Wednesday, July 2, 2025
Home Search

మలేరియా - search results

If you're not happy with the results, please do another search
Acute Kidney Injury with Malaria

మలేరియాతో ఎక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ… జాగ్రత్త

ఏటా సరాసరిన ప్రపంచం మొత్తం మీద 247 మిలియన్ మలేరియా కేసులు నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ అంచనా. వీటిలో చాలా కేసులు తేలికపాటి లక్షణాలను కలిగి ఉండగా, అతిస్వల్ప కేసులు ప్రాణాంతకమౌతున్నాయి. 2021లో...

మలేరియాను మట్టుబెట్టేదెప్పుడు!

ప్రపంచ వ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు 2007 నుంచి ప్రపంచ మలేరియా దినం నిర్వహించుట ఆనవాయితీగా వస్తున్నది. 2000 సంవత్సరం నుంచి మలేరియా నిర్మూలన, రోగ నిర్ధారణ, వైద్య రంగాల్లో ప్రపంచ దేశాలు...
Pakistan bought 6 million mosquito nets from India

పాక్‌లో ప్రబలిన మలేరియా

భారత్ నుంచి 6మిలియన్ దోమతెరల కొనుగోలు ఇస్లామాబాద్: ఇటీవల వరదలు ముంచెత్తడంతో మలేరియా ప్రబలింది. కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో 6మిలియన్ దోమతెరలను భారత్ నుంచి పాకిస్థాన్ కొనుగోలు చేసింది. ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపిందని...
Malaria cases in India dropped by 86 per cent since 2015

భారత్‌లో 2015 నుంచి 86 శాతం తగ్గిన మలేరియా కేసులు

79 శాతం తగ్గిన మలేరియా మరణాలు : మలేరియా నోమోర్ నివేదిక వెల్లడి న్యూఢిల్లీ : భారత్‌లో 2015 నుంచి మలేరియా కేసులు 86 శాతం వరకు తగ్గాయని , అలాగే 2015 నుంచి...
USA stopped funding World Health Organization

నిస్సహాయతలో ‘డబ్ల్యుహెచ్‌ఒ’

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ)కు అమెరికా అకస్మాత్తుగా నిధులు ఆపేసింది. దీంతో ప్రపంచ దేశాలకు వైద్య సహాయం తీరని ప్రతిబంధకంగా మారింది. ప్రపంచ ఆరోగ్య సంస్థలో సంస్కరణలు తీసుకొస్తే సమర్ధత పెరుగుతుంది తప్ప...

సుప్రీకోర్టులో ఉదయనిధి కి ఊరట

సనాతన ధర్మం విషయంలో చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కు సుప్రీంకోర్టులో కొద్దిగా ఊరట లభించింది. ఈ వ్యాఖ్యలపై కొత్తగా కేసులు దాఖలు చేయడాన్ని అత్యున్నత ధర్మాసనం నిషేధించింది....
Children living standards increased

పిల్లల జీవన ప్రమాణాలు పెరిగాయా?

అభివృద్ధి చెందుతున్న దేశాలలో పిల్లలు, వారి తల్లుల జీవనప్రమాణాలు మెరుగుపరచడానికి కృషి చేయడమే లక్ష్యంగా 1946 డిసెంబరు 11న యునిసెఫ్ ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది. మొదట దీనిని ఐక్యరాజ్య...

చలి..జ్వరాలు

రాష్ట్రంలో కనిష్టస్థాయికి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి బాధితులు ఆసుపత్రులకు వరుస కడుతున్న న్యుమోనియా, ఆస్తమా, గుండెజబ్బు రోగులు చెస్ట్, ఉస్మానియా, గాంధీ, ఫీవర్ ఆసుపత్రులకు రోగుల తాకిడి ముందుజాగ్రత్తలు...

కరుణానిధి మనవడిని..క్షమాపణ చెప్పను

సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తాను క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. సోమవారం నాడిక్కడ ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ...
Pawan Kalyan

పవన్ కళ్యాణ్ కు ఉదయనిధి స్టాలిన్ ‘చూద్దాం..’అంటూ దీటైన జవాబు!

చెన్నై/న్యూఢిల్లీ: గత ఏడాది సెప్టెంబర్ లో  డిఎంకె నాయకుడు ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం ఓ మలేరియా, డెంగ్యూ వంటిదని దానిని ఏరిపారేయాలి’ అని వ్యాఖ్యానించారు. కాగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, నటుడు పవన్...

పొంచివున్న ప్రమాదం.. విజృంభించనున్న వైరల్ జ్వరాలు

అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ వ్యాధుల నివారణకు పకడ్భంధీ చర్యలు ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం పిల్లలు, వృద్దులు జాగ్రత్తగా ఉండాలని వైద్యుల సూచన ఇప్పటికే ఆసుపత్రులకు క్యూ కట్టిన రోగులు బస్తీదవాఖానాలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఐదు రెట్లు...

ఫీవర్.. టెర్రర్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో డెంగ్యూ విజృంభిస్తోంది. క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం మొత్తం 5,372 డెంగీ కేసులు నమోదవడం చూస్తే భయాందోళనకు గురిచేస్తోంది....

10 జిల్లాల్లో డెంగ్యూ

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా డెంగీ, మలేరియా, చికెన్ గున్యా, హెచ్1ఎన్1 వైరస్ ప్రబలుతున్నాయని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ రవీంద్ర నా యక్ అన్నారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన...

కమిటీ ఏర్పాటు చేస్తాం… సమ్మె విరమించండి: కేంద్రం

న్యూఢిల్లీ: కోల్‌కతాలో వైద్యురాలి హత్యాచారానికి నిరసనగా దేశ వ్యాప్తంగా నిరసన సాగిస్తున్న వైద్యులు తక్షణం సమ్మె నిలిపివేయాలని కేంద్రం సూచించింది. వైద్యుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ...
Environment Relief Fund

ఆదుకునే నిధికి ‘రిలీఫ్’ ఇచ్చినట్టేనా?

వాతావరణ మార్పులు మానవ జీవితాలపైన, ఆరోగ్యంపైన అనేక రూపాల్లో తీవ్రప్రభావాన్ని చూపిస్తున్నాయి. చక్కని ఆరోగ్యం, స్వచ్ఛమైన గాలి, సురక్షిత తాగునీరు, పౌష్టికాహార సరఫరా, రక్షణ కల్పించే ఆశ్రయం, ఇలాంటి సౌకర్యాలు, అవసరాలు అందకుండా...

పల్లెల్లో పాలన పడకేసింది.. పట్టణాల్లో పరిస్థితి అధ్వాన్నంగా మారింది : కెటిఆర్

పదేళ్లు పచ్చగా కళకళలాడిన పల్లెలు, ప్రగతిపథంలో దూసుకుపోయిన పట్టణాలు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సంక్షోభంలో కొట్టుమిట్టాడటం ప్రభుత్వ అసమర్థత, పాలనా వైఫల్యాలకు నిలువెత్తు నిదర్శనమని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా...
Dengue cases

తెలంగాణలో ప్రబలుతున్న డెంగ్యూ కేసులు

హైదరాబాద్: వానలు పడ్డాక దోమలు పెరిగిపోయినట్లున్నాయి. వాతావరణ మార్పు కారణంగా సీజనల్ వ్యాధులు కూడా మొదలయ్యాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీగా డెంగ్యూ, మలేరియా, టైపాయిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఉస్మానియా, గాంధీ,...

కాంగ్రెస్ హయాంలో పంచాయతీలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి : హరీశ్‌రావు

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ కష్టంగా మారిందని...

హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి:కెటిఆర్

హైదరాబాద్‌లో నగరంలో ఎక్కడ చూసినా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. సుమారు 1000 స్వచ్ఛ ఆటోలు పనిచేయడం లేదని తెలిపారు. బస్తీలు,...
Telangana kavitvam

బహుముఖీన కృషికి నిలువుటద్దం అమ్మంగి

తెలుగు సాహిత్యంలో దీర్ఘకాలికంగా బహుముఖీన కృషి చేస్తోన్న సాహితీవేత్తల్లో ముందువరుసలో ఉండేవారు డా. అమ్మంగి వేణుగోపాల్. సుమారు ఆరు దశాబ్దాల అరుదైన సాహిత్య జీవనయానం ఆయనది. ‘సృజన’ పత్రిక 1967లో నిర్వహించిన కవితల...

Latest News