శని, ఆదివారం, ప్రభుత్వ సెలవు దినాల్లో బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. ఈ మేరకు ఇఒ గీత ఆదేశాలు జారీ చేశారు. స్వామిని...
ఇకపై కశ్మీర్ పండిట్ల జోలికి ఎవరూ రాలేరు: మోహన్ భగవత్
న్యూఢిల్లీ: కశ్మీర్ లోయ నుంచి 1990 దశకంలో తరిమివేయబడిన పండిట్లు మళ్లీ అక్కడికి వెళ్తే, వారిని మరోసారి ఎవరూ నిర్వాసితులను చేయబోరని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ చెప్పారు....
శ్రీశైలంలో కర్ణాటక భక్తుల వీరంగం..
శ్రీశైలంలో కర్ణాటక భక్తుల వీరంగం
టి దుకాణంలో మొదలైన వివాదం
రెచ్చిపోయిన కన్నడ భక్తులు
100 దుకాణాలు, 20 కార్లు,10 బైక్ లు ధ్వంసం
మనతెలంగాణ/హైదరాబాద్: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయం ప్రాంగణంలో బుధవారం అర్థరాత్రి...
జులై 5న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం..
జులై 5న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం
మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
అభివృద్ధి పనులు సకాలంలో పూర్తిచేయాలని అధికారులకు మంత్రి ఆదేశం
మనతెలంగాణ/ హైదరాబాద్: ప్రసిద్దిగాంచిన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని జులై 5వ తేదీన నిర్వహించనున్నట్లు రాష్ట్ర...
తిరుమలలో భక్తుల రద్దీ..
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. రెండేళ్ల తర్వాత రికార్డు స్థాయిలో ఆలయానికి భారీగా భక్తులు క్యూ కడుతున్నారు. సోమవారం తిరుమల శ్రీవారిని 62,956మంది...
ఇక భక్త జనాద్రి
చూపుల పండువగా, వైభవోపేతంగా మహాకుంభ సంప్రోక్షణ
అసమాన దీక్షతో అనతికాలంలో
అపూర్వ, అపురూప శిల్పకళాత్మకంగా
ముఖ్యమంత్రి కెసిఆర్ తీర్చిదిద్దిన
నూతన యాదాద్రి జాతికి అంకితం
మహా పూర్ణాహుతితో మొదలైన
సంప్రోక్షణ ఉత్సవాలు
బాలాలయంలోని నృసింహ స్వామి,...
యాదాద్రి కలను నిజం చేసిన నాయకుడు కెసిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కెసిఆర్) తాను అనుకున్నది సాధిస్తారు. ఉహలకు రెక్కలు తొడిగి అవి నిజంగానే చివురించేలా చేస్తారనే నానుడి మరోమారు రూఢీ అయింది. ఆయన...
ఏప్రిల్ 10నుంచి ఒంటిమిట్ట కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు..
కడప: పురాతన ప్రాశస్త్యం గల ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టిటిడి జెఈవో వీరబ్రహ్మం వెల్లడించారు. ఒంటిమిట్టలోని రాములవారి ఆలయం, కల్యాణవేదిక వద్ద జరుగుతున్న...
శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.46కోట్లు..
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. రెండేళ్ల తర్వాత రికార్డు స్థాయిలో ఆలయానికి భారీగా భక్తులు క్యూ కడుతున్నారు. ఆదివారం తిరుమల శ్రీవారిని 71,167మంది...