Sunday, September 14, 2025
Home Search

భక్తులు - search results

If you're not happy with the results, please do another search

తిరుమలలో భక్తుల రద్దీ..

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. రెండేళ్ల తర్వాత రికార్డు స్థాయిలో ఆలయానికి భారీగా భక్తులు క్యూ కడుతున్నారు. సోమవారం తిరుమల శ్రీవారిని 62,956మంది...
CM KCR inaugurated Yadadri Temple

ఇక భక్త జనాద్రి

చూపుల పండువగా, వైభవోపేతంగా మహాకుంభ సంప్రోక్షణ అసమాన దీక్షతో అనతికాలంలో అపూర్వ, అపురూప శిల్పకళాత్మకంగా ముఖ్యమంత్రి కెసిఆర్ తీర్చిదిద్దిన నూతన యాదాద్రి జాతికి అంకితం మహా పూర్ణాహుతితో మొదలైన సంప్రోక్షణ ఉత్సవాలు బాలాలయంలోని నృసింహ స్వామి,...
KCR is leader who made Yadadri's dream come true

యాదాద్రి కలను నిజం చేసిన నాయకుడు కెసిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కెసిఆర్) తాను అనుకున్నది సాధిస్తారు. ఉహలకు రెక్కలు తొడిగి అవి నిజంగానే చివురించేలా చేస్తారనే నానుడి మరోమారు రూఢీ అయింది. ఆయన...
Sri Kodanda Rama Swamy Brahmotsavam from April 10

ఏప్రిల్ 10నుంచి ఒంటిమిట్ట కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు..

కడప: పురాతన ప్రాశస్త్యం గల ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను అంగ‌రంగ‌వైభ‌వంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు టిటిడి జెఈవో వీర‌బ్ర‌హ్మం వెల్లడించారు. ఒంటిమిట్టలోని రాములవారి ఆలయం, కల్యాణవేదిక వద్ద జరుగుతున్న...

శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.46కోట్లు..

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. రెండేళ్ల తర్వాత రికార్డు స్థాయిలో ఆలయానికి భారీగా భక్తులు క్యూ కడుతున్నారు. ఆదివారం తిరుమల శ్రీవారిని 71,167మంది...
Rituals at Yadadri temple to begin today

నారసింహుని దివ్య దర్శన వేళ

నేటి నుంచి భక్త జనకోటికి యాదగిరీశుని పునర్దర్శన భాగ్యం యాదాద్రి శ్రీలక్ష్మీ నారసింహుని ఆలయానికి నభూతో నభవిష్యతి అనే రీతిలో కృష్ణ శిల సహితమైన విశిష్ట చిత్రకళా అపురూప వైభవాన్ని కల్పించిన అనంతరం నేడు...
Sheri subhash reddy couple plant tree in Green India challenge

గ్రీన్ ఇండియా ఛాలెంజ్…. మొక్కలు నాటిన శేరి సుభాష్‌రెడ్డి దంపతులు

మన తెలంగాణ/హైదరాబాద్: మంజీర నది ఒడ్డున శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఐదు రోజుల పాటు సహస్ర చండీయాగం ఘనంగా జరిగిందని సిఎం రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి...
Mandal abhishekalu in samatha murthy

సమతామూర్తి స్ఫూర్తికేంద్రంలో మండల అభిషేకాలు

మనతెలంగాణ/ హైదరాబాద్ : ముచ్చింతల్‌లోని ప్రపంచ ప్రఖ్యాత సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో మండల అభిషేకాలు నిర్వహిస్తున్నారు. మార్చి 29వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు మండల అభిషేకాలతో నాలుగు రోజులు...

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.4కోట్లు..

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. రెండేళ్ల తర్వాత రికార్డు స్థాయిలో ఆలయానికి భారీగా భక్తులు క్యూ కడుతున్నారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని 33,451మంది...
Stone sculptures in Yadadri temple

యాదాద్రిలో శిలామూర్తులకు జలాధివాసం

మన తెలంగాణ/యాదాద్రి : శ్రీ లక్ష్మీనరసింహస్వామి యాదాద్రి క్షేత్ర ఉద్ఘాటన మహోత్సవాల్లో భాగంగా గురువారం మహాకుంభ సంప్రోక్షణ పూజలు నిత్యశోభాయమానంగా జరిగాయి. ఉదయం బాలాలయంలో చతుస్థానార్చనలు, మూలమంత్ర, మూర్తిమంత్ర హావనములు నిర్వహించి పంచవిశంతి...

శ్రీవారి భక్తులకు శుభవార్త…

అమరావతి: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది. ఇవాళ ఆన్ లైన్ లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. ఇవాళ ఏకంగా..ఏప్రిల్ మాసానికి సంబంధించిన టికెట్లు,...
Australia Returns 29 Antiquities to India

పోయిన పురాతన విగ్రహాలు తిరిగొచ్చాయి…

ఆస్ట్రేలియా ప్రభుత్వం అప్పగింత న్యూఢిల్లీ: ఎన్నో ఏళ్ల క్రితం దేశం దాటిపోయిన వందల సంవత్సరాల నాటి అపురూప కళాఖండాలు ఎట్టకేలకు ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు తిరిగి చేరుకున్నాయి. ఈ 29 కళాఖండాలలో మహాశివుడు, విష్ణుమూర్తితోపాటు...
Car Catches Fire In Tirumala Ghat Road

తిరుమల ఘాట్ రోడ్డులో కారులో మంటలు

అమరావతి: తిరుమల ఘాట్ రోడ్డులో కర్నూలుకు చెందిన భక్తులకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. భక్తులు ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పారు. తిరుమలకు...
Chinna Jeeyar Swamy clarifies on his remarks on tribal deities

ఆదివాసీలను తూలనాడలేదు

దుష్రచారం చేసేవారి అమాయకత్వానికి జాలి కలుగుతోంది గ్రామ దేవతలు, మహిళలను కించపరుస్తూ నేను మాట్లాడినట్లు జరిగిన ప్రచారంలో ఎంతమాత్రం నిజం సిఎం కెసిఆర్‌తో ఎటువంటి విభేదాల్లేవు నేనొక భిక్షుక సన్యాసిని, సాధారణ సాధువుని...

శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.97కోట్లు..

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. గురువారం తిరుమల శ్రీవారిని 66,577మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి,...

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. బుధవారం తిరుమల శ్రీవారిని 64,368మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి,...

తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ..

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. సోమవారం తిరుమల శ్రీవారిని 65,155మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి,...

శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.5 కోట్లు..

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఆదివారం తిరుమల శ్రీవారిని 74,167మంది భక్తులు దర్శించుకున్నారు.ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న...
MP GVL meet with UP CM Yogi

యుపి సిఎం యోగీతో ఎంపి జివిఎల్ భేటీ

  లక్నో: ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో విజయభేరీ మోగించి అద్వితీయ విజయాన్ని కైవసం చేసుకొని ఢిల్లీ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ను ఎంపి జివిఎల్ నరసింహారావు కలిసి అభినందించారు. ఈ ఎన్నికల...
Brahmotsavam of Yadadri Sri Lakshmi Narasimha

స్వర్ణరథంపై ఊరేగిన నారసింహుడు

నేడు చక్రతీర్థ మహోత్సవం మన తెలంగాణ/యాదాద్రి : తెలంగాణ మహాక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనారసింహుని బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట యాదాద్రి క్షేత్రంలో శనివారం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం శ్రీ...

Latest News